స్టీల్ ప్లాంట్ ను అమ్మడానికి వాడేవడు కొనడానికి వీడెవ్వడు అంటూ ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ సోమవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆట .. పాట కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాటం చేసిన అమరవీరులను స్మరిస్తూ ఓ పాట పాడారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని నినదించిన వారెందరో పోరుదారిలో అశువులు బాసిన అమరవీరులు ఎందరో అంటూ పల్లవితో సాగిన పాట కేంద్ర పాలకుల ధమన నీతిని దుయ్యబట్టారు నరేంద్రమోదీ పాలన సంపన్నులకు కొమ్ముకాసే విదంగా వున్నదని అన్నారు అచ్చేదిన్ అంటే మేము సభరపడ్డాము కానీ ప్రజలు సచ్చే విందంగా పాలన చేస్తున్నారని అన్నారు మోడీ పాలనలో కేడీలు రాజ్యం ఎళుతున్నారని అడిగే వాడికి బేడీలు కేంద్ర పృభుత్వం ఎస్తుందని అన్నారు తెన్నేటి విశ్వనాధం , అమృతరావు పోరాటం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు ఈ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తే చూస్తూ ఉరోకోమని పోరుబాటలో ప్రజలని సన్నదం చేస్తామని దేవిశ్రీ అన్నారు ఈ కార్యక్రమంలో కొయ్య రామకృష్ణ , రోజా బోబ్బాది అప్పారావు , కోటేస్వరరావు , చంటిబాబు , రాము తదితరులున్నారు.
Also Read: స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృతం..