కరోనా కేసులు పెరుగుతుండటంతో పూణెలోని సీరం సంస్థ కోవిషీల్డ్ టీకా పంపిణీకి ముందుకొచ్చింది. ఈ మేరకు టీకా ధరలు నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.400, ప్రైవేట్ ఆస్ప్రతులకు రూ.600 విక్రయించునున్నట్లు సీరం సంస్థ ప్రకటన చేసింది. అయితే రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం, టీకా వినియోగం పెరుగుతుండటంతో నిల్వలు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో సీరం సంస్థ టీకా కొరతను తీర్చనుంది.
Must Read ;- కరోనా పేరిట కొత్త దందా.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు