కొన్ని షరతులతో పోలింగ్ బూతుల్లోకి సెల్ ఫోన్లను అనుమతిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఓటు వేసేందుకు బూత్ లోకి వేళ్లేటప్పుడు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలి. ఫోటోలు గాని, వీడియాలను గాని తీయకూడదు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే తగు చర్యలు తీసుకుంటారు. ఈ షరతులతో ఫోన్లను అనుమతించాలని పోలింగ్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
Must Read ;- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే..











