September 7, 2026 11:47 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏపీని వ‌దిలేసి తెలంగాణ‌కు..

జ‌గ‌న్ పాల‌న మొద‌ల‌య్యాక ఏపీకి వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌లు క్ర‌మంగా ప‌క్క‌దారి ప‌డుతున్నాయి. ఇందులో భాగంగా మ‌రో కీల‌క ప‌రిశ్ర‌మ ఏపీకి గుడ్ బై చెప్పేసి తెలంగాణ‌కు వెళ్లిపోయింది.

October 25, 2021 at 4:13 PM
in Andhra Pradesh, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏ ముహూర్తాన ఏపీకి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారో గానీ.. అప్ప‌టికే ఏపీలో ప‌రిశ్ర‌మ‌లు పెడ‌తామంటూ ముందుకు వ‌చ్చిన పారిశ్రామిక‌వేత్త‌లంతా ఆ త‌ర్వాత వెన‌క్కు జారుకుంటున్నారు. ఏపీలో స్థాపిస్తామ‌ని చెప్పిన త‌మ ప్రాజెక్టుల‌ను పొరుగు రాష్ట్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. ఈ జాబితాలో ఇప్ప‌టికే లులూ గ్రూపుతో పాటు జ‌గ‌న్ అమితంగా ఇష్ట‌ప‌డే రిల‌యన్స్ కూడా ఇప్ప‌టికే చేరిపోగా.. తాజాగా మ‌రో కీల‌క ప‌రిశ్ర‌మ ఏపీ నుంచి ప‌రారైపోయింది. అలా ప‌రారైన స‌ద‌రు ప‌రిశ్ర‌మ మ‌రెక్క‌డికో కాకుండా తెలంగాణ‌కు త‌ర‌లివెళ్లిపోయింది. ఫ‌లితంగా రూ.2 వేల కోట్ల‌కు పైగా విలువైన పెట్టుబ‌డులు ఏపీ నుంచి తెలంగాణ‌కు వెళ్లిపోగా.. ఏపీలో ఏకంగా 2 వేల మందికి ల‌భిస్తుంద‌నుకున్న‌ ఉపాధి తెలంగాణ వాసుల‌కు ద‌క్కిపోయింది. ఈ దిశ‌గా వీఈఎమ్ టెక్నాల‌జీస్ అనే ర‌క్ష‌ణ పరిక‌రాల ఉత్ప‌త్తి సంస్థను జ‌గ‌న్ స‌ర్కారు చేజేతులారా తెలంగాణ‌కు త‌ర‌లించేసింది.

ప‌శ్చిమ నుంచి సంగారెడ్డికి..

టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు సీఎంగా ఉండ‌గా.. ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పెదవేగి మండ‌లంలో ర‌క్ష‌ణ ప‌రిక‌రాల ఉత్ప‌త్తి సంస్థ వీఈఎమ్ టెక్నాల‌జీస్ త‌న క‌ర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ముందుకు వ‌చ్చింది. రూ.2,135 కోట్ల విలువైన పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లుగా ప్ర‌కటించిన ఆ సంస్థ‌.. తొలి విడ‌త‌గా వెయ్యి కోట్ల‌ను ఇన్వెస్ట్ చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. ఈ కంపెనీకి చంద్ర‌బాబు స‌ర్కారు రెడ్ కార్పెట్ ప‌రిచింద‌నే చెప్పాలి. కంపెనీ అడిగిన మేర‌కు పెద‌వేగి మండ‌లంలో 325 ఎక‌రాల భూమిని కూడా అప్ప‌గించేందుకు సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేసింది. 2018లో జ‌రిగిన చ‌ర్చ‌లు 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముందుకు సాగేందుకు వీలు ప‌డ‌లేదు. ఏపీ ప్ర‌జ‌ల దుర‌దృష్ట‌వ‌శాత్తు 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోగా.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. అంతే.. ఈ కంపెనీ స‌హా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అప్ప‌టికే చంద్ర‌బాబు స‌ర్కారుతో ఒప్పందాలు చేసుకున్న సంస్థ‌ల‌ను ప‌ట్టించుకోవడం జ‌గ‌న్ స‌ర్కారు మానేసింది. ఫ‌లితంగా ఏపీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రితో ఆయా సంస్థ‌ల‌న్నీ ఏపీ నుంచి త‌మ పెట్టుబ‌డుల‌ను మ‌ర‌లించేశాయి. ఇందులో భాగంగా వీఈఎమ్ టెక్నీల‌జీస్ కూడా త‌న క‌ర్మాగారాన్ని ఏపీ నుంచి తెలంగాణ‌కు త‌ర‌లించేసింది. తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా జ‌హీరాబాద్ ప‌రిధిలోని ఎల్గోయిలో ఈ ప‌రిశ్ర‌మ‌ను పెట్టేందుకు ముందుకు రాగా.. ఆదివారం నాడు కేసీఆర్ స‌ర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంది.

స‌తీష్ రెడ్డి స‌మ‌క్షంలోనే..

ర‌క్ష‌ణ శాఖలోని కీల‌క విభాగం డీఆర్‌డీఓ చైర్మ‌న్‌, ఏపీకి చెందిన స‌తీష్ రెడ్డి స‌మ‌క్షంలోనే తెలంగాణ స‌ర్కారుతో వీఈఎమ్ టెక్నాల‌జీస్ ఆదివారం ఒప్పందం చేసుకుంది. ఏపీతో చేసుకున్న ఒప్పందం మాదిరే తెలంగాణ‌లో త‌మ క‌ర్మాగారం కోసం తొలి విడ‌త‌లో రూ.1,000 కోట్ల‌ను పెట్టుబ‌డిని పెట్ట‌నున్న వీఈఎమ్.. మ‌లి విడ‌త‌లో మ‌రో రూ.1,135 కోట్ల పెట్టుబ‌డుల‌ను పెట్ట‌నుంది. తొలి ద‌శ పెట్టుబ‌డుల‌తోనే తెలంగాణ‌లో 2 వేల మందికి ఉపాధి క‌ల్పించ‌నున్న‌ట్లుగా ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఆదివారం తెలంగాణ స‌ర్కారు, వీఈఎమ్ టెక్నాల‌జీస్ కుదుర్చుకున్న ఒప్పందంపై తెలంగాణ త‌ర‌ఫున తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, వీఈఎమ్ టెక్నాల‌జీస్ ఎండీ వెంక‌ట‌రాజు సంతకాలు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు డీఆర్‌డీఓ చైర్మ‌న్ స‌తీష్ రెడ్డి హాజ‌ర‌య్యారు.

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayapap breaking news todayAP cm jaganap latest newsap newsdrdo chairman satish reddyLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsNCBNpedavegisangareddy districttdp national president nara chandrababunaidutelanganatelangana latest newstelangana newstelugu newsts minister ktrvem technologieswest godavari districtZaheerabad
Previous Post

ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ ఎంతో తెలుసా?

Next Post

సరికొత్త రికార్డ్ సెట్ చేసిన రాధేశ్యామ్ టీజర్

Related Posts

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Naina Ganguly Latest Bold Pics

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Lavanya Tripathi

Sonal Chauhan hottest bikini photos

Ritu Varma Latest Pics

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist