తెలుగు చిత్రపరిశ్రమలో హీరో మహేష్ బాబు హవా కొనసాగుతోంది. సర్కారు వారి పాట పేరుతో ప్రేక్షకుల మందుకు వచ్చిన చిత్రం కలెక్షన్ల జోరు సాగిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే 200 కోట్ల రూపాయల పై చిలుకు సంపాధించినట్లు చిత్ర వర్గాల్లో టాక్ . దేశీయంగా కలెక్షన్లు కాస్త తక్కువైనా ఇతర దేశాల్లోనే అధిక మొత్తంలో రాబట్టిందని తెలుస్తుంది. ఒక్క అమెరికా లో 2.3 మిలియన్ కలెక్షన్లు వసూల్ చేయాగా రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి.మహేష్ బాబు కెలక్షన్ ల దూకుడు పెరుగుతాయని వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నే అధిక కలెక్షనలు నమోదు చేసి చరిత్ర సృష్టించారని చిత్ర పరిశ్రమలో టాక్ సాగుతోంది..
హీరో మహేష్ యాక్టింగ్ తోపాటు కొత్త లుక్స్ అందించారు దర్శకుడు పరశురామ్.హారో యాక్టింగ్, న్యూ లుక్ చిత్రానికి ప్లస్ అని తెలిపారు.సర్కారు వారి పాట చిత్రాన్ని తిలకించిన ప్రేక్షకులు, అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.మరో వైపు హీరోయిన్ కీర్తి సురేష్ కొత్త కోణం లో ప్రేక్షకుల ముందుకు రావడం తో అందరు షాకయ్యారు. ఈ ఇరువురి డ్యాన్స్ కు యువ సంగీత దర్శకుడు థమన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది . చివరిగా ఈ చిత్రానకి పైట్స్ ప్రత్యేకం గా చెప్పుకోవచ్చు. రామ్ లక్ష్మన్ కాంబినేషన్ లో ఫైట్స్ ఈ చిత్రాన్ని ఘనవిడయాన్ని అందిచాయని టాక్.
ఏపీలో అక్వా కారిడార్.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్..
ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...











