భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ టాలీవుడ్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబెల్ స్టార్.. ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు, అలియాస్ కృష్ణం రాజు తమిళనాడు గవర్నర్గా నియమితులు కానున్నారు. సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీతో ఆయనకు అనుబంధం ఉంది. ఆయనను గవర్నర్ గా పంపనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
Must Read ;- తిరుపతి ఉపఎన్నికలో ఏసు, శ్రీకృష్ణుడి మధ్యే పోటీ : సునీల్ దేవధర్