హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిని సురభి వాణిదేవి విజయం సాధించారు. సమీఫ బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీపై 11,703 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వాణిదేవి సర్గీయ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె.
Must Read ;- మేం నేర్పిన చదువు ఇదేనా : చెల్లని ఓట్లపై వాణీదేవి కామెంట్స్











