సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్రపతికి ప్రస్తుత సీజే ఎస్ఏ బోబ్డే లేఖ రాశారు. ఈ మేరకు సీజే రాష్ట్రపతితో పాటు , కేంద్ర న్యాయశాఖకు ఆయన లేఖలు రాశారు. ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన ప్రస్తుత సీజే బోబ్డే పదవీ విరమణ చేయనున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఏప్రిల్ 24వ తేదీన సీజేగా ఎన్వీ రమణ ప్రమాణం చేయనున్నారు.
మైనింగ్లో పెద్దిరెడ్డి అరాచకం… వేల కోట్లు హాంఫట్…!!
వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే....