పంచాయతీ చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి లోపాలు తలెత్తకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని ప్రాంతాల్లో లోపాలు బయటపడుతున్నాయి. కర్నూలు, అదోని మండలం, బైచిగేరిలో కొన్ని అవాంతరాల కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. వార్డు మెంబర్ గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయినట్లుగా సమాచారం. జిల్లా ఎన్నికల అధికారులు వచ్చేంత వరకు పోలింగ్ నిలిపివేశారు. వారు వచ్చి పరిశీలించి నిర్ణయం తీసుకున్నాక తిరిగి ప్రారంభించాలని అక్కడి అధికారులు నిర్ణయించారు.
ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్..!
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....











