ప్రస్తుతం తెలంగాణలో ఉన్న లాక్ డౌన్ను జూన్ 10 వరకు పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం10 గంటల వరకు ఉన్న సడలింపు సమయాన్ని మధ్యాహ్నం ఒంట గంట వరకు పొడిగించింది.అయితే రెండు గంటల లోపు ఇళ్లకు చేరుకునేలా వెసులుబాటు కల్పించింది.మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయి.
ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!
ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్...











