ప్రస్తుతం తెలంగాణలో ఉన్న లాక్ డౌన్ను జూన్ 10 వరకు పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం10 గంటల వరకు ఉన్న సడలింపు సమయాన్ని మధ్యాహ్నం ఒంట గంట వరకు పొడిగించింది.అయితే రెండు గంటల లోపు ఇళ్లకు చేరుకునేలా వెసులుబాటు కల్పించింది.మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయి.
జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...










