ప్రస్తుతం తెలంగాణలో ఉన్న లాక్ డౌన్ను జూన్ 10 వరకు పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం10 గంటల వరకు ఉన్న సడలింపు సమయాన్ని మధ్యాహ్నం ఒంట గంట వరకు పొడిగించింది.అయితే రెండు గంటల లోపు ఇళ్లకు చేరుకునేలా వెసులుబాటు కల్పించింది.మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయి.
హైదరాబాద్ నుంచి ఏపీకి.. రివర్స్ మైగ్రేషన్..! బాబు సర్కార్ సూపర్ ..!
ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్...











