January 17, 2021 4:48 AM
18 °c
Hyderabad
22 ° Sun
22 ° Mon
23 ° Tue
25 ° Wed
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

రైతుల పక్షాన నిలుస్తారా.. కమల భజన చేస్తారా?

రైతులతో చర్చలు జరిపి సాధకబాధకాలు తెలుసుకోవడానికి సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఏం తేలుస్తుందనే విషయంలో పలు సందేహాలున్నాయి.

January 13, 2021 at 4:38 PM
రైతుల పక్షాన నిలుస్తారా.. కమల భజన చేస్తారా?
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 50 రోజులుగా 3 లక్షల మంది రైతులు ఢిల్లీ వీధుల్లో చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం పెద్దగా స్పందించకపోయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. నూతన చట్టాలపై స్టే విధించారు. ఈ చట్టాలపై అధ్యయనం చేసి రైతులకు, కేంద్రానికి మధ్య సయోధ్య చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే కమిటీలో ఉన్న వారంతా కేంద్రం తీసుకు వచ్చిన నూతన చట్టాలను బలపరిచేవారే కావడంతో రైతు సంఘాల నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నూతన చట్టాలు రద్దు చేయమని రైతులు కోరుతుంటే, ఆ చట్టాలను గౌరవించే వారు రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.

రైతులకు ఎలా న్యాయం జరుగుతుంది?

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నలుగురు సభ్యులతో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. అశోక్ గులాటి, ప్రమోద్ జోషి, భూపిందర్ సింగ్ మన్, అనిల్ ఘన్వత్ లతో కూడిన కమిటీలో రైతు సంఘాల నేత మన్ మాత్రమే ఉన్నారు. మిగతా వారిలో ఇద్దరు ఆర్థికరంగ నిపుణులు, మరొకరు మహారాష్ట్రలో రైతుల పక్షాన పోరాడిన వ్యక్తి. రైతుల సమస్యల గురించి వీరికి తెలియదని కాదు. అయితే ఆర్థికరంగ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవారు కావడంతో వారు మొదటి నుంచీ నూతన చట్టాలను బలపరుస్తున్నారు. అంటే రైతుల పక్షాన వారు ఎలా నిలబడతారనే ప్రశ్న తలెత్తుతోంది. రైతుల భయాలను, వారి డిమాండ్లను ఎంతవరకు సానుకూల దృక్పథంతో వినిపించుకుంటారు? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

కమిటీలోనే భిన్నాభిప్రాయాలు వస్తాయా?

కేంద్ర ఏర్పాటు చేసిన కమిటీలో ఇద్దరు ఆర్థిక వేత్తలు పక్కాగా కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు మద్దతు పలికేవారే. వారు చట్టాల రద్దుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. అందులో ఒకరు చట్టాలకు రూపకల్పన చేసిన వారిలో ఒకరని తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తులను కమిటీలో నియమించి  నూతన చట్టాల్లో కేవలం ఏవో కొన్ని సవరణలు చేసి రైతు సంఘాలను, రైతులను మభ్యపెట్టే చర్యలకు దిగుతోందనే అనుమానాలు వస్తున్నాయి. రైతులు, రైతు సంఘాలు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కమిటీ మాత్రం చట్టాలపై చర్చించి రైతు సంఘాలు సూచించిన సవరణలు చేయమని కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది. అది కూడా కేంద్రానికి అనుకూలంగా ఉంటేనే.

మద్దతుధర చెల్లించే విధానం నుంచి కేంద్రం బయట పడాలని భావిస్తోంది. ఇప్పటికి మద్దతుధర గ్యారంటీగా ఇచ్చేందుకు చట్టంలో పొందుపరిచేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. మద్దతుధర చెల్లించే విధానం నుంచి కేంద్రం తప్పుకుంటే వ్యవసాయరంగం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలయాపనకేనా ఈ కమిటీ..!

నూతన చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. కేవలం  ఈ చట్టాలపై అభ్యంతరాలను మాత్రమే చెప్పాలని రైతు సంఘాలను కేంద్ర మంత్రులు చర్చల్లో కోరారు. కానీ రైతు సంఘాల నేతలు చట్టాలు రద్దు చేయాలని పట్టుపట్టారు. దీంతో చర్చలు విఫలం అయ్యాయి. ఇప్పుడు కమిటీ వేయడం ద్వారా కొత్తగా సాధించేది ఏముంది కాలయాపన తప్ప. వీరిలో రైతుల పక్షాన ఇద్దరు వాదిస్తే, మరో ఇద్దరు ఆర్థిక వేత్తలు కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకే మద్దతు పలుకుతారు. ఇక చట్టాల రద్దు ఎలా సాధ్యం అవుతుంది. రైతు సంఘాలు వ్యక్తం చేసే అనుమానాలు, మద్దతు ధరకు ఎవరు హామీ ఇస్తారు. ఈ కమిటీ ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని భావించడం భ్రమే అవుతుందని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

‘మద్దతు ధర విషయాన్ని చట్టంలో భాగం చేస్తాం’ అనే పదం చెప్పకుండా.. ‘మద్దతు ధరకు రాతపూర్వక హామీ’ అని కేంద్రప్రభుత్వం నాటకీయమైన డైలాగులు వల్లె వేస్తోంది. నిజానికి రాతపూర్వక హామీ ఎప్పుడు ఎలా రూపుమారిపోయినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి కేంద్రప్రభుత్వపు నాటకాలు తాళలేకనే.. రైతులు ఏకంగా చట్టాల రద్దు అనే ఒకే ఒక డిమాండ్ తో ముందుకు వస్తున్నారు. అందుకే ఇంత కాలంగా కేంద్రం- రైతుల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. మరి ఇప్పుడున్న రూపంలో ఈ కమిటీతో ఆ ప్రతిష్టంభన తొలగుతుందనే నమ్మకం కలగడం లేదు.

Tags: bjp governmentcentral BJPdelhi farmers protestfarm billsfarmers billFarmers ProtestFarmers protest delhifarmers protest in delhifarmers protest newsfarmers protest todayFarmers protest updatesindian farmers protest
Previous Post

టీజర్ టాక్: యువజంటలో ‘ఉప్పెన’లా వెల్లువెత్తిన ప్రేమ

Next Post

మలయాళ సినిమాలో ఎంట్రీ ఇస్తోన్న స్టార్ యాంకర్

Related Posts

Editors Pick
రామా నీవే దిక్కు : మందిరం- రాజ్యమే నినాదాలు!

రామా నీవే దిక్కు : మందిరం- రాజ్యమే నినాదాలు!

by లియో రిపోర్టర్
January 16, 2021 7:34 pm

తెలంగాణ బీజేపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్ళేందుకు మ‌రో నినాదం ఎంచుకుంది. ఇప్ప‌టికే పార్టీపై ప్ర‌జ‌ల్లో...

Editors Pick
అర్నాబ్ వివాదంలోకి పీఎంఓ, ప్రకాశ్ జవదేకర్

అర్నాబ్ వివాదంలోకి పీఎంఓ, ప్రకాశ్ జవదేకర్

by లియో రిపోర్టర్
January 16, 2021 4:45 pm

టీఆర్ పీ రేటింగ్ స్కాంలో రిపబ్లిక్ టీవీ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి...

Andhra Pradesh
ఫ్యాక్షన్‌తో రగులుతున్న పల్నాడు: గ్రామాలను వదిలిపోయిన టీడీపీ నాయకులు

ఫ్యాక్షన్‌తో రగులుతున్న పల్నాడు: గ్రామాలను వదిలిపోయిన టీడీపీ నాయకులు

by లియో రిపోర్టర్
January 16, 2021 3:45 pm

గుంటూరు జిల్లా పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు బుసలు కొడుతున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి...

Editors Pick
ధాన్యం రైతు ధైన్యం.. నిలిచిపోయిన చెల్లింపులు

ధాన్యం రైతు ధైన్యం.. నిలిచిపోయిన చెల్లింపులు

by లియో రిపోర్టర్
January 16, 2021 11:55 am

ఏపీలో ధాన్యం రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. అసలే ఖరీఫ్ వరి పంట...

Andhra Pradesh
బిగ్ ఫైట్ : సాగ‌ర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మెగాస్టార్ ఫ్యామిలీ బంధువు.‌.?

బిగ్ ఫైట్ : సాగ‌ర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మెగాస్టార్ ఫ్యామిలీ బంధువు.‌.?

by లియో డెస్క్
January 16, 2021 6:30 am

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా సాగనున్నాయి. ఇప్పటి వరకు ఒక్క కాంగ్రెస్ పార్టీ...

General
చ‌ట్టాల ర‌ద్దుకే రైతుల ప‌ట్టు.. తొమ్మిదో విడ‌త చ‌ర్చ‌లు విఫలం

చ‌ట్టాల ర‌ద్దుకే రైతుల ప‌ట్టు.. తొమ్మిదో విడ‌త చ‌ర్చ‌లు విఫలం

by లియో డెస్క్
January 15, 2021 8:44 pm

కేంద్ర ప్ర‌భుత్వం చేసిన కొత్త సాగు చ‌ట్టాల ర‌ద్దు మిన‌హా మ‌రే ప్ర‌త్యామ్నాయం...

General
నాకూ సమ్మతం కాదు.. రైతుల పక్షాన ఉంటానన్న భూపీందర్ సింగ్ మాన్‌

నాకూ సమ్మతం కాదు.. రైతుల పక్షాన ఉంటానన్న భూపీందర్ సింగ్ మాన్‌

by లియో డెస్క్
January 15, 2021 4:15 pm

నూతన వ్యవసాయ చట్టం రద్దు డిమాండ్‌తో రైతుల ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన...

Latest News
ఆనందానికి హద్దుల్లేవ్.. అభిజిత్‌కి రోహిత్‌ శర్మ ఊహించని గిఫ్ట్‌!

ఆనందానికి హద్దుల్లేవ్.. అభిజిత్‌కి రోహిత్‌ శర్మ ఊహించని గిఫ్ట్‌!

by లియో డెస్క్
January 15, 2021 2:37 pm

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విజేత అభిజిత్‌కు ఊహించని సర్ ప్రైజ్ దక్కింది. ఈ...

Andhra Pradesh
బాబుపై జ‌గ‌న్ ప‌గ ఫ‌లితం‌.. క‌ర్ణాట‌క‌కు టెస్లా కంపెనీ

బాబుపై జ‌గ‌న్ ప‌గ ఫ‌లితం‌.. క‌ర్ణాట‌క‌కు టెస్లా కంపెనీ

by లియో డెస్క్
January 15, 2021 1:28 pm

టెస్లా... ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీలో అంత‌ర్జాతీయ స్థాయిలో పేరెన్నెక‌గ‌న్న సంస్థ‌. అంతే కాదండోయ్‌......

Editors Pick
గబ్బాలో గర్జించేదెవరు? బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ఎవరిది?

గబ్బాలో గర్జించేదెవరు? బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ఎవరిది?

by లియో రిపోర్టర్
January 15, 2021 11:53 am

అడిలైడ్‌లో అట్టర్‌ ఫ్లాప్ షో.. మెల్‌బోర్న్‌లో మెరుపు ఇన్నింగ్స్.. సిడ్నీలో డ్రాతో శభాష్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

జ‌గ‌న్ కు షాక్‌.. అభ‌య‌ కార్య‌క‌ర్త‌తో వివేకా కుమార్తె భేటీ

రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం

 ‘భూమా’ కోటలో అంతా తానై నడిపిస్తున్న మౌనిక రెడ్డి..

సినీఫక్కీలో వినోద్ అరెస్టు : ఎంపీ కింజరాపు నిరసన

ఏపీలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

ఆల‌యాలపై దాడుల‌పై డీజీపీ యూట‌ర్న్… రీజనేంటంటే?

కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత

రామతీర్ధం కేసును సమీక్షించిన సిట్ పోలీసు చీఫ్ 

తెలుగు రాష్ట్రాలలో తొలి టీకా వేయించుకున్న మహిళామణులు

ముఖ్య కథనాలు

‘టైంవేస్ట్ తప్ప.. చంద్రబాబు చేసేదేం లేదు’

గ్రేట‌ర్ గెజిట్ విడుద‌ల‌ : కమలం పోరు ఫలితమేనా?

అర్జున్ క‌ఫూర్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నారా.?

చ‌ర‌ణ్ పాత్ర నిడివి బాగా పెంచేశారా?

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులకు నిరాశేనా?

బాలీవుడ్ వెళుతున్నవిజయ్ ‘మాస్ట‌ర్’

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

అఖిల్ మ‌రో మూవీకి ఓకే చెప్పాడు.. సెట్ చేసింది ఎవ‌రో తెలుసా?

త్రివిక్రమ్ మూవీకి ఫస్టు టైటిలే ఫైనలట!

కొరటాల మూవీలో బన్నీ జోడీ ఈ బ్యూటీనా? 

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

‘టైంవేస్ట్ తప్ప.. చంద్రబాబు చేసేదేం లేదు’

రామా నీవే దిక్కు : మందిరం- రాజ్యమే నినాదాలు!

గ్రేట‌ర్ గెజిట్ విడుద‌ల‌ : కమలం పోరు ఫలితమేనా?

‘రాష్ట్రంలో విధ్వంసాలు చేయిస్తున్నది చంద్రబాబే’

ఫ్యాక్షన్‌తో రగులుతున్న పల్నాడు: గ్రామాలను వదిలిపోయిన టీడీపీ నాయకులు

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై తీర్పు సోమవారానికి వాయిదా

ఏపీలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

ఆల‌యాలపై దాడుల‌పై డీజీపీ యూట‌ర్న్… రీజనేంటంటే?

బిగ్ ఫైట్ : సాగ‌ర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మెగాస్టార్ ఫ్యామిలీ బంధువు.‌.?

జ‌గ‌న్ కు షాక్‌.. అభ‌య‌ కార్య‌క‌ర్త‌తో వివేకా కుమార్తె భేటీ

సినిమా

స్టార్ మా సీరియల్ గా ‘రుద్రమదేవి’చరిత్ర

అర్జున్ క‌ఫూర్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నారా.?

చ‌ర‌ణ్ పాత్ర నిడివి బాగా పెంచేశారా?

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులకు నిరాశేనా?

బాలీవుడ్ వెళుతున్నవిజయ్ ‘మాస్ట‌ర్’

‘క్రాక్’ దర్శకుడి దశ తిరిగింది.. !

రీ ఎంట్రీ ఇస్తానంటున్న ‘ఆనందం’ హీరోయిన్

అఖిల్ మ‌రో మూవీకి ఓకే చెప్పాడు.. సెట్ చేసింది ఎవ‌రో తెలుసా?

త్రివిక్రమ్ మూవీకి ఫస్టు టైటిలే ఫైనలట!

కొరటాల మూవీలో బన్నీ జోడీ ఈ బ్యూటీనా? 

‘కేజీఎఫ్ 2’ డైరెక్ట‌ర్ ని ఆకాశానికి ఎత్తేసిన వ‌ర్మ‌

జనరల్

సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత

పనిని పంచుకోండి.. ప్రేమను పెంచుకోండి..

గుడ్ న్యూస్! వాట్సప్ అప్‌డేట్‌ చేయాల్సిన పనిలేదంట!

అర్నాబ్ వివాదంలోకి పీఎంఓ, ప్రకాశ్ జవదేకర్

రామతీర్ధం కేసును సమీక్షించిన సిట్ పోలీసు చీఫ్ 

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

కోవిన్ యాప్స్ మొరాయింపు.. ఏపీలో పలు చోట్ల మొదలుకాని వ్యాక్సినేషన్..

హార్వర్డ్ వర్సిటీ పేరుతో జర్నలిస్టుపై సైబర్ అటాక్

తెలుగు రాష్ట్రాలలో తొలి టీకా వేయించుకున్న మహిళామణులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist