ప్రస్తుతం తెలంగాణలో ఉన్న లాక్ డౌన్ను జూన్ 10 వరకు పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం10 గంటల వరకు ఉన్న సడలింపు సమయాన్ని మధ్యాహ్నం ఒంట గంట వరకు పొడిగించింది.అయితే రెండు గంటల లోపు ఇళ్లకు చేరుకునేలా వెసులుబాటు కల్పించింది.మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయి.
ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!
ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....











