June 30, 2022 9:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

రూ.300 కోట్లు అనగానే మాయలో పడ్డారా.. ‘ఉద్వేగ్’ వెనుక ఎవరైనా ఉన్నారా..?

ఆసుపత్రి నిర్మాణానికి రూ.300 కోట్లు విరాళం ఇస్తామనగానే టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డిలు ఎగిరి గంతేసి ఆర్భాటంగా ప్రకటనలిచ్చారు. తర్వాత అసలు విషయం తెలిసి బొక్కబోర్లా పడ్డారు.

March 14, 2021 at 7:00 AM
in Editors Pick, General
వైవీసుబ్బారెడ్డి - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రూ.300కోట్లతో పిల్లల ఆసుపత్రి ఉచితంగా కట్టిస్తామని దాతలు ఎవరైనా ముందుకొస్తే ఏ ప్రభుత్వమూ వద్దనదు. ఏ పాలకవర్గం కాదనదు. కాని ఆ విరాళం ఇచ్చే వ్యక్తికి సంబంధించి నిబద్ధత, సమర్థత కచ్చితంగా అంచనా వేయాల్సి ఉంటుంది. అలాంటివేవీ లేకుండా.. కేవలం హామీని నమ్మేసి ఒప్పందం కుదుర్చుకోవడం, భూమి పూజకు సిద్ధమని ప్రకటించాక..తీరా సదరు దాతకి అంత సమర్థత లేదనే అనుమానం వస్తే.. అపహాస్యం మూటగట్టుకోవాల్సి వస్తుంది. టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డికి అదే జరిగింది.

గుడ్డిగా ఎలా నమ్మారు..!

ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలో రూ.300 కోట్లతో చిన్నపిల్లలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించేందుకు ముందుకొచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. అసలు ఆ కంపెనీ వివరాల్లోకి వెళితే.. ఆ కంపెనీ పేరుతో ఉన్న ఆస్తులు కనీసం అందులో 1వ వంతుకూడా లేదు. ఆ కంపెనీ డైరక్టర్ సంజయ్ కె సింగ్ తిరుమల వచ్చి ఛైర్మన్, ఈఓతో భేటీ కావడం, వెంటనే విరాళానికి సంబంధించిన ప్రకటన రావడం జరిగిపోయాయి. ఆ సంస్థ వెబ్ సైట్ చూస్తే..చాలా ప్రాజెక్టులు ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థకు వచ్చిన ఆదాయం రూ.49,900 మాత్రమే. ఆ ఆర్థిక సంవత్సరంలో వ్యయం రూ.1.25లక్షలు కాగా నష్టం రూ.75వేలు ఉంది. ఆ ఒక్క సంవత్సరం నష్టాలు రావచ్చు కదా అనే ప్రశ్నకూడా తలెత్తుతుంది. అయితే ఈ కంపెనీ 2017లో ఇన్ కార్పొరేట్ అయింది. సంజయ్, వర్దన్ ఇద్దరు డైరక్టర్లు ఉన్నారు.

సంజయ్ కేథర్ నాథ్ సింగ్ మూడు కంపెనీల్లో డైరక్టరుగా ఉన్నారు. దేవాంతి టూరిజం అండ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, మహాదత్ ప్రీసియస్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు డైరక్టర్‌గా ఉన్నారు. ఈ రెండు కంపెనీలు ఆరునెలల క్రితం ఏర్పాటయ్యాయి. వీరిద్దరే డైరక్టర్లుగా కొనసాగుతున్నారు.  మరి ఇలాంటి కంపెనీ డైరక్టర్ రూ.300కోట్ల విరాళం ప్రకటిస్తున్నారంటే.. కనీస ప్రొఫైల్ చెక్ చేసినా పలు అనుమానాలు తలెత్తున్నాయి. పదినిమిషాల పాటు ఆన్‌లైన్‌లో వెతికితే ఎంతోకొంత సమాచారం వస్తుంది. కాని ఆయన ఇచ్చిన హామీని మాత్రమే ఎలా నమ్మారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఆస్పత్రి నిర్మాణం కోసం పదెకరాల భూమిని కూడా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధపడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Also Read ;- పింక్ డైమండ్ కేసులో విజయసాయిరెడ్డి, రమణదీక్షితులకు షాక్

ఎమ్మెల్యే కేతిరెడ్డి - www.theleonews.com

అనేక అనుమానాలు..

ఆలయాలకు లేదా ఆధ్యాత్మిక సంస్థలకు ఏక మొత్తంలో గుట్టుగా (ఆభరణాలు, నగదు) విరాళాలు ఇచ్చే విషయం బయటి వారికి తెలియకపోవచ్చు. కాని భూములు, చెక్‌లు, ఇతర నిర్మాణాల విషయంలో కచ్చితంగా వివరాలు తెలుస్తాయి. అంతేకాదు.. ఆ విరాళం స్వీకరించేందుకు కూడా కొన్ని నియమాలుంటాయి. చాలాచోట్ల ఇది అమలు అవుతోంది. కేరళలోని ఓ ఆలయానికి వజ్రాల వ్యాపారి రూ.500కోట్ల విరాళం ఇచ్చేందుకు సిద్ధమైతే.. అక్కడి ఆలయ పాలకవర్గం ఆ డబ్బు ఎలా వచ్చిందో ఆధారాలు చూపాలని, అప్పుడే తాము విరాళాన్ని అంగీకరిస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు ఆ విరాళం హోల్డ్‌లో ఉంది. న్యాయపరమైన సలహాలను అక్కడి హైకోర్టు నుంచి సదరు ఆలయ పాలకవర్గం స్వీకరించింది.

మరి అలాంటిది కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల ఆలయానికి సంబంధించిన టీటీడీ ఆధ్వర్యంలో రూ.300కోట్లతో పిల్లల ఆస్పత్రి నిర్మిస్తామనగానే ఎలా నమ్మారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ప్రస్తుతం బయటకు వస్తున్న విషయాలు కాకుండా సంజయ్ కేదర్ నాథ్ సింగ్ నిజంగానే విరాళం ఇస్తారా..వేరే సంపాదన ఏమైనా ఉందా.. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ భూములు కేటాయించాక..నిర్మాణం జరగకపోతే.. గతంలో ‘ఫోక్స్ వాగన్ ’కంపెనీ వ్యవహారం మాదిరిగా లావాదేవీలు జరిగి..ప్రభుత్వ ఖజానాకే రివర్స్‌లో గండి పడిన సంఘటన గుర్తుకు వస్తోంది. అప్పుడు సంబంధిత బాధ్యులు ‘సొమ్ములు పోనాయి..మరేటి చేత్తాం’ అన్నట్లుగా మారితే పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది.

Must Read ;- ఓటర్లకు తిరుమల లడ్డూలు పంపిణీ..!

Tags: 300 crore donation to ttdEditorspickperson announced rs 300 crores to ttd is fakeperson anounced rs 300 crores donation to ttd is faketelugu newsttd accommodationttd booking ticketsttd booksttd chairman listttd chairman Y.V subba reddyttd contact numberttd customer care numberttd darshan onlinettd darshan rulesttd darshan timingsttd devasthanamttd diary 2021ttd donation schemesttd donationsttd eo javahar reddyttd fake donationttd fake donation issuettd fake donation storyttd himayat nagarttd hospital fake donataion person namettd online darshanttd rs 300 crore donation ttd onlinettd seva ttd temple jubilee hillsttd tickets
Previous Post

స్నేహంలో జాతిరత్నాలం అంటున్న ప్రియదర్శి

Next Post

బీజేపీకి తప్ప ఎవరికైనా ఓటు వేయండి.. ఐదు రాష్ట్రాల్లో రైతు సంఘాల ప్రచారం

Related Posts

Editorial

ఊపిరితిత్తుల సమస్యకు పావురాల వ్యర్ధాలు కారణమా ?

by కృష్
June 30, 2022 6:21 pm

పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలి పీల్చడంతో ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతుందా ?...

Andhra Pradesh

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

by కృష్
June 30, 2022 3:13 pm

శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండ్యపల్లి వద్ద ఘోరప్రమాదం చోటుచేసుకుంది.ఆటోపై హైటెన్షన్ విద్యుత్...

Andhra Pradesh

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

by కృష్
June 29, 2022 5:38 pm

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తన సొంత ప్రాంతమైన ఇడుపులపాయలో ఊహించని షాక్...

Editorial

వంట నూనెలతో చక్కని ఆరోగ్యం..అదెలాగో ఇక్కడ చూడండి !

by కృష్
June 29, 2022 5:30 pm

వయసు పెరుగుతున్న కొద్దీ మనకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే చిన్న...

Andhra Pradesh

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

by కృష్
June 29, 2022 3:55 pm

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ కక్ష సాధింపు పాలన కొనసాగుతోంది. సుధీర్గ...

Bollywood

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

by కృష్
June 29, 2022 3:25 pm

సినీ ఇండస్ట్రిలో ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సౌత్ ,...

Andhra Pradesh

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

by కృష్
June 29, 2022 11:23 am

తనను అరెస్ట్ చేసేందుకు జగన్ సర్కార్ కుట్రలు పన్నుటవందని ఆరోపించారు వైసీపీ రెబల్...

Andhra Pradesh

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

by కృష్
June 28, 2022 5:01 pm

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ వికృత చేష్టలు శ్రుతిమించుతున్నాయి. నిన్న మొన్నటి వరకు...

Editorial

అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది

by కృష్
June 28, 2022 3:24 pm

సహజంగా మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలో మంచి, చెడు అని...

Cinema

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

by కృష్
June 28, 2022 12:28 pm

అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మవవీగా రికార్డు సృష్టించిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఊపిరితిత్తుల సమస్యకు పావురాల వ్యర్ధాలు కారణమా ?

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

Anchor Vishnu Priya Hot Stunnig Photos

గుడ్ బై అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

పల్నాడులో వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

ముఖ్య కథనాలు

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

వంట నూనెలతో చక్కని ఆరోగ్యం..అదెలాగో ఇక్కడ చూడండి !

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

పల్నాడులో వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

సంపాదకుని ఎంపిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

సిబిఐ నోటీసులు తిరస్కరించిన ఎంపీ అవినాష్ రెడ్డి ?

ఛలో ఆంధ్ర యూనివర్సిటీకి పిలుపునిచ్చిన అఖిలపక్షం

రాజకీయం

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

పల్నాడులో వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

జగన్ రెడ్డిది మోసపు పాలన – చంద్రబాబు

వివేకా హత్య కేసులో దేవిరెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టు ని కోరిన సునీత రెడ్డి

నాకు జరుగుతున్న అవమానాలు చాలు – కిల్లి కృపారాణి

జగన్ ని దూరం పెడుతున్న రెడ్డి సామాజికవర్గం

సినిమా

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

గుడ్ బై అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్

బాలయ్యకు కరోనా పాజిటివ్..

డైరెక్టర్ పూరీ, హీరోయిన్ ఛార్మి ల అఫైర్ పై తొలిసారి స్పందించిన పూరీ కుమారుడు ఆకాశ్ పూరీ

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన కృతి శెట్టి

టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె పై స్పందించిన సి కళ్యాణ్, మంత్రి తలసాని

మోడీ పై ప్రకాష్ రాజ్ సెటైరరికల్ పోస్ట్

తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన సమంత

బాలయ్య మూవీలో హీరో రాజశేఖర్ ?

వివాదంలో చిక్కుకున్న సాయి పల్లవి

జనరల్

ఊపిరితిత్తుల సమస్యకు పావురాల వ్యర్ధాలు కారణమా ?

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

వంట నూనెలతో చక్కని ఆరోగ్యం..అదెలాగో ఇక్కడ చూడండి !

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In