August 9, 2026 10:36 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగనన్న చేతులు కలిపినా, కలవని మనుషులు

అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగినా గన్నవరం వైసీపీలో వర్గ పోరు తగ్గడం లేదు. ఏదో ఒక సందర్భంగా వారు రచ్చకెక్కుతూనే ఉన్నారు.

November 16, 2020 at 4:05 PM
in Andhra Pradesh, Latest News, Politics
Gannavaram YSRCP Group Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గన్నవరం వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కాంట్రాక్టు పనులన్నీ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ అనుచరులకే ఇస్తున్నారంటూ దుట్టా రామచంద్రరావు వర్గం నేతలు బాపులపాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. రెండు నెల కిందట బాపులపాడు మండలం కాకులపాడు గ్రామ సచివాలయ శంకుస్థాపన కార్యక్రమంలో తలెత్తిన వివాదాలు మరోసారి రాజుకున్నాయి. వల్లభనేని వంశీ టీడీపీ అధికారంలో ఉండగా గన్నవరం నియోజకవర్గంలోని 104 గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలపై 5 వేల అక్రమ కేసులు పెట్టించారని దుట్టా వర్గం ఆరోపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే వంశీతో ఎట్టి పరిస్థితుల్లో కలసి పనిచేసే ప్రసక్తే లేదని వైసీపీ  కార్యకర్తలు తేల్చి చెప్పారు.

అసలేం జరిగిందంటే..

టీడీపీ అధికారంలో ఉండగా వల్లభనేని వంశీతో  వైసీపీ నేతలు అనేక ఇబ్బందులు పడ్డారు. వారిపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుతో విభేదాలు కొట్టుకునే దాకా వెళ్లాయి. చూసుకుందాం రా అంటూ యార్లగడ్డ, వల్లభనేని వంశీ సవాళ్లు విసురుకుని, మందీ మార్భలంతో ఒకరి ఇంటికి మరొకరు బయలు దేరిన సందర్భాలు ఉన్నాయి. గన్నవరంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లోనూ టీడీపీ, వైసీపీ నాయకుల గొడవల కారణంగా స్పష్టంగా విడిపోయి ఉన్నారు. 2019 ఎన్నికల తరవాత జరిగిన  రాజకీయ పరిణామాలతో వల్లభనేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వంశీ వైసీపీలో అయితే చేరారు కానీ, గ్రామాల్లో ఆయన అనుచరులను, ఆయా గ్రామాల వైసీపీ నాయకులు దగ్గరకు రానీయడం లేదు. దీంతో వంశీ వైసీపీలో చేరినంత సాఫీగా క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులను, వైసీపీ నేతలు చేరదీయలేదు. గ్రామాల్లో గతంలో టీడీపీతో, వైసీపీ శ్రేణులు తలపడిన నేపథ్యంలో వారు కలవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీనికి తోడు వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులతో వైరం పెంచుకున్నారు. వంశీ వైసీపీలో చేరినా ప్రత్యర్థులు వైరం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.                                                                                                        Must Read: వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నాట్ట! ఎందుకో తెలుసా?

జగనన్న చేతులు కలిపినా..

గన్నవరం వైసీపీలో మూడు  ముఠాల మధ్య గొడలు సర్వసాధారణంగా మారాయి. ప్రతి రెండు నెలలకు ఓ సారి వారి మధ్య ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి వైసీ సుబ్బారెడ్డి వల్లభనేని, యార్లగడ్డ, దుట్టా వర్గాల మధ్య అనేక పర్యాయాలు రాజీ చేశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల కంకిపాడు మండలంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చి గన్నవరం నేతల చేతులు కలిపారు. అందరూ కలసి పనిచేయాలని సూచించారు. గట్టిగా రెండు నెలలు కాక ముందే గన్నవరం నేతలు మరోసారి రోడ్డెక్కారు. జగనన్న ఇరువర్గాల చేతులు కలిపినా, వారి మనసులు మాత్రం కలవడం లేదు.

వంశీని జీర్ణించుకోలేని గన్నవరం వైసీపీ నేతలు

గన్నవరం నియోజకవర్గం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీని, ప్రత్యర్థులు తమ నేతగా అంగీకరించడం లేదు. గన్నవరం నుంచి వంశీని సాగనంపడమే లక్ష్యంగా వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాలు పనిచేస్తున్నాయి. వైసీపీ అగ్రనేతలతో వంశీ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నా, నియోజకవర్గంలో మాత్రం ఆయనతో కలసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్దంగా లేరనేది అందరికీ తెలిసిందే.  వంశీ వర్గంపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీనామాకు ప్రేరేపిస్తున్నారనే అనుమానం కూడా కలుగుతోంది. వల్లభనేని రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే మాత్రం వైసీపీలోని ప్రత్యర్థి వర్గాలు ఓడించడానికి సిద్దంగా ఉన్నాయని తెలుస్తోంది.                                                                                                                                                 Also Read: ఛలో తాడేపల్లి : జగన్ వద్దనే తేల్చుకుందాం పదండి

Tags: andhra pradesh cm jagan mohan reddyAndhra Pradesh Politicsap cm ys jaganbapulapadubjpdutta ramachandra raokakulapadukankipaduTelugu Desam Party (TDP)telugu newsvallabhaneni vamsiyarlagadda venkat raoysrcpYSRCP politics in Gannavaram constituency
Previous Post

ఆత్మవంచన వీడకుంటే.. అథోగతి తప్పదు రేవంత్‌రెడ్డి సార్!

Next Post

విశాఖ కూల్చివేతల్లో ఈ వీకెండ్ టార్గెట్ ఎవరు?

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

Tollywood Beautiful Actress Priyanka Arul Mohan

సినీ కార్మికులకు ‘కళామతల్లి చేదోడు’ సాయం

బాబును తెలంగాణ‌ మ‌రువ‌లేదు!.. ఇదిగో నిద‌ర్శ‌నం!

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist