డీఎంకే ఎంపీకి కనిమొళికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యంది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమె ఆ కార్యక్రమాలన్నింటిని రధ్దు చేసుకున్నారు. ఆమె చైన్నైలోని నివాసంలో ఐసోలేషన్లో ఉన్నారు
ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!
విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది...











