June 24, 2026 6:55 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ అడిగారు.. సుప్రీం ఒప్పుకోలేదు!

కోర్టును ఆశ్రయించడం... కోర్టు ససేమీరా అనడం... ఈ వ్యవహారం మన ఏపీ ప్రభుత్వానికి బాగా అలవాటైపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బలు తగలడం కొత్తేమి కాదు. 

November 16, 2020 at 5:20 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాష్ట్ర కోర్టైనా… సుప్రీం కోర్టైనా… ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడడం రివాజుగా మారిపోయింది. రెండు కోర్టులలోని తీర్పులను కలిపి చూసుకుంటే ఇప్పటికే 100 సార్లకు పైబడే జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తాజాగా… అభివృద్ధి పనుల ప్రారంభానికి ఈసీ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాన్ని సవరించాలని వేసిన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. కానీ, ప్రభుత్వ అభ్యర్ధనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు, అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికను ఎన్నికల కమీషన్ కు సమర్పించి అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఈసీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు అడ్డుపడితే మాత్రం తమను ఆశ్రయించవచ్చని మినహాయింపును ఇచ్చింది.

ఎన్నికలపై నిర్ణయం తీసుకోలేదని వాదించిన ప్రభుత్వం…

కరోనా విజృంభిస్తున్న మార్చి సమయంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టుబట్టిన రాష్ట్ర ప్రభుత్వం… నేడు కోర్టులో మాత్రం ఎన్నికల నిర్వహణపై తామింకా నిర్ణయం తీసుకోలేదంటూ వాదించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలను వినిపించిన ముకుల్ రోహత్గి… తన వాదనలలో భాగంగా స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని… ఈ నేపథ్యంలో ఈసీని అనుమతి అడగాల్సిన అవసరం లేదని వాదించారు. అంతేకాదు, ప్రస్తుతం ఎటువంటి ఎన్నికల కోడ్ అమలులో లేనందున ఎన్నికల సంఘంకు రాష్ట్ర అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికను అందించి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ న్యాయవాది ముకుల్ వాదించారు. 

దీనికి ప్రతి వాదనగా ఈసీ తరపు న్యాయవాది పరమేశ్వర్ తన వాదనలను వినిపిస్తూ… కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయని, రద్దు కాలేదని తెలియజేశారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తమ నివేదికలకు ఎన్నికల సంఘం  అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వాదించారు. 

అనుమతి అనివార్యం…

ఇరు వాదనలను విన్న కోర్టు, ప్రభుత్వ న్యాయవాదిని ఉద్ధేశిస్తూ… ఈసీ ఏదైనా అభివృద్ధి పనులను చేయనివ్వకుండా అడ్డుపడిందా అని సూటి ప్రశ్నను సంధించింది. అలా అడ్డుపడనప్పుడు నివేదికను ఎన్నికల సంఘంకి అందించి అనుమతి తీసుకోవడంలో ఇబ్బంది ఉండదని పేర్కొంది. నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ, ఎన్నికల సంఘం అనుమతి నిరాకరణ చేయడం లాంటివి జరిగినపుడు మాత్రం కోర్టులో పిటీషన్ దాఖలు చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి మినహాయింపును ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

కోల్డ్ వార్…

రాష్ట్ర ప్రభుత్వంకి, ఎన్నికల సంఘంకి మధ్య ఈ యుద్ధం కొత్తగా మొదలైనదేమీ కాదు. మార్చిలో స్థానిక ఎన్నికలు జరిపించాలని ఎంతో పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసింది. ఈ చర్యతో ఆగ్రహంతో ఊగిపోయిన జగన్ సర్కార్, ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ను తొలగించడం కూడా జరిగింది. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసి మరీ తన పదవిని తిరిగి దక్కించుకున్నారు నిమ్మగడ్డ రమేష్. తిరిగి అధికారాలను చేపట్టిన నాటి నుండి ఎన్నికల సంఘంకు ఫండ్స్ ఆపేయడం, ఏసీబీ కేసులు లాంటి చర్యలతో ఇబ్బందులకు గురిచేస్తోంది ఏపీ ప్రభుత్వం. 

అంతేకాదు, స్థానిక ఎన్నికలు జరిపించడానికి ఎన్నికల సంఘం సుముఖత వ్యక్తం చేసినా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా అంటూ జాప్యం చేస్తూ వస్తోంది. నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలం మార్చిలో పూర్తి కానుంది. అది పూర్తైన తర్వాత ఎన్నికలు జరిపించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తన పదవీ కాలంలోనే ఎన్నికలు నిర్వహించడానికి రమేష్ కుమార్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

మద్దతును కూడగట్టిన రమేష్ కుమార్…

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు.. రమేష్ కుమార్ కూడా పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘంకు రాష్ర్ట ప్రభుత్వం సహకరించడం లేదంటూ హైకోర్టుకెక్కింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో హైకోర్టు ఎన్నికల సంఘంకు మద్దతుగా నిలిచింది. అంతేకాదు… ఎన్నికల సంఘం అన్ని పార్టీలను సమావేశపరచి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి వారి అభిప్రాయాలను సేకరించి హైకోర్టుకు కూడా అందించింది. దానికి సంబంధించిన విచారణ కోర్టులో కొనసాగుతోంది. ఇలా ఎన్నికల సంఘంతో విభేదిస్తూ… కోర్టులలో మొట్టికాయలు వేయించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏమి సాధించాలని అనుకుంటుందో ఎవరికీ అంతుపట్టని విషయం. కనీసం ప్రతిసారి కోర్టులో ఎదురుదెబ్బలు తింటున్న ప్రభుత్వానికైనా తెలుసో లేదో?

Tags: ap govt appealstate election commissionsupreme court
Previous Post

మన ఆస్తులపై వారు కన్నేశారు!

Next Post

ప్రాణాలకు తెగించి వైద్యం : తల్లీబిడ్డలు క్షేమం

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

గాంధీభవన్‌కు చేరిన పార్టీ కులపంచాయతీ!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist