సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోని వీఐపీ రూంలో ఎంపీ రఘురామరాజుకు ఆర్మీ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ నాగార్జునను జ్యుడిషియల్ అధికారిగా నియమించింది. ఆయన ఆధ్వర్యంలో ఆర్మీ వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేసి సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. మీడియాను కూడ ఆర్మీ ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు.
Must Read ;- నన్ను చంపటానికి యత్నించారు.. ఆర్మీ ఆసుపత్రి వద్ద మీడియాతో రఘురామరాజు