విజయవాడ మేయర్ టీడీపీ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును ఈ రోజు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తే శ్వేత. ఇప్పటికే ఎంపీ కేశినేని విజయవాడలోని వాడవాడల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు కొందరు మేయర్ అభ్యర్థిగా శ్వేతను వ్యతిరేకిస్తున్నప్పటికీ అన్ని సమీకరణాలను పరిశీలించి ఆమె పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కరోనా రోగులతో బెడ్లు ఫుల్.. అన్నిచోట్ల ఆక్సిజన్ టెన్షన్
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గురువారం రాత్రికి దేశంలో గడిచిన 24గంటల్లో...