ఏపీలో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతూనే ఉన్నాయి. జె-ట్యాక్స్తో ప్రజల జేబులు ఖాళీ చేస్తూనే ఉన్నారు. ప్రజల జేబులు కొట్టే ఈ జగన్రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు అడిగే అర్హత ఉందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్లో పేర్కొన్నారు. కేంద్ర గణాంక,కార్యక్రమాలు అమలు శాఖ తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం మరోసారి ద్రవ్యోల్బణంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంది. నిరుద్యోగం,ధరల పెరుగుదల ప్రజల ఆర్థిక స్థితిని మరింత కుంగదీస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పది రూపాయలిచ్చి వారి నుంచి వంద రూపాయలు లాగేస్తోంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించాలి.
Must Read ;- ప్రమాణానికి నేను సిద్ధం.. జగన్ రెడ్డి సిద్ధమా : నారా లోకేష్
The J-tax terrorism of @ysjagan continues to burn gaping holes in people's pockets. Prices of essential commodities & food in the state are skyrocketing consistently. Latest MOSPI report reveals that Andhra Pradesh has the highest inflation among all states yet again.(1/2)
#JTax pic.twitter.com/ZqQUenjZa4— Lokesh Nara (@naralokesh) April 13, 2021











