ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.శనివారం సాయంత్రం 4.00 గంటలకు త్రోవగుంట,ఒంగోలు చేరుకుని 7.30 గంటల వరకు ఒంగోలులోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం 8.00 గంటలకు కొత్తపట్నం బస్టాండ్ జంక్షన్లో జరిగే బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు.
Must Read ;- టీడీపీ శ్రేణులకు మనోధైర్యం.. మూడువైపులా నేతల ప్రచారం