September 13, 2026 4:31 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ ఇలాఖాలో “రణభేరి” మ్రోగించబోతున్న బిజెపి

March 18, 2022 at 4:49 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాయలసీమ అభివృద్ధి చేస్తానంటూ ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన నీటిమీద రాతలుగా మారాయా ? సిఎం గా జగన్ సొంత గడ్డకు చేసింది ఏమిటి ? తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ నిజంగా రైతులకు మేలు చేస్తున్నాడా ? వైసీపీ ప్రభుత్వ తీరుతో కరువు ప్రాంతంలో రైటన్నలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి ? జగన్ ఇలాఖాలో పాగా వేసేందుకు బిజెపి రచిస్తున్న వ్యూహాలు ఏమిటి ?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ ప్రజలకు వందలాది హామీలు గుప్పించిన జగన్ ప్రజల్లో అనేక ఆశలు రేకెత్తించాడు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజల కష్టాలు తీరుస్తానని, వలసలు లేకుండా చేస్తానని, నిరుద్యోగ ఉపాధి కల్పనకోసం పరిశ్రములు తీసుకొస్తానని, నత్తనడకన సాగుతున్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపధికన పూర్తిచేయడమే తన మొదటి ప్రాధాన్యత అంటూ ప్రజలను నమ్మబలికాడు జగన్. అదేసమయంలో తన వందిమాగతులతో సీమకు అన్యాయం జరిపోతోందంటూ గగ్గోలు పెట్టించి తాను అధికారంలోకి వస్తే ఈ కష్టాలన్నీ తీరుస్తానంటూ మభ్య పెట్టాడు.అదేసమయంలో రాయలసీమ వాదం పేరుతో యువత, విశ్వవిద్యాలయాలే కేంద్రంగా 2019 ఎన్నికల సమయంలో ఓ సెంటిమెంట్ ని రాజేశాడు.ఈ అంశాలన్నీ అక్కడి సెంటిమెంట్ ను ఓట్ల రూపంలో తనకు అనుకూలంగా మారులచుకోవాలనేదే జగన్ అప్పటి వ్యూహం.అయితే జగన్ మోసపూరిత మాటలు నీటిమీద రాతలే అని గుర్తించలేని సీమ ప్రజలు పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు మరియు ఫ్యాక్షన్ రాజకీయాలకు అతీతంగా, చరిత్రలో మొదటిసారి సీమలోని 52 అసెంబ్లీ స్థానాలకు గాను, 49 స్థానాలను ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి మూడుఏళ్ళు పూర్తి అవుతున్నా రాయలసీమ ప్రాంతంలో సమస్యలు ఎక్కడా పరిష్కరించలేదు. ఆ దిశగా కనీస చర్యలు ప్రారంభించిన దాఖలాలు కనిపించడం లేదు.కరువు సీమలో “డ్రిప్” విధానం కారణంగా సిరులు పండిస్తున్న సీమప్రజానీకానికి ఇచ్చే రాయతీలను జగన్ సర్కార్ తొలగించేసింది.కాగా రాయతీతో కూడిన పనిముట్లు రాకపోవడంతో అక్కడి రైతులకు వ్యవసాయం పెనుభారంగా మారింది.ఇదిలా ఉంటే సీమలో తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టుల నిర్మాణాలను సైతం పట్టించుకోకుండా జగన్, వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కాడు.

ఇక కడప-బెంగళూరు మధ్య 300 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణాలకు మొగ్గుచూపుతూ నిర్మాణాలను కేంద్రం వేగవంతం చేస్తోంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాత్రం రైల్వేలైన్ పనులకు సంబంధించిన భూసేకరణలాంటి అంశాలలో కనీస సహకారం అందించకుండా వాటిని కేవలం 70 కిలోమీటర్ లకే పరిమితం చేశారు. దీంతో కడప-బెంగళూరు రైల్వేలైన్ ముదిగుబ్బ రైల్వేలైన్ కు అనుసంధానం చేస్తే రైలు కూత వినచ్చన్న రాయచోటి మరియు పీలేరు ప్రజలు చిరకాల స్వప్నానికి జగన్ ప్రభుత్వం చరమగీతం పాడినట్లు అయ్యింది.ఇదిలా ఉంటే నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తనవైపు నుంచి ఆర్ధిక సహకారం అందిస్తున్నప్పటికీ దానిని అందుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి రాయలసీమకు కరువు కోరల నుండి విముక్తి కలగాలంటే పోతిరెడ్డిపాడు విస్తరణే శరణ్యమని 1985లో నాటి బి.జే.పి రాష్ట్ర అధ్యక్షుడు, నేటి దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేతృత్వంలో చేపట్టిన ఉద్యమం కానీ,శాంతి కోసం – నీటి కోసం అనే నినాదంతో 1994లో స్వర్గీయ చిలకం రామచంద్రారెడ్డి నాయకత్వంలో చేపట్టిన సుధీర్గ పాదయాత్ర,అదేవిధంగా 1998లో జరిగిన గోదావరి జలాల మళ్లింపు, గాలేరు-నగరి, హంద్రి-నీవ ప్రాజెక్టుల నిర్మాణం కొరకు నాటి సీమ నాయకులు విడతల వారిగ చేసిన పోరాటాలు మారువలేనివి.ఈ పోరాటాల స్పూర్తితోనే నాటి ముఖ్యమంతి యన్.టి.ఆర్ ప్రభుత్వం నుండి వై.యస్. రాజశేఖర్ రెడ్డి హయాం వరకు సీమ ప్రాంతంలోని ప్రాజెక్టులలో పురోగాభివృద్ధి జరిగిందనేది వాస్తవం.

ప్రస్తుతం జగన్ ఆ స్పూర్తిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడాని ఖచ్చితంగా చెప్పవచ్చు.వైసీపీ అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో పింఛా, అన్నమయ్య డ్యాంలు రెండుసార్లు కొట్టుకుపోవడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఇక తాజాగా, వచ్చే వరదను అంచనావెయ్యలేకపోవడం , ఇసుక బకాసురుల స్వార్ధం కారణంగా 33 మంది అమాయక రైతుల ప్రాణాలు వరదకు బలైపోయాయి.ఇక కోట్లాది రూపాయలు విలువ చేసే పంట చేతికి అందివచ్చినా.. ప్రకృతి వైపరీత్యాలకు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.దీంతో అనేకమంది పేదలు నిరాశ్రయులయ్యారు.అయితే వారిని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.వరదల్లో గూడు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వమే నేరుగా 3 నెలల్లో ఇల్లు పూర్తి చేసి, తాళాల గుత్తి వారి చేతిలో పెడతాను అని జగన్ హామీ ఇచ్చారు. ఆ ఘోర వైపరీత్యం జరిగి నేటికీ నాలుగు నెలలు గడుస్తున్నా బాధితులకు ఇళ్ళు అంశంలో కనీసం కదలిక లేదు.దీంతో గూడు కోల్పోయిన బడుగు వర్గాల ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, ఏటి సెగకు గర్బిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు వడదెబ్బకు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి.

ఇదిలా ఉంటే జగన్ సొంత జిల్లాలో వరద బాధిత కుటుంబాలకు నామ మాత్రంగా కేవలం 5 లక్షల పరిహారం చెల్లించి, చేతులు దులుపుకోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యంగా ఎల్.జి. పాలిమర్స్ మృతులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి గొప్పలు చెప్పుకున్న జగన్ వరద బాధితుల విషయంలో ద్వంద వైఖరి ప్రదర్శించారనే వాదన వినిపించింది. ఒకరికి ఎక్కువ ఇంకొకరికి తక్కువ ఇవ్వడం ద్వారా, జగన్ కి రైతుల పక్షాన వున్నచులకన భావన ఏంటో ప్రజలకు అర్ధమయింది.

ఈ క్రమంలో ఈ అంశాలు అన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి సీమ ప్రాంతానికి జగన్ చేస్తున్న అన్యాయం పై ప్రజల్లో చైతన్యం కల్పించాలని బిజెపి ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగానే రాయలసీమ నడిబొడ్డున అందులోనూ జగన్ ఇలాఖా అయిన కడపలో ఈ నెల 19 వ తేదిన “రణభేరి“ అనే భారీ సభ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.మదపటేనుగులా ప్రవర్తిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ఉధ్యమమనే అంకుశంతో నిద్రలేపుదాం! ఓటుబ్యాంకు రాజకీయాలను కట్టడిచేద్దాం ! అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ రణభేరి వేధికాగా ప్రధానమంత్రి మోడీ రాయలసీమ ప్రాంతాభివృద్ధి మీద నిబద్ధతను చాటిచెప్పాలని బిజెపి శ్రేణుల ఆలోచన చేస్తున్నట్లులుగా అర్ధం అవుతోంది.అదేసమయంలో జగన్ తాను పుట్టిన గడ్డకు ఎంత అన్యాయం చేస్తున్నాడో ప్రజలకు వివరించేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

Must Read:-జగన్ వెళ్లి మోడీ దగ్గర మెడలు ఒంచుతాను అన్నాడు కేంద్రానివి కాదు | Common Man Fires On AP CM Jagan

 

Tags: #TheLeoNewsandhra pradeshap bjp newsap cm ys jaganap govtBharatiya Janata PartybjpBreaking NewsLatest Newsleo interviewleo newsleo politicsleo teluguleo videosleotopnarendra modiPM modishocking newsthe leo newstheleonews.comys jaganలియో న్యూస్
Previous Post

సిఎం జగన్ పై టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి ఫైర్

Next Post

మమతా వ్యాఖ్యలను ఖండించిన నారా లోకేష్

Related Posts

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

by లియో డెస్క్
September 8, 2026 7:52 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

Sonal Chauhan hottest bikini photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Shraddha Das Latest Stunning Images

Mind Blowing Hot Photos Of Ketika Sharma

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

ధ‌ర‌ణి దెబ్బ‌.. కేసీఆర్‌కు గ‌ట్టిగానే త‌గిలిందిగా !

ముఖ్య కథనాలు

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist