July 11, 2025 4:46 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఓ మహాత్మా.. ఓ మహర్షీ.. :  అహింసే ఆయన ఆయుధం

స్వాతంత్ర్యం అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం కల్పించడమే అని సగర్వంగా ప్రకటించిన మహోన్నతుడు గాంధీ, అంటరానితనం, మద్యపాన నిర్మూలన, నిరక్షరాస్యతను తొలగించడంపై ఆయన జరిపిన పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది.

January 30, 2021 at 11:29 AM
in General, Latest News, Opinion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మహాత్మాగాంధీ 73వ వర్ధంతి నేడు. నేటికీ ఆయన అనుసరించిన మార్గం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అహింస, సత్యాగ్రహ మార్గాల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2న గుజరాత్ లోని పోరుబందరులో జన్మించారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. అలా 13 సంవత్సరాలకే కస్తూర్బాతో గాంధీ వివాహం జరిగింది. విద్యాభ్యాసం పోరుబందరు, రాజ్ కోట్ లో జరిగింది. 19 సంవత్సరాల వయసులో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్లారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం మద్యం, మాంసం, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నారు.

ఇంగ్లాండ్ చదువులు మలుపు తిప్పాయి

న్యాయ శాస్త్రం అభ్యసించడానికి ఇంగ్లండ్ వెళ్లిన గాంధీ, కేవలం న్యాయ శాస్త్ర పుస్తకాల పఠనానికే పరిమితం కాలేదు. అనేక గ్రంధాలను పఠించారు. వాటిలో పాటు పలు మతాల పవిత్ర గ్రంధాలను చదివారు. అన్నీ మతాల సారాంశం ఒక్కటేనని గ్రహించారు. ఆయన పఠించిన మత గ్రంధాల ప్రభావం ఆయన జీవితంలో ప్రతి దశలో కనిపిస్తూనే ఉంటుంది. 1891లో పట్టభద్రుడై గాంధీ భారత్ తిరిగి వచ్చారు. ముంబాయి, రాజ్ కోట్ లో ప్రాక్టీసు పెట్టినా పెద్దగా రాణించలేదు.

అంతలోనే 1893లో దక్షిణాప్రికాలో నాటల్ లో న్యాయవాదిగా అవకాశం దొరికింది. సంవత్సరకాలానికి 1893లో దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీ అక్కడే దాదాపు 21 సంవత్సరాలు గడిపారు. నల్ల జాతీయుడు కావడం వల్ల రైలు బండి మొదటి తరగతి నుంచి గాంధీని గెంటివేశారు. హోటళ్లకు రానిచ్చే వారు కాదు. జాతి వివక్ష తీవ్రంగా ఉండేది. న్యాయవాదిగా చేస్తూనే బ్రిటిష్ వారి నిరంకుశ చట్టాలపై పోరాడారు. 1894లో భారతీయుల ఓటు హక్కును కాలరాసే బిల్లును గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడే సత్యాగ్రహం అనే పోరాట విధానానికి నాంది పలికారు.

Must Read ;- ఉ. 11.00 గంటలు : మహాత్ముడి కోసం మౌనం పాటిద్దాం

భగవద్గీతే ఆయనకు దిక్కూచి

భగవద్గీత, గీతాపఠనం వల్ల గాంధీజీకి నిష్కామ కర్మ విధానం వంటబట్టాయి. 1914లో భారత్ తిరిగి వచ్చిన గాంధీ జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తరవాత కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1918లో నీలిమందు పంటను వ్యతిరేకిస్తూ గాంధీ చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించారు. గాంధీ చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో బ్రిటిష్ వారు దిగివచ్చారు. నీలిమందు పంటకు మంచి ధర ఇచ్చి కొనుగోలు చేసేందుకు, పన్నులు తగ్గించేందుకు బ్రిటిష్ వారు అంగీకరించారు. అప్పటి నుంచి రైతులు బాపు, మహాత్మా అని పిలవడం ప్రారంభించారు.

అహింసే ఆయన ఆయుధం

1919 రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ అహింసా మార్గంలో కొనసాగించిన సత్యాగ్రహం ఆ చట్టాలకు అడ్డుకట్ట వేసింది. హింసకు ప్రతిహింస అనేది గాంధీజీ దృష్టిలో దుర్మార్గం. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ లో నిరాయుధులైన భారతీయులపై బ్రిటిష్ వారు కాల్పులు జరిపి 400 మందిని బలిగొన్నారు. ఆ తరవాత అహింసావాదం సరైన మార్గం కాదని చాలా మంది నమ్మారు. కానీ గాంధీజీ మాత్రం అహింస అనే ఆయుధాన్ని వీడలేదు. తుదిశ్వాస విడిచేవరకూ ఆయన అహింసామార్గం వీడలేదు.

పదునైన ఆయుధాలు

అప్పటికే భారతదేశంలో విదేశీ వస్తువుల వల్ల కుటీర పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇది గమనించిన గాంధీ స్వదేశీ ఉద్యమం ప్రారంభించారు. విదేశీ వస్తువులను బహిష్కరించాలని గాంధీ ఇచ్చిన పిలుపుమేరకు లక్షలాది భారతీయులు విదేశీ వస్తువలను బహిరంగంగా కాల్చివేశారు. సహాయ నిరాకరణ బ్రిటిష్ వారిపై గాంధీ ప్రయోగించిన మరో ఆయుధం. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా అహ్మదాబాద్ నుంచి దండి వరకు 400 కిలోమీటర్లు మేర గాంధీ చేపట్టిన దండియాత్ర చరిత్రలో నిలిచిపోయింది.

బ్రిటిష్ వారి ఉక్కుచట్టాలను ఉల్లంఘించి ఉప్పుతయారు చేసి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. క్విట్ ఇండియా ఉద్యమ పిలుపుతో ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం తప్పక ఇవ్వాల్సిన పరిస్థితిని బ్రిటిష్ వారికి కల్పించారు. 1945 నుంచే భారత్ కు స్వాతంత్ర్యం ప్రకటించే ప్రక్రియను బ్రిటిష్ వారు ప్రారంభించారు. 1947లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికే దేశంలో హిందూ, ముస్లింల అల్లర్లలో వేలాది మంది చనిపోవడంతో గాంధీ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

స్వాతంత్ర్యం  వచ్చిన మరుసటి ఏడాది అంటే 1948 జనవరి 30న ముంబయిలో గాడ్సే జరిగిపిన కాల్పుల్లో గాంధీ కుప్పకూలిపోయారు. ఆయన కన్నుమూసి 73 సంవత్సాలు అయినా నేటికీ ఆయన సూచించిన అహింస, సత్యాగ్రహ మార్గం భారతదేశానికే కాదు ప్రపంచదేశాలకు దిక్చూచిగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం కల్పించడమే అని సగర్వంగా ప్రకటించిన మహోన్నతుడు గాంధీ, అంటరానితనం, మద్యపాన నిర్మూలన, నిరక్షరాస్యతను తొలగించడంపై ఆయన జరిపిన పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. అందుకే ఆయన మహాత్ముడు అయ్యారు. భావితరాలకు మార్గదర్శిగా నిలిచాడు.

Also Read ;- బాపూజీకి ప్రముఖులు నివాళులు..

Tags: daily telugu newsgandhiji death anniversary 2021leotopmahatma gandhi 73 death anniversarymahatma gandhi life story in telugumahatma gandhi special story 2021Nathuram Godse story in telugunews updates today
Previous Post

ఒడిశా నుంచి వచ్చి పాతనాణేల దందా

Next Post

ఢిల్లీ పేలుడు.. ఇది ట్రైలర్ మాత్రమే..!

Related Posts

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

by లియో డెస్క్
July 10, 2025 2:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక సంస్థ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో...

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

by లియో డెస్క్
July 10, 2025 1:36 pm

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలకు వైసీపీ మోకాలు అడ్డుతోందా..అంటే అవుననే సమాధానమే...

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

by లియో డెస్క్
July 10, 2025 12:50 pm

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎంతో శ్రమించి ప్లాన్ చేసుకున్న చిత్తురు జిల్లా...

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

by లియో డెస్క్
July 9, 2025 11:30 am

వైసీపీ జెండా పీకేసే సమయం వచ్చిందా..అంటే అవుననే అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అధికారంలో...

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

by లియో డెస్క్
July 8, 2025 7:25 pm

కూటమి సర్కార్ ప్రయత్నాలతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని...

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

by లియో డెస్క్
July 8, 2025 6:18 pm

ఏపీ రాజధాని అమరావతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిలో రియల్ ఎస్టేట్...

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

by లియో డెస్క్
July 8, 2025 2:00 pm

నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ...

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

by లియో డెస్క్
July 8, 2025 1:25 pm

ఏపీని ఐటీ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని...

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

by లియో డెస్క్
July 8, 2025 11:25 am

భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు...

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

by లియో డెస్క్
July 5, 2025 4:15 pm

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ రియాలిటీలోకి రాలేకపోతున్నారు. సోషల్‌మీడియాపైనే ఆయన ఆధారపడినట్లు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

Bollywood Actress Soundarya Sharma flaunts her toned body in these new captivating pictures

ధైర్యానికి, వన్నెతరగని వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.. సోనియా గాంధీ

ముఖ్య కథనాలు

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist