September 6, 2026 5:13 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ప్రజాస్వామ్యం ఖూనీ : తిరుపతి ఉప ఎన్నికల్లో పోటెత్తిన దొంగఓటర్లు

ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేసిన ప్రతి పార్టీ అభ్యర్థి గెలవాలని ప్రయత్నం చేస్తారు. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ అధికారం అడ్డుపెట్టుకుని తిరుపతి ఉప ఎన్నికల్లో 5 లక్షల ఓట్ల మెజారిటీ సాధించాలని వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేవిగా ఉన్నాయి.

April 18, 2021 at 10:15 AM
in Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు లేక ముందు రిగ్గింగులు ఎక్కువగా జరిగేవి, ఈవీఎంలు వచ్చాక రిగ్గింగులు తగ్గాయి. అయితే దొంగ ఓట్లు వేయడంతో తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ నాయకులు కొత్త దారులు వెతికారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఓటు కలిగి ఉండి ఓటు వేయడానికి రాని ఓటర్ల కార్డులను వాలంటీర్ల ద్వారా సేకరించారని ప్రతిపక్షాలు గుర్తించాయి. ఎవరైతే ఓటు వేయడానికి రాలేకపోతున్నారో వారి ఓటును దొంగ ఓటర్ల ద్వారా వేయించుకునేందుకు పుంగనూరు, చిత్తూరు నుంచి వేలాది మందిని బస్సుల్లో తిరుపతి, శ్రీకాళహస్తికి తరలించారని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా పట్టిచ్చినా ఈసీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరించింది. తిరుపతి ఉప ఎన్నికలు సజావుగా జరిగినట్టు ఎన్నికల అధికారులు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

ప్రజాస్వామ్యం ఖూనీ…
తిరుపతి ఉప ఎన్నిక ద్వారా వాలంటీర్ల వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేయాలో అధికార పార్టీ నేతలు ఇప్పటికే నిరూపించారు. ఇక భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా వాలంటీర్లే వైసీపీకి క్రియాశీల కార్యకర్తలుగా పనిచేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వారికి ఏటా 1800 కోట్లు జీతాలు చెల్లిస్తూ, ఇంకా అధనంగా ముట్టజెప్పేందుకు ప్రభుత్వం సిద్దమైంది. సరిగ్గా తిరుపతి ఉప ఎన్నికకు వారం రోజుల ముందే వాలంటీర్లను సన్మానించి వారికి రూ.350 కోట్ల నజరానా చెల్లించారు. ఇలా ఒక్క తిరుపతి పార్లమెంటు పరిధిలోని వాలంటీర్లకు ప్రభుత్వం రూ.11 కోట్లు చెల్లించిందని టీడీపీ సీనియర్ నేత చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి వాలంటీర్లకు టార్గెట్లు పెట్టి, ఆ లక్ష్యాలను అందుకున్న వారికి బైకులు, కార్లు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదే జరిగితే ఇక ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం మారిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు వేలాది మందిని తరలించిన తీరు ప్రజాస్వామ్య వాదులను ఆందోళనకు గురి చేస్తోంది.

దొంగఓటర్లను పట్టించ్చిన వారినే అరెస్టులు
దొంగఓట్లు వేసేందుకు తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కళ్యాణమండపంలో వేలాది మంది బస చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ నేతలు సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరశింహయాదవ్ అక్కడికి చేరుకుని రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని ఎందుకు వచ్చారని నిలదీశారు. అయితే వారు చెప్పిన సమాధానాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇక క్యూలైన్లలో నిలుచున్న దొంగఓటర్లను పెద్ద ఎత్తున గుర్తించారు. ఓటరు కార్డులు తీసుకుని తండ్రి పేరు చెప్పాలని అడిగినా వారు చెప్పలేకపోయారు. కొందరు మహిళలు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయారు.

144 సెక్షన్ టీడీపీ వారికేనా...
తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తీసుకువచ్చారు. ఒక రోజు ముందే టీడీపీ వారిని ఖాళీ చేయించి పంపించివేయించారు. ఇక అప్పటి నుంచి వైసీపీ నాయకులు ప్రతాపం చూపించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను బస్సుల్లో తరలించి కళ్యాణమండపాల్లో వారికి రాజమర్యాదలు ఏర్పాటు చేశారు. వేలాది మంది దండెత్తి రావడంతో టీడీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. కానీ అధికారులు మాత్రం చోద్యం చూస్తుండిపోయారు. టీడీపీ నేతలు, కాంగ్రెస్, జనసేనబీజేపీ నేతలు వేలాది మంది దొంగఓటర్లను గుర్తించి నిలదీసినా పోలీసులు కనీసం కన్నెత్తి చూడలేదు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఓటరు ఓటు వేయడానికి వెళ్లే సమయానికి వారి ఓటు వేసి ఉండటం మరింత ఆందోళనకు గురి చేసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో 5 లక్షల ఓట్ల మెజారిటీ లక్ష్యంగా అధికార పార్టీ నేతలు చేయని దురాగతాలు లేవని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా ఈసీ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని ప్రధాన ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు, జనసేనబీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక రద్దు చేయాలని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహన్ ఈసీకి లేఖ రాశారు. అయితే వారి లేఖలు ఈసీ పట్టించుకుంటుందా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందా? అంటే అనుమానమేనని చెప్పాల్సి ఉంటుంది.

Must Read ;- తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ.. ఎంపీ రఘురామరాజు

Tags: leotoptelugu news
Previous Post

నీరవ్ మోదీ ఇష్యూలో చివరి రెండు గోల్స్ ఎవరివో..?

Next Post

‘థ్యాంక్ యూ బ్రదర్’ విడుదల తేదీ ఖరారు !

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

Sonal Chauhan hottest bikini photos

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

సత్తిబాబు ఎక్కువ ఇష్టం : బొత్స ఈశ్వరమ్మ

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist