తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ రోజు ఉదయం నుంచి పరీక్షల నిర్వహణపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు సాయంత్రం మంత్రి అధికారికంగా ప్రకటించారు. ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.
Mjust Read ;- పంతం వీడండి.. పరీక్షలు రద్దు చేయండి : నారా లోకేష్