వామన్రావు దంపతుల హత్య కేసులో మరో నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు మంథనిలో అదుపులోకి తీసుకున్నారు. వామన్ రావు దంపతులపై దాడి చేసేందుకు శ్రీను హహనాలు, మారణాయుధాలను సరఫరా చేశాడన్న అభియోగంపై అతన్ని అరెస్టు చేశారు. బిట్టు శ్రీను మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధుకు మేనల్లుడు.
Must Read ;- కలకలం రేపిన లాయర్ దంపతుల హత్య.. ఎన్నో అనుమానాలు, ఆరోపణలు