పంచాయతీ చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి లోపాలు తలెత్తకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని ప్రాంతాల్లో లోపాలు బయటపడుతున్నాయి. కర్నూలు, అదోని మండలం, బైచిగేరిలో కొన్ని అవాంతరాల కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. వార్డు మెంబర్ గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయినట్లుగా సమాచారం. జిల్లా ఎన్నికల అధికారులు వచ్చేంత వరకు పోలింగ్ నిలిపివేశారు. వారు వచ్చి పరిశీలించి నిర్ణయం తీసుకున్నాక తిరిగి ప్రారంభించాలని అక్కడి అధికారులు నిర్ణయించారు.
విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్.. తెరవెనక భారీ వ్యూహం..?
మాజీ మంత్రి, వైసీపీ నేత RK రోజా..ఇప్పుడు సైలెంట్ అయ్యారా? పార్టీలో ఆమె...