విపక్ష వైసీపీ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో మెజారీటీ వచ్చినప్పటికీ ఛైర్మన్ పదవి టీడీపీకి దక్కకుండా చేయడానికి వైసీపీ అనేక ప్రయత్నాలు చేసింది. వాటన్నింటిని ఎదుర్కొని తాడిపత్రి చైర్మన్గా ఎన్నికై జేపీ ప్రభాకర్రెడ్డి తన పట్టును మరోసారి నిరూపించారు.
నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!
DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్ మరోసారి తీవ్రస్థాయిలో...











