January 31, 2023 3:02 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఎట్టెట్టా జయరాం! ఇట్టినా భూములు మింగినది ఇట్టేనా?

ఒక రియల్ ఎస్టేట్ సంస్థ భూములు.. 142 ఎకరాలు అమ్మడానికి బోర్డు తీర్మానించిందంటూ.. పత్రాలు తయారయ్యాయి. నిజానికి 202 ఎకరాల విక్రయాలు జరిగాయి. వ్యత్యాసం ఉన్న భూముల విషయంలో మాత్రమే కాదు.. మొత్తం లావాదేవీలోనే.. భయంకరమైన అక్రమాలు చోటు చేసుకుని ఉన్నాయనేది ఆరోపణ. ఇదంతా ఎవరి గురించో తెలుసా.. ఏపీలోని ఒక మంత్రిగారు.!

October 8, 2020 at 5:40 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(ది లియోన్యూస్ ఎక్స్‌క్లూజివ్ కథనం)

‘బెంజికారు మంత్రి’ అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు చటుక్కున గుర్తొచ్చే పేరు గుమ్మనూరు జయరాం. మంత్రుల్లో బోల్డంత మందికి బెంజికార్లు ఉండొచ్చు గానీ.. బెంజి పేరు వినగానే తన పేరు గుర్తొచ్చేలా చేసుకున్న.. హాట్ హాట్ గా వార్తల్లో ఉండే వ్యక్తి జయరాం. ఆయన అవినీతి కీర్తికథల్లో ఇప్పుడు మరో గొప్ప ఎపిసోడ్ చేరుతోంది.

ఇది ఏదో బెంజికారు లాంటి చిన్నా చితకా విషయం కానే కాదు. ఏకంగా 200 ఎకరాల భూకబ్జాలకు సంబంధించినది. మంత్రిగారు.. బెంగుళూరు  కేంద్రంగా వ్యాపారం చేసే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ భూములను అక్రమ లావాదేవీల రూపేణా  సుమారు 202 ఎకరాలు సొంతం చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విక్రయాలు జరిగినట్టుగా, పట్టాదారు పాస్ పుస్తకాల్లో  యాజమాన్య హక్కులు మారినట్లుగా రికార్డులు స్పష్టంగా ఉన్నాయి. అయితే.. ఇదంతా అక్రమ లావాదేవీ అని.. భూరికార్డులు తారుమారు చేసి.. గోల్ మాల్ చేశారని మంత్రి జయరాంపై కర్నాటకలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఈ మొత్తం భూకబ్జా బాగోతం ఏంటో చూద్దామా..

‘ఇట్టినా’ అనేది సుమారు ముప్ఫయ్యేళ్ల కిందట బెంగుళూరు ఏర్పాటు అయిన రియల్ ఎస్టేట్ గ్రూపు. రియల్ ఎస్టేట్ తో పాటు, హోటళ్ల నిర్వహణ, నిర్మాణ వ్యవహారాలు కూడా వీరు చూస్తుంటారు. ఈ గ్రూపులో సుమారు 9కి పైగా కంపెనీలు ఉన్నాయి. వీటిలో భాగంగానే ఇట్టినా ప్లాంటేషన్స్ అనే సంస్థ కూడా 1993 ఏప్రిల్ 1 వతేదీన ఏర్పాటు అయింది. మహాబలేశ్వరప్ప, మంజునాధ్ లు ఈ సంస్థలో డైరక్టర్లు. మహాబలేశ్వరప్ప మరణించిన తర్వాత ఆయన కుమారులు ఇట్టినా మోనా, ఇట్టినా మనూలు 2008 ఆగస్టు 1న ఇదే సంస్థలో డైరక్టర్లుగా చేరారు. 2009 మార్చి 31 నాటినుంచి మంజునాధ్ ఈ సంస్థ డైరక్టర్ హోదాకు రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు. ఆ నాటితో ఈ కంపెనీ వ్యవహారాలతో అతనికి సంబంధం పూర్తిగా తెగిపోయింది. 

అచ్చంగా ఇక్కడే మాననీయ మంత్రి వర్యులు రంగప్రవేశం చేశారు..

కొన్ని నెలల కిందట అంటే 2020 మార్చి రెండో తేదీన.. రెవెన్యూ శాఖ భూమి రికార్డుల హక్కు పత్రాల విషయంలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఇట్టినా కంపెనీకి చెందిన భూములను, కంపెనీకి పదేళ్ల కిందటే రాజీనామా చేసేసిన మంజునాధ్ పేరు మీదకు మార్పించి.. ఆయన పేరిట భూయాజమాన్య హక్కు పత్రాలను సృష్టించారు. మామూలు వ్యక్తులు తమ భూయాజమాన్య హక్కు పత్రాలను రెవెన్యూ ఆఫీసుల్లో తమ పేరిట మార్పించుకోవడానికి కొన్ని నెలలపాటూ వారి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ గౌరవనీయ మంత్రిగారు జోక్యం చేసుకోవడం వల్ల.. రోజుల వ్యవధిలోనే రికార్డుల మార్పిడి మంజునాధ్ పేరిట మార్చడం జరిగిందనే ఆరోపణలున్నాయి.

ఆ తర్వాత.. మంజునాధ్ నుంచి కొనుగోలు చేసినట్లుగా పత్రాలు తయారుచేయించి.. తన కుటుంబ సభ్యుల పేరుమీద, తన బినామీల పేరుమీద యాజమాన్య పత్రాలు మార్పించారు. తన కుటుంబసభ్యుల పేరిట ఈ భూమిపత్రాలను మార్పించుకోవడంలో కూడా మంత్రిగారు చట్టబద్ధమైన తెలివితేటలు చూపించారు. 

మంత్రి భార్య రేణుక పేరుతో 30.83 ఎకరాలు, మంత్రి మొదటి తమ్ముడి భార్య ఉమాదేవి పేరుతో 30.53 ఎకరాలు, మంత్రి రెండో తమ్ముడి భార్య త్రివేణి పేరుతో 31.58 ఎకరాలు మొత్తం 92.94 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా పత్రాలు తయారయ్యాయి.  వీటితో మరో 115 ఎకరాల విస్తీర్ణం గల భూములు అదే రోజున (2 మార్చి 2020)  కొనుగోలు చేసినట్లుగా పత్రాలున్నాయి. 

వారిలో కె.శ్రీదేవి పేరుతో 12.76 ఎకరాలు, కె.అనంత పద్మనాభరావు పేరుతో 48.07 ఎకరాలు, లింగప్ప శశికళ పేరుతో 46.48 ఎకరాలు, నర్సారెడ్డి పేరుతో 4.00 ఎకరాలు కొన్నారు. వీరందరూ మంత్రిగారి బినామీలే అనే ఆరోపణలున్నాయి. 

ఈ విక్రయాలు పద్ధతి ప్రకారమే జరిగినట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి. ఈ భూములను విక్రయించడానికి ఇట్టినా ప్లాంటేషన్స్ బోర్డు తీర్మానించినట్లుగా ఒక లేఖ కూడా ఉంది. అది దొంగ తీర్మానం అనే ఆరోపణలున్నాయి. 

అయితే మంత్రిగారు నకిలీ బోర్డు తీర్మానం పత్రాలు సృష్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గానీ, ఇందులో కూడా  చిన్న పొరబాటు చేశారు. బోర్డు తీర్మానించిన ప్రకారం.. (అది నకిలీనా? నిజమేనా? అన్న సంగతి తరువాత) కేవలం 142 ఎకరాలు మాత్రమే విక్రయించాలి. అయితే మొత్తం 202 ఎకరాలు విక్రయం జరిగినట్లు రికార్డులు తయారయ్యాయి. 

ఆ తరువాత.. మంత్రి జయరాం భార్య రేణుక,  తమ్ముడు నారాయణస్వామి భార్య త్రివేణి, తమ్ముడు శ్రీనివాసులు భార్య ఉమాదేవి పేరిట భూములు మారినట్లుగా భూమి యాజమాన్య పత్రాలు రెవెన్యూ రికార్డుల్లో తయారయ్యాయి. 

భూ క్రయవిక్రయాల లావాదేవీలు జరిగేప్పుడు.. రెండు లక్షల రూపాయలకు మించిన చెల్లింపులు ఏవీ కూడా నగదు రూపంలో జరగడానికి వీల్లేదనే నిబంధన ఉంది. అయితే మంత్రి భార్య రేణుక పేరిట కొనుగోలు చేసిన డాక్యుమెంటులో 52,42,000 రూపాయలు నగదు చెల్లించినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ.. 1.63 కోట్ల రూపాయలు నగదుగా బదలాయించినట్లు చూపించారు. 

కర్ణాటకలో పోలీసులకు ఫిర్యాదు

ఈ కొనుగోళ్ల లావాదేవీ పేరిట పత్రాలన్నీ 2 మార్చి 2020 తేదీతో తయారయ్యాయి. అయితే మేనెల నాటికి అసలు ఆ భూమలు యజమానులు మేలుకున్నారు. జరిగిన సంగతి గ్రహించారు. తమ కంపెనీకి చెందిన భూములను మంత్రి గుమ్మనూరి జయరాం కుటుంబ సభ్యుల పేరిట అన్యాక్రాంతం అయ్యాయంటూ కర్ణాటక రాష్ట్రం కోరమంగళలోని  పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో మంత్రి జయరాం భార్య రేణుక పేరును కూడా స్పష్టంగా ప్రస్తావించారు. ఏపీలో అధికార బలంతో.. తమను వేధిస్తున్నారంటూ.. కంపెనీ డైరక్టరు హోదాకు గతంలోనే రాజీనామా చేసిన మంజునాధ్ గురించి కూడా కంప్లయింటులో పేర్కొన్నారు. 

ఈలోగా, కర్నూలు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు లో ఈ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకోడానికి ప్రయత్నం జరిగినట్టుగా పోపిడి వచ్చింది. దాంతో ఇట్టినా కంపెనీ యాజమాన్యం.. ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పేర ఓ ఉత్తరం రాసింది. మంత్రి కుటుంబ సభ్యులు రుణం కోసం పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించాలని అందులో కోరారు. 

వీరి వాదనకు బలం చేకూరుస్తూ.. మంత్రి కుటుంబసభ్యులకు రుణం మంజూరు చేయవద్దంటూ.. 2020 జూన్ 1వ తేదీన కోరమంగళ పోలీసు స్టేషన్ నుంచి బ్యాంకు సీఈవోకు అధికారికంగా లేఖ కూడా వచ్చింది. 

మంత్రి ఆదాయ వివరాలు ఇంకో పెద్ద కామెడీ

ఈ భూకబ్జాల భాగోతం ఒక ఎత్తు అయితే.. మంత్రి జయరాం ఇన్ కమ్ ట్యాక్స్ శాఖకు దాఖలు చేసిన ఆదాయ వివరాలు గమనిస్తే ఇంకా కామెడీగా అనిపిస్తుంది. 2015-16లో తన ఆదాయం రూ.3,92,958 గాను, 2016617లో తన ఆదాయం రూ.4,22,500 గాను, 2017-18లో తన ఆదాయం రూ.1,44,000 గాను మంత్రి పేర్కొన్నారు. 

2019 నాటి ఎన్నికల అఫిడవిట్ లో జయరాం పేర్కొన్న ప్రకారం.. రూ.47,88,755 విలువైన చరాస్తులు, రూ.35,00,000 విలువైన స్థిరాస్తులు, 8.50 ఎకరాల వ్యవసాయ భూమి, AP 21 BA 1188 నెంబరు గల టయోటా కారు ఉన్నాయని మాత్రం పేర్కొన్నారు.

మంత్రి గారు.. ఇప్పుడు ఏం చెప్తారు?

మంత్రి గుమ్మనూరు జయరాం- ఇట్టినా కంపెనీ భూములను వక్రమార్గంలో తన కుటుంబ సభ్యుల పేరు మీదికి మార్పించుకున్న ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలు అన్నీ బయటకు వచ్చాయి. 

 మరి ఇప్పుడు మంత్రి జయరాం ఏం చెప్తారో.. ఈ భూకబ్జా బాగోతంపై ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 

 

Tags: gummanuru jayaramittina plantationsland grabbingleo exclusiveleotop
Previous Post

రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు!

Next Post

ఈ ముగ్గురు దర్శకులకూ టైమిచ్చిన మెగాస్టార్

Related Posts

General

దగా పడ్డ యువత కోసం యువగళం!

by Leo Editor
January 26, 2023 5:38 pm

ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు...

General

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

by Leo Editor
January 19, 2023 5:10 pm

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను,టెర్రరిజం పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకొంటున్న...

Andhra Pradesh

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

by Leo Cinema
January 14, 2023 4:12 pm

సంక్రాంతి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత వున్న అతిపెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతుల...

General

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

by Leo Editor
January 13, 2023 6:40 pm

స్వతంత్ర భారతదేశంలో పోలీసులు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు 1940 లో మహాత్మా...

General

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

by Leo Cinema
January 12, 2023 5:38 pm

పేద ప్రజల ఆస్తులు,ఆరోగ్యం గుల్ల చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేసాం అంటూ...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Latest News

అధికార పార్టీ నాయకుల ఆర్తనాదాలు!

by Leo Editor
January 9, 2023 1:26 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం అవ్వడంతో అధికార మంత్రులు, నాయకులు...

Latest News

మన ప్రజాస్వామ్యం ఎవ్వరి కోసం?

by Leo Editor
January 9, 2023 12:58 pm

రాజులు, రాచరికాలు వద్దు అనుకొన్నాము, నిరంకుశులను, నియంతృత్వాలను పాతరేశాం. బానిస బతుకులు వద్దని...

Latest News

వందల కోట్ల ప్రజాధనం సలహా దారులకు సంతర్పణ!

by Leo Editor
January 6, 2023 5:15 pm

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం సలహాదారులను నియమించడంపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెడుతున్నాఈ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

వీర్య కణాలు (స్పెర్మ్ ) పెంచే అద్భుత టాబ్లెట్ | How to Increase Sperm Count Naturally | Leo Health

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

అభిషేకం గురించి పిల్లలకి ఇలా చెప్తేనే అర్దమవుతుంది | Bharateeyam Satyavani Speeches | Leo Devotional

ముఖ్య కథనాలు

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

సంపాదకుని ఎంపిక

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

రాజకీయం

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

సినిమా

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

‘తారకరామ’ అమ్మనాన్నకట్టిన దేవాలయం: బాలయ్య

పులిని చూసి నక్క.. బాహుబలిని చూసి బాలీవుడ్..

జనరల్

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In