July 19, 2025 10:48 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏనుగులతో  నిత్యం నరకయాతన.. గిరిజనులకు కంటిమీద కునుకు లేదు

ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో ఉన్న తూర్పు కనుమల్లోని సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో కొద్దిరోజులుగా ఏనుగులు తిష్టవేసి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. అర్ధరాత్రి వేళ గ్రామాలపై దాడి చేసి గిరిజనుల ప్రాణాలను హరించడమే గాక వందల ఎకరాల పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి.

November 4, 2020 at 2:38 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

శ్రీకాకుళం – విజయనగరం సరిహద్దు ప్రాంతంలోని గిరిజన తండాల్లో నివసిస్తున్న గిరిజనులకు కరిరాజులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపుతో పరిసర గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. వీటికి అడ్డుకట్టవేసేందుకు అటవీశాఖ సరైన ప్రయత్నాలు చేయకపోవడంతో స్థానికులకు నిత్యం నరకయాతన తప్పడం లేదు.

2007 నుండి ..

ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లోని ఉత్తరాంధ్ర ప్రాంత గిరిజన గ్రామాల్లో 2007నుండి కరిరాజుల అలజడి ప్రారంభమైంది. 2007లో ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతం నుంచి దారితప్పి ఉత్తరాంధ్ర జిల్లాలోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. అలా వచ్చిన వాటిలో  ప్రస్తుతం 40 మిగిలున్నాయి.2010లో వీటి తరలింపునకు చేపట్టిన ‘ఆపరేషన్‌ గజ’లో రెండింటిని తరలించారు. అనంతరం రెండు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కుంబిడి ఇచ్ఛాపురం వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాయి. మరో ఏనుగు విద్యుదాఘాతంతో మృతి చెందింది. మరో ఏనుగు విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం వద్ద గోతిలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందింది. మిగిలిన 40 ఏనుగులను  అటవీ ప్రాంతానికి తరలించడంలో సంబంధిత అధికారులు విఫలం అవుతుండటంతో అవి అడపాదడపా విజృంభిస్తున్నాయి.

15 మంది మృత్యువాత

ఈ ఏనుగుల వల్ల ఏజెన్సీ గిరిజన గ్రామాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు సుమారు 15 మంది మృత్యువాత పడ్డారు. 2008 నుంచి ఇప్పటివరకు సుమారు 500 ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి. వీటితోపాటు ఉద్యానవన, చెరకు పంటలు నాశనమయ్యాయి.

ఆహారం కోసమే ..

అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయిన ఏనుగుల గుంపు ఆహారం కోసమే మైదాన ప్రాంతాలకు వచ్చేశాయి. వీటికి రోజుకు కనీసం మూడువేల లీటర్ల నీరు అవసరం. కొండలపై ఊట గెడ్డలు, చెరువులు అంతరించి పోతున్నాయి. అడవులు అక్రమంగా నరికివేస్తున్నారు. అందువల్ల ఏనుగులకు సరైన నీడ, నీరు, ఆహారం లభించడం లేదు. అందువల్ల అవి మైదానప్రాంతాల్లో తిష్ట వేస్తున్నాయి. వేరొక వైపు గిరిజనుల కొండలపై చేస్తున్న పోడు వ్యవసాయం రోజురోజుకూ విస్తరిస్తోంది. వరి, మొక్కజొన్న, అరటి, పనస, చెరకు వంటివి పండిస్తుండటంతో వీటి కోసం మైదాన ప్రాంతాలకు ఏనుగులు వస్తున్నాయి.

బిక్కుబిక్కుమంటూ ..

గజరాజుల బాధిత గిరిజన  గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లబుస్తున్నారు. అదే తరుణంలో ఉపాధికీ దూరమవుతున్నారు. పనుల కోసం పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. 40 ఏనుగులు ఒక్కోసారి గుంపుగా దాడి చేసి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆ తరుణంలో ఎదురైన వారిపై అమాంతం దాడిచేసి పొట్టన పెట్టుకుంటున్నాయి.

కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు

ఉత్తరాంధ్ర జిల్లాలకు చేరిన ఏనుగుల గుంపు నుంచి ప్రజల రక్షణకు అటవీశాఖ రూపొందించిన ప్రతిపాదనలు ఏళ్లతరబడి నానుతున్నాయి తప్ప కార్యరూపం దాల్చడం లేదు. ఒడిశా నుంచి వచ్చిన గుంపును తిరిగి వాటి స్థానానికి చేర్చే యత్నంలో భాగంగా ఓ ఏనుగు మృత్యువాత పడడంతో ఒడిశా ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. దీంతో తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. మన రాష్ట్రంలోని జంతు ప్రదర్శనశాలకు వీటిని తరలించేందుకూ ప్రతిపాదించారు. అదీ ఫలితం ఇవ్వలేదు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో కందకాలు తవ్వడం ద్వారా సమీప మైదాన ప్రాంతాలకు చేరకుండా ఉండేందుకు చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీన్ని గిరిజనులు వ్యతిరేకించడంతో పనులు నిలిచిపోయాయి. అటవీశాఖ ఎలిఫేంట్‌ జోన్‌ను ప్రతిపాదించింది. కొంతమేర అటవీ ప్రాంతాన్ని ఎలిఫేంట్‌ కారిడార్‌గా ఏర్పాటు చేసేందుకు అప్పటి అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనా కార్యరూపం దాల్చలేదు. ఏనుగుల గుంపు పర్యవేక్షణ కష్టతరంగా మారిన నేపథ్యంలో గతంలో రాష్ట్ర ఉన్నతాధికారులు మరో కొత్త ప్రతిపాదన చేశారు. ఏనుగుల శరీరంలో ప్రత్యేకమైన చిప్‌ను అమర్చడం ద్వారా వాటి గమనాన్ని సులభంగా గుర్తించవచ్చన్న ప్రతిపాదనా అమలు కాలేదు.

ట్రాకర్ల పర్యవేక్షణలో

ప్రస్తుతం ఈ ఏనుగుల గుంపును అటవీశాఖ ట్రాకర్ల పర్యవేక్షణలో ఉంచింది.  15 మంది ట్రాకర్లు నిత్యం ఏనుగుల కదలికలను గమనిస్తూ ఉన్నారు. ఏబీవోలు, ఎఫ్‌బీవోలూ గుంపు కదలికలను పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల వైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఏనుగులు అత్యంత తెలివిగా తమ పని తాము చేస్తున్నాయి. అర్థరాత్రి వేళ, అపరాన్న వేళ దాడి చేస్తున్నాయి.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి స్వయాన ఈ ప్రాంత ప్రతినిధి అయినందున ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి చొరవ చూపాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.

Tags: elephentstroubling tribals
Previous Post

పోలింగ్ ఆపాల‌ని సుప్రీం కోర్టుకు ట్రంప్‌!

Next Post

సదుపాయాలు, సమాచారం.. అన్ని అంశాల పరిశీలనకు నాలుగు సబ్ కమిటీలు

Related Posts

హిందూపురంలో వైసీపీ ఎక్కడ.. శ్యామల ఈ లెక్క తెలుసా..?

by లియో డెస్క్
July 18, 2025 5:28 pm

నవీన్ నిశ్చల్‌..ఈ పేరు తెలియని వైసీపీ నేతలుండరు. టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో...

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

by లియో డెస్క్
July 18, 2025 2:43 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల...

వల్లభనేని వంశీకి అన్ని దారులు క్లోజ్‌.. మళ్లీ చిప్పకూడు తప్పదా..?

by లియో డెస్క్
July 18, 2025 1:40 pm

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్‌షాక్‌ తగిలింది....

లిక్కర్‌ స్కామ్‌లో బిగ్‌బాస్ వాటా 3 వేల కోట్లు..!

by లియో డెస్క్
July 18, 2025 12:19 pm

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొల్లగొట్టిన దాదాపు రూ.3300 కోట్ల ముడుపుల్లో 90 శాతం...

లోకేష్‌కు జై కొట్టిన జగన్..!

by లియో డెస్క్
July 17, 2025 3:12 pm

హిందీ మీద ఏపీలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్‌కల్యాణ్‌ హిందీ మన...

చంద్రబాబు బ్రాండ్‌పై పరిశ్రమల సమాఖ్య, బడా కార్పొరేట్లు షాక్‌

by లియో డెస్క్
July 17, 2025 1:45 pm

ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్...

ఏపీలో సన్‌ రైజ్‌ సిటీస్‌.. దేశంలోనే టాప్‌ 3లో ఎంట్రీ

by లియో డెస్క్
July 17, 2025 1:19 pm

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రఖ్యాత కంపెనీలు...

ఏరోస్పేస్ సంస్థలకు లోకేష్‌ బంపర్ ఆఫర్‌

by లియో డెస్క్
July 17, 2025 12:29 pm

కర్ణాటక ఏరోస్పేస్‌ పరిశ్రమలను ఏపీకి ఆహ్వానించారు మంత్రి నారా లోకేశ్‌. ఏరో స్పేస్...

మిథున్‌ రెడ్డి అరెస్టుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

by లియో డెస్క్
July 17, 2025 11:50 am

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో A-4, వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి బిగ్‌షాక్...

ఏపీకి మరో గుడ్‌న్యూస్‌.. అమరావతికి మైక్రోసాఫ్ట్..!

by లియో డెస్క్
July 16, 2025 3:28 pm

ఐటీ రంగంలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఏపీకి రానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వల్లభనేని వంశీకి అన్ని దారులు క్లోజ్‌.. మళ్లీ చిప్పకూడు తప్పదా..?

లిక్కర్‌ స్కామ్‌లో బిగ్‌బాస్ వాటా 3 వేల కోట్లు..!

లోకేష్‌కు జై కొట్టిన జగన్..!

హిందూపురంలో వైసీపీ ఎక్కడ.. శ్యామల ఈ లెక్క తెలుసా..?

చంద్రబాబు బ్రాండ్‌పై పరిశ్రమల సమాఖ్య, బడా కార్పొరేట్లు షాక్‌

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

జూబ్లిహిల్స్‌ రేసులో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా అర్జున్‌ గౌడ్‌ ముందంజ..?

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ముఖ్య కథనాలు

హిందూపురంలో వైసీపీ ఎక్కడ.. శ్యామల ఈ లెక్క తెలుసా..?

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

వల్లభనేని వంశీకి అన్ని దారులు క్లోజ్‌.. మళ్లీ చిప్పకూడు తప్పదా..?

లిక్కర్‌ స్కామ్‌లో బిగ్‌బాస్ వాటా 3 వేల కోట్లు..!

లోకేష్‌కు జై కొట్టిన జగన్..!

చంద్రబాబు బ్రాండ్‌పై పరిశ్రమల సమాఖ్య, బడా కార్పొరేట్లు షాక్‌

ఏపీలో సన్‌ రైజ్‌ సిటీస్‌.. దేశంలోనే టాప్‌ 3లో ఎంట్రీ

ఏరోస్పేస్ సంస్థలకు లోకేష్‌ బంపర్ ఆఫర్‌

మిథున్‌ రెడ్డి అరెస్టుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

ఏపీకి మరో గుడ్‌న్యూస్‌.. అమరావతికి మైక్రోసాఫ్ట్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హిందూపురంలో వైసీపీ ఎక్కడ.. శ్యామల ఈ లెక్క తెలుసా..?

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

వల్లభనేని వంశీకి అన్ని దారులు క్లోజ్‌.. మళ్లీ చిప్పకూడు తప్పదా..?

లిక్కర్‌ స్కామ్‌లో బిగ్‌బాస్ వాటా 3 వేల కోట్లు..!

లోకేష్‌కు జై కొట్టిన జగన్..!

చంద్రబాబు బ్రాండ్‌పై పరిశ్రమల సమాఖ్య, బడా కార్పొరేట్లు షాక్‌

ఏపీలో సన్‌ రైజ్‌ సిటీస్‌.. దేశంలోనే టాప్‌ 3లో ఎంట్రీ

ఏరోస్పేస్ సంస్థలకు లోకేష్‌ బంపర్ ఆఫర్‌

మిథున్‌ రెడ్డి అరెస్టుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

ఏపీకి మరో గుడ్‌న్యూస్‌.. అమరావతికి మైక్రోసాఫ్ట్..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

హిందూపురంలో వైసీపీ ఎక్కడ.. శ్యామల ఈ లెక్క తెలుసా..?

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

వల్లభనేని వంశీకి అన్ని దారులు క్లోజ్‌.. మళ్లీ చిప్పకూడు తప్పదా..?

లిక్కర్‌ స్కామ్‌లో బిగ్‌బాస్ వాటా 3 వేల కోట్లు..!

లోకేష్‌కు జై కొట్టిన జగన్..!

చంద్రబాబు బ్రాండ్‌పై పరిశ్రమల సమాఖ్య, బడా కార్పొరేట్లు షాక్‌

ఏపీలో సన్‌ రైజ్‌ సిటీస్‌.. దేశంలోనే టాప్‌ 3లో ఎంట్రీ

ఏరోస్పేస్ సంస్థలకు లోకేష్‌ బంపర్ ఆఫర్‌

మిథున్‌ రెడ్డి అరెస్టుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

ఏపీకి మరో గుడ్‌న్యూస్‌.. అమరావతికి మైక్రోసాఫ్ట్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist