July 11, 2025 5:04 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆయన చెప్పేవన్నీ అబద్దాలే.. జగన్‌పై కుర్చీ మడతపెట్టిన వైసీపీ నాయకులు..!!

February 16, 2024 at 9:57 PM
in Andhra Pradesh, General, Latest News, Politics, Youtube Videos
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎన్ని సార్లు చెప్పినా అబద్దం నిజం అయిపోదు. ఎంత దాచిపెట్టాలని చూసినా వాస్తవం వెలుగులోకి వస్తుంది. తన పాలనలో అంతా బాగుందని ప్రజలను నమ్మించడానికి ఏపీ సీఎం జగన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవన్నీ రివర్స్‌ అవుతున్నాయి. కళ్ల ముందు కనిపిస్తున్న విధ్వంసాన్ని చూస్తూ కూడా ముఖ్యమంత్రి చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మడానికి జనాలైతే సిద్ధంగా లేరు. ఆ సంగతి జగన్‌కి అర్ధం అయిందో లేదో గానీ.. వైసీపీలో కార్యకర్తల దగ్గర్నుంచి.. నెంబర్‌ టూ వరకూ ప్రతి ఒక్కరూ పబ్లిక్‌ ముందే వాస్తవాలు ఒప్పకొంటున్నారు.. అధికార పార్టీ నాయకత్వంలో ఈ మార్పులకు కారణమేంటి.. ఎన్నికల ముందు సొంత మనుషులే జగన్‌పై రివర్స్‌ అవుతున్నారా..

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏపీ రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా అంటూ పొరుగు రాష్ట్రాల్లో కథలు, కథలుగా చెప్పుకొంటున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో మాజీ సీఎం కేసీఆర్‌, ఏపీ రోడ్లనే ప్రచారాంశంగా మార్చారంటే.. జగన్‌ పాలన గొప్పతనం అర్ధం చేసుకోవచ్చు. ఎవరు ఏమన్నా, ఏమనుకున్నా బటన్‌ నొక్కడం తప్ప తనకు ఇంకో పని చేయడం రాదు అన్నట్లు మాట్లాడతారు ఏపీ సీఎం జగన్‌. పోలీసుల పహారాలో, పరదాల చాటున తిరిగే ముఖ్యమంత్రికి ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు ఎదురయ్యే ఛాన్స్‌ లేదు. ఆ అవకాశం కూడా ఎవరికీ ఇవ్వరు. అందుకే ఆయన ఏం చెప్పినా వినడమే తప్ప.. ఇందేదయ్యా అని అడిగే అవకాశం ఉండదు. కానీ మిగిలిన వైసీపీ నేతలకు అంత అదృష్టవంతులు కాదు. వాళ్లు జనాల్లోకి వెళ్లాల్సిందే. రోడ్ల మీద గుంతల్లో నిలబడి అంతా బాగుందని చెబితే.. జనం కుర్చీ మడత పెడతారో.

మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ యువనేత లోకేశ్‌ని ఎదుర్కోవడానికి తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలు భారీ కసరత్తు చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే ఒక అభ్యర్ధిని ప్రకటించినా.. ఆయన గెలుస్తారనే నమ్మకం లేక మరో కేండిడేట్‌ కోసం వెతుకుతున్నారు. జగన్‌ పాలనతో విసిగిపోయిన స్థానిక వైసీపీ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పేసి, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మంగళగిరిలో పార్టీకి డిపాజిట్‌ కూడా దక్కదేమో అని వైసీపీ అధిష్ఠానంలో భయం మొదలైంది. ఏకంగా నెంబర్‌ టూ విజయసాయిరెడ్డి నియోజవకవర్గంలో దిగిపోయారు. గ్రామాల్లో తిరిగిన తర్వాత రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని ఆయనే ఒప్పుకోవాల్సి వచ్చింది.

అభివృద్ధి విషయంలో జగన్‌ ప్రభుత్వం ఎలాంటి మోసాలు చేస్తోందో.. బయటపెట్టారు మంగళగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇన్నాళ్లు ముఖ్యమంత్రికి ముఖ్య అనుచరుడిగా ఉన్న ఏఆర్‌కే, తనకు టికెట్‌ దక్కదని తేలడంతో సీఎం గట్టు బట్ట బయలు చేశారు. నియోజకవర్గం అభివృద్ధికి పైసా కూడా ఇవ్వలేదని చెప్పి పార్టీ గుడ్‌బై చెప్పారాయన. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. మంత్రి జోగి రమేశ్‌ ఎంత పట్టుబట్టినా.. వసంతకే మైలవరం టికెట్‌ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్‌. అయినా అక్కడి నుంచి పోటీ చేయడానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లలో చిన్న డెవలప్‌మెంట్‌ వర్క్‌ కూడా చేయకుండా జనంలోకి వెళ్లలేనని స్పష్టం చేశారు.

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును, గుంటూరు బదిలీ చేయాలని చూసిన జగన్‌కు పెద్ద షాకే తగిలింది. రాజధాని అమరావతిని నాశనం చేసిన పార్టీ టికెట్‌పై పోటీ చేస్తూ.. ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగాలని ముఖ్యమంత్రిని మొహం మీదే అడిగారట. ఎంపీ ఎంత అభ్యంతరం చెప్పినా వినకుండా, పేట నుంచి మారాలని తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశించడంతో.. ఏకంగా పార్టీనే వదిలేశారు శ్రీకృష్ణదేవరాయలు. ఈ వ్యవహారంతో రాజధాని ప్రజలను మోసం చేశామనే అభిప్రాయం వైసీపీ నాయకుల్లో ఎంత బలంగా ఉందో అర్ధమవుతుంది.

చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కళ్యాణ్‌లను తిడితేనే వైసీపీ టికెట్‌ దక్కుతుందనే విషయం ఆ పార్టీ నేతల బయట పడింది. ప్రతిపక్ష నాయకులపై నోరు పారేసుకోవాలనే కండిషన్‌ను కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి వంటి వైసీపీ నాయకులు తప్పుబట్టారు. ప్రభుత్వ పనులు చేయడానికి ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాని పరిస్థితిని గుర్తు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. ఇప్పటి వరకూ చేసిన పనులకే బిల్లులు రాకపోవడం వల్లనే.. కొత్తగా పని చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదని వివరిస్తున్నారు. వైసీపీ నాయకుల నుంచే ఇలాంటి ఆరోపణలు రావడం ఆ పార్టీకి పెద్ద మైనస్‌ అవుతోంది.

మాటకు ముందు నా ఎస్సీ, నా బీసీ అనే ముఖ్యమంత్రి జగన్‌ వాస్తవానికి వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మార్పు వ్యవహారంలో ఇప్పటి వరూ అణగారిన వర్గాలకే టికెట్లు నిరాకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సొంత పార్టీ నాయకులే జగన్‌ పాలనలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నా.. సీఎం మాత్రం తన హయాంలో బటన్‌తో బ్రహ్మాండం సృష్టించానని గొప్పలు చెప్పుకొంటున్నారు. వైసీపీ అధినేత మాటలకు, చేతలకు పొంతలేని పరిస్థితుల్లో ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో కుర్చీ మడతపెట్టి తీర్పు ఇస్తారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రాజకీయ పరిశీకులు, ప్రజలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags: ap latest newsAP News todayap political newsleonewsleotopycp leaders againsted jaganys jagan latest newsYS jagan news
Previous Post

టీడీపీకి 160 స్థానాలు గ్యారంటీ.. కేంద్ర మాజీ మంత్రి జోస్యం…!!

Next Post

జగన్‌ సిద్ధం అనాలంటే.. ఎన్ని కోట్లు కావాలో తెలుసా..??

Related Posts

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

by లియో డెస్క్
July 10, 2025 2:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక సంస్థ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో...

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

by లియో డెస్క్
July 10, 2025 1:36 pm

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలకు వైసీపీ మోకాలు అడ్డుతోందా..అంటే అవుననే సమాధానమే...

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

by లియో డెస్క్
July 10, 2025 12:50 pm

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎంతో శ్రమించి ప్లాన్ చేసుకున్న చిత్తురు జిల్లా...

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

by లియో డెస్క్
July 9, 2025 11:30 am

వైసీపీ జెండా పీకేసే సమయం వచ్చిందా..అంటే అవుననే అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అధికారంలో...

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

by లియో డెస్క్
July 8, 2025 7:25 pm

కూటమి సర్కార్ ప్రయత్నాలతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని...

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

by లియో డెస్క్
July 8, 2025 6:18 pm

ఏపీ రాజధాని అమరావతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిలో రియల్ ఎస్టేట్...

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

by లియో డెస్క్
July 8, 2025 2:00 pm

నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ...

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

by లియో డెస్క్
July 8, 2025 1:25 pm

ఏపీని ఐటీ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని...

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

by లియో డెస్క్
July 8, 2025 11:25 am

భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు...

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

by లియో డెస్క్
July 5, 2025 4:15 pm

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ రియాలిటీలోకి రాలేకపోతున్నారు. సోషల్‌మీడియాపైనే ఆయన ఆధారపడినట్లు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

Bollywood Actress Soundarya Sharma flaunts her toned body in these new captivating pictures

Yashika Anand Bold Beautiful Pics

ముఖ్య కథనాలు

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist