మా ఎన్నికల్లో ఈసీ మెంబర్ల ఫలితాలు వరుసగా వెలువడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున ఈసీ మెంబర్లుగా పోటీచేసిన శివారెడ్డి, కౌశిక్ గెలుపొందారు. మా ఎన్నికల్లో తొలి ఫలితం ఇది. మిగిలిన సభ్యుల ఫలితాలు త్వరగా త్వరగా వెలువడుతున్నాయి. విష్ణు ప్యానల్ లో తొమ్మిది మంది ఈసీ సభ్యులు గెలుపొందారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి కూడా 9 మంది సభ్యులు గెలిచారు.
గెలుపొందిన ఈసీ మెంబర్లు
1. శివారెడ్డి (ప్రకాష్ రాజ్ ప్యానల్)
2. కౌశిక్ (ప్రకాష్ రాజ్ ప్యానల్)
3. అనసూయ (ప్రకాష్ రాజ్ ప్యానల్)
4. సురేష్ కొండేటి (ప్రకాష్ రాజ్ ప్యానల్)
5. బొప్పన శివ (మంచు విష్ణు ప్యానల్)
6. పూజిత (మంచు విష్ణు ప్యానల్)
7. శ్రీలక్ష్మి(మంచు విష్ణు ప్యానల్)
8. దేవాని (మంచు విష్ణు ప్యానల్)
9. శశాంక్ (మంచు విష్ణు ప్యానల్)
10. బ్రహ్మాజీ (ప్రకాష్ రాజ్ ప్యానల్)
11. హరినాథ్ (మంచు విష్ణు ప్యానల్)
12. జయవాణి (మంచు విష్ణు ప్యానల్)
13. సంపూర్ణేష్ బాబు(ప్రకాష్ రాజ్ ప్యానల్)
14. ప్రగతి (ప్రకాష్ రాజ్ ప్యానల్)
15 ఖయ్యూం (ప్రకాష్ రాజ్ ప్యానల్)
16. హరినాథ్ బాబు ముందంజ (మంచు విష్ణు ప్యానల్)
17. పసునూరి శ్రీనివాస్(మంచు విష్ణు ప్యానల్)
18. మాణిక్ ముందంజ (మంచు విష్ణు ప్యానల్)
Must Read ;- విష్ణు గెలుపు.. ప్రకాష్ రాజ్ ఓటమికి కారణాలేంటి?