సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్రపతికి ప్రస్తుత సీజే ఎస్ఏ బోబ్డే లేఖ రాశారు. ఈ మేరకు సీజే రాష్ట్రపతితో పాటు , కేంద్ర న్యాయశాఖకు ఆయన లేఖలు రాశారు. ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన ప్రస్తుత సీజే బోబ్డే పదవీ విరమణ చేయనున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఏప్రిల్ 24వ తేదీన సీజేగా ఎన్వీ రమణ ప్రమాణం చేయనున్నారు.
తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్ ఎమోషనల్ పోస్ట్.!
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...











