నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ తార్నాకలోని మెట్రో స్టేషన్ దగ్గర ఓ కారు ఇంజిన్ వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఎండలు మండుతుండటంతో పెట్రోల్ ఆవిరైపోతుంటుంది. ఎండ తీవ్రతకు కార్లు, ఆటోలు, బైక్ల నుంచి మంటలు వస్తుంటాయి. పెట్రోల్ అవిరవుతూ మంటలు ఎక్కువగా వస్తాయి. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించడం వల్ల అధిక ఉష్ణోగ్రతలకుపెట్రోల్, డీజిల్కి ఉండే మండే శక్తితో ఏకమై దగ్ధమయ్యే అవకాశముంది. అందుకే ఫుల్ ట్యాంకు చేయొద్దని మెకానిక్స్ సూచిస్తున్నారు. వైరింగ్లో నాణ్యత లోపం, ఇంజన్ వేడెక్కడం, గ్యాస్ లీకేజీలతో వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయని చెప్తున్నారు. సో వాహనదారులు అలర్ట్ గా ఉండండి.
Must Read ;- ఎయిర్ బ్యాగ్ లో బంగారం : విస్తుపోయిన అధికారులు