June 26, 2026 1:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పేదలకు ‘పట్టా’భిషేకం :  వైభవంగా సెంటు భూమి పంపిణీ

రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

December 25, 2020 at 6:36 PM
in Andhra Pradesh, Latest News
House Sites to Poor Scheme Launched by AP CM YS Jagan Mohan Reddy

House Sites to Poor Scheme Launched by AP CM YS Jagan Mohan Reddy

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో  మూడు పండుగలు ఒకేరోజు వచ్చాయి.  క్రిస్మస్, ముక్కోటి ఏకాదశితోపాటు జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ  ఏపీ ప్రజలు ఈ మూడు పండుగలను ఒకే రోజు జరుపుకుంటున్నారు. ఆరుసార్లు వాయిదా పడినా,  ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పేదలకు సెంటు భూమి పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కొమరిగిరి నుంచి ప్రారంభించారు. ఈ పండగ పది రోజుల పాటు జరగనుందని సీఎం స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో 30 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలతోపాటు మొదటి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా సీఎం శ్రీకారం చుట్టారు. కొమరిగిరిలో లే అవుట్ చూస్తుంటే మేము నిర్మించేది కాలనీలు కాదు ఊర్లేనని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.

గృహమే కదా స్వర్గసీమ  

పాదయాత్రలో ఎంతోమంది పేదలు సొంత ఇళ్లు లేకపోవడం చూశానని అందుకే ఎంత ఖర్చయినా లెక్కచేయకుండా ఇవాళ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించినట్టు సీఎం స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తామని సీఎం చెప్పారు. పేదలకు ఇచ్చిన సెంటు భూమి విలువ ప్రస్తుతం రూ.4 లక్షలు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకారం పేదలందరికీ ఇళ్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మొక్కుబడిగా ఇళ్లు నిర్మించి, వాటిని కూడా సరిగా పూర్తి చేయలేదని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

నవ సమాజం కోసం…

కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు చూడకుండా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేస్తున్నట్టు సీఎం కొమరగిరి సభలో ప్రకటించారు. అన్ని కులాలు, మతాలు కలసిమెలసి ఉండటం వల్ల నవ సమాజానికి బాటలు పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 175 నియోజకవర్గాల్లో 17500 కాలనీలు వస్తున్నాయని, ఏపీ జనాభాలో నాలుగోవంతు మంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ కాలనీల్లో నివసిస్తారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ఇళ్లు నిర్మించి ఇస్తాం…

పేదలకు ఇళ్ల స్థలంతోపాటు, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోందని సీఎం జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ముడి సరకు, కూలీ ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బును దశలవారీగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం పది రోజులతో అయిపోదని, ఇది సుదీర్ఘ కాలం కొనసాగుతుందన్నారు.

స్వార్థపరుల వల్లే డి పట్టా

కొందరు స్వార్థపరుల వల్లే పేదలకు డి పట్టా ఇవ్వాల్సి వస్తోందని సీఎం ప్రతిపక్షాలను తప్పుపట్టారు. ఇళ్ల స్థలాలపై పేదలకు పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడుతోందని సీఎం కొమరగిరి సభలో వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమం చూసి పసుపురంగు నేతల కళ్లు ఎరుపెక్కుతున్నాయని టీడీపీ నేతలపై సెటైర్లు వేశారు. అమరావతిలో పేదలకు 54 వేల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించిందని, ప్రతిపక్షాలు కోర్టులో స్టేలు తెచ్చారని విమర్శించారు.

కోర్టు స్టేల వల్ల పది శాతం ఇళ్ల స్థలాల పంపిణీ ఆగిపోయిందని సీఎం గుర్తుచేశారు. ఇవాళ పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ ఆపాలని కొందరు స్వార్ధపరులు కోర్టులో పిల్ వేశారని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు రూ.3 వేల కోట్లు చెల్లించకుండా వెళ్లిపోయిందని, అయినా ఈ ప్రభుత్వం ఒక్క రూపాయికే పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తున్నామని సీఎం ప్రకటించారు.

ఇచ్చింది పట్టాలు కాదు పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రమే

ఏపీలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఊదరగొడుతున్న సీఎం, పేదలను మోసం చేసి వారికి పట్టాలు ఇవ్వకుండా పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పేదలకు సెంటు భూమి పేరుతో భూముల కొనుగోళ్లలో రూ.4 వేల కోట్లు, మెరకవేసే పనుల్లో రూ.2 వేల కోట్లు, ఇక పేదల నుంచి రూ.500 కోట్లు వైసీపీ నేతలు దండుకున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో 45 మంది ఎమ్మెల్యేలు భూముల కొనుగోళ్లలో తీవ్ర అవినీతికి పాల్పడ్డారని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ విమర్శించారు.

Also Read: విజయనగరం మసాలా : బాబు డైరెక్షన్, అచ్చెన్న యాక్షన్!

Tags: andhra pradeshap govt housing schemehouse pattas in Andhra PradeshJagan housing scheme for poorleotopNavaratnaluPedalandariki IlluPolitical NewsYS Jagan Mohan ReddyYSR Housing SchemeYSR Pedakandariki Illu
Previous Post

ఫైజర్ టీకా టెక్నాలజీ ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ సృష్టికర్త గురించి మీకు తెలుసా?

Next Post

ఈ ‘దివి’ లో విరిసిన అందాల పారిజాతం

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

శశికళ జైలు నుండి విడుదల

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

అంత ‘సిన్’ లేదులే!

ప్రశాంత్ భూషణ్ కు రూపాయి ఇచ్చిన సహచర లాయర్

మోడీజీ…మీవల్ల కలిగిన విపత్తులు ఇవే

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist