April 24, 2026 8:58 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

2020 రివ్యూ : తెలంగాణ నేర చరిత్ర ఇదీ!

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది.. క్రైం రేటు తగ్గింది. అలాగే పోలీసులు శాంతిభద్రతలకు మాత్రం పరిమితం కాకుండా.. సంఘసేవకుల అవతారంలోకి మారడం కూడా చాలా సహజంగా జరిగిపోయింది.

December 30, 2020 at 3:00 PM
in Editors Pick, Telangana
M Mahender Reddy

M Mahender Reddy

Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో నాణ్యమైన సేవలను అందిస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదిక (క్రైం రిపోర్టు)ను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి పలు అంశాలను వెల్లడించారు. పోలీసుల పనితనంలో మెరుగైన సేవలను అందించడానికి కొత్తదనం తెస్తూనే వున్నామని ఆయన అన్నారు. పోలీసుశాఖ డయల్ 100, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే వుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

తెలంగాణ పోలీసు వ్యవస్థలో అధునాతన టెక్నాలజీని ఉపయోగంలోకి తీసుకువచ్చామని, అలాగే నేర రహిత, మావోయిస్టు రహిత తెలంగాణగా తయారు చేసేదిశగా పోలీసు వ్యవస్థ ముందుకు వెళుతోందని ఆయన అన్నారు. ఛత్తీస్ ఘడ్ లో ఉన్న మావోయిస్టులు తెలంగాణలోనికి వచ్చేందుకు ప్రయత్నిస్తే వారిని పోలీసులు అడ్డుకున్నారని, గత ఏడాదిలో 11 మంది నక్సలైట్లు మృతి చెందగా, మరో 135 మందిని అరెస్టు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మావోయిస్టుల నుండి 22 తుపాకులను, 23 లక్షల వరకు నగదును రికవరీ చేశామని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి తెలిపారు.

కరోనా సమయంలో రాష్ట్రంలో వేడుకలు, అలాగే ఇటీవల జరిగిన ఎన్నికలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించామని ఆయన తెలిపారు. 2019వ సంవత్సరంతో పోలిస్తే 2020లో క్రైమ్ రేటు 6శాతం తగ్గిందని ఆయన అన్నారు.

కరోనా కాలంలో పోలీసుల సేవలు మరువలేనివని ఈ సందర్భంగా డీజీపీ గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మేలైన సేవల కోసం తాము చర్యలు తీసుకున్నామని, సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా ప్రజలకు తాము చేరువయ్యామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నేరస్తులు తెలంగాణలో ఏదైనా నేరం చేస్తే దొరికిపోతాం అనే విధంగా పోలీసింగ్ ను చేపట్టామని ఆయన సగర్వంగా తెలిపారు. కొవిడ్ వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలకు అవసరమైన అన్ని సేవలను పోలీసు శాఖ అందించిందని, రాష్ట్రంలో మావోయిస్టులను కూడా విజయవంతంగా ఎదుర్కొన్నామని డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు. మావోయిస్టుల ప్రణాళికలను సమష్టి కృషితోనే ప్రతిఘటించామని ఆయన తెలిపారు.

ఏడాది పూర్తవుతున్న నేపధ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పోలీసులు తమ శక్తి వంచన లేకుండా పనిచేశారని ఆయన ప్రశంసించారు. గత ఏడాది కాలంతో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేటు బాగా తగ్గిందని, గత సంవత్సర కాలంలో మహిళలు, పిల్లల భద్రతకు పోలీసు శాఖ పెద్దపీట వేసిందని, 2020లో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఎన్ కౌంటర్లు జరిగాయని, అందులో 11మంది మావోయిస్టులు మృతిచెందారని ఆయన వెల్లడించారు. 135మంది మావోయిస్టులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో జరిగిన చోరీల్లో 54శాతం రికవరీ చేశామని, మహిళలపై జరిగే వేధింపులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.92శాతం తగ్గిందని, అలాగే హత్యలు 8.29శాతం, దోపిడీలు 28.57శాతం, చోరీలు 33.11 శాతం, చైన్ స్నాచింగ్ లు 46 శాతం తగ్గాయని ఆయన తెలిపారు. గత ఏడాది కన్విక్షన్ రేటు 29.4 శాతం వుంటే ఈ ఏడాది అది 48.5 శాతానికి పెరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు కూడా ఈ ఏడాది 13.93 శాతం తగ్గాయని, ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు 9శాతం వరకు తగ్గాయని ఆయన వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 2020లో 99,095 సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా 4490 కేసులను ఛేదించామని తెలిపారు. జీరో ఫైర్ కింద 624 కేసులు నమోదు చేశామని, పిడి యాక్ట్ కింద 350 మంది జైలుకి పంపించడం జరిగిందని తెలిపారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్ కు 4855 ఫిర్యాదులు అందాయని, 567 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేశామని మహేందర్ రెడ్డి తెలిపారు. 2020లో చేసిన కొన్ని నేరాల్లోని నేరస్తులకు నలుగురికి మరణశిక్ష పడేలా చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలు వుండగా, 30 జిల్లాల్లో మావోల కదలికలు లేకుండా చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా  ఈ ఏడాదిలో పోలీసుల ముందు 45మంది మావోయిస్టులు లొంగిపోయారని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 150922 కేసులు నమోదయ్యాయని, డయల్ 100 ద్వారా 12 లక్షల 24 వేల కాల్స్ వచ్చాయని ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులు 1934 నమోదయ్యాయని, మర్డర్ లు 660, కిడ్నాప్ లు 1033 గా నమోదయ్యాయని ఆయన తెలిపారు. 93 కోట్ల 73లక్షల సొమ్ము చోరీకి గురికాగా అందులో 50 కోట్ల 47 లక్షలు రికవరీ చేశామని ఆయన తెలిపారు.

ఈ ఏడాది 6544 వరకట్న వేధింపుల కేసులు నమోదు కాగా అందులో 144 మంది మృతి చెందినట్లు తెలిపారు. 2020లో 383మందిని రెస్క్యూ చేశామని, మానవ అక్రమ రవాణా చేస్తున్న 522 మందిని అరెస్టు చేశామని తెలిపారు.

ఆపరేషన్ స్మైల్

ఆపరేషన్ స్మైల్ ద్వారా సుమారు 3274 మంది పిల్లలను రెస్క్యూ చేశామని మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మిస్సింగ్ అయిన సుమారు 741మంది పిల్లలను గుర్తించి రెస్యూ చేశామని తెలిపారు. ఈ ఏడాది ఎస్.సి, ఎస్.టి కేసులు 2096 కేసులు నమోదయ్యాయని, గతఏడాదితోపోలిస్తే ఈ ఏడాది ఇవి 10.89శాతం పెరిగినట్టు తెలిపారు. రాచకొండ, సైబరాబాద్ పరిసరాల్లో ఏవిధంగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నామో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కమిషనరేట్, జిల్లాలో టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాలను అదుపు చేస్తున్నామని ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6968 ఆర్ధిక నేరాలు నమోదు అయ్యాయని, అలాగే 4544 సైబర్ క్రైమ్ కు సంబంధించిన నేరాలు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే ఇవి 103 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16866 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 5821మంది చనిపోయారని, అలాగే ట్రాఫిక్ ఉల్లంఘన కింద 613 కోట్ల జరిమానాలు వాహన దారులపై విధించామని, మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం ఒక కోటీ 67 లక్షలు కేసులు నమోదు అయ్యాయని, సుమారు 4.5లక్షల మందికి పాస్ పోర్టు వెరిఫికేషన్ జరిగిందని ఈ సందర్భంగా డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు.

Tags: 2020 reviewDGP Mahender Reddy Disclose Detailshyderabad newslatest telangana newsLatest Telugu NewsM Mahender ReddyTelangana Crimetelangana police departmenttelangana stateతెలంగాణ నేరాలు 2020
Previous Post

రజనీ నిర్ణయం పై కమల్ కామెంట్..!

Next Post

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీలో స్టార్ హీరో.?

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

అన‌ర్హ‌త ఎవ‌రిపై?.. వైసీపీపైనా? ర‌ఘురామ‌పైనా?

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist