గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో ఐసీయూలో ఉన్నారు. ఈ నెల 5వ తేదీన ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో నిన్న రాత్రి ఐసీయూకి తరలించినట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఈ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. నిపుణులైన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లైఫ్ సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బాలు ఆరోగ్యం విషమంగా ఉందని వారు తెలిపారు.
సౌత్ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..
ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...










