June 24, 2026 4:00 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో 50 ప్లస్ వన్ ఫార్ములా.. అందుకే ‘ప్రాధాన్యత’ ప్రాణప్రదం

సాధారణ ఎన్నికల్లో మెజారీటీ ఓట్లు సాధించిన వారే విజేతలు కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో 50 శాతం పైగా రావాల్సిందే. అందుకే ఇక్కడ ప్రాధన్యతా క్రమం కీలక పాత్ర పోషిస్తుంది.

March 16, 2021 at 4:35 PM
in Latest News, Politics
ఎమ్మెల్సీ కౌంటింగ్ - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సాధారణ ఎన్నికల్లో మెజారీటీ ఓట్లు సాధించిన వారే విజేతలు కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో 50 శాతం పైగా రావాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 14న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న జరుగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గ్రాడ్యూయేట్ల స్థానాల బరిలో ఎంతో మంది

ఏపీలోని తూర్పు–పశ్చిమ గోదావరి, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు, తెలంగాణలో  నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌(నల్లగొండ), హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌(హైదరాబాద్‌) నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరిగాయి.  ఏపీతో పోల్చితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులు, స్వతంత్రులు హోరాహోరీగా తలపడ్డారని చెప్పవచ్చు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలో 76.41 శాతం.. హైదరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో 67.26శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్‌ నుంచి 93 మంది, నల్లగొండ నుంచి 71 మంది పోటీ చేస్తుండడంతో పోలింగ్‌కు భారీ బ్యాలెట్లను వినియోగించారు. దాదాపు 3.5లక్షల ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది. 17వ తేదీ అర్ధరాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రాధాన్యత ముఖ్యం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ సాధారణ ఎన్నికలతో పోల్చితే ప్రత్యేకంగా ఉంటుంది. అభ్యర్థులందరికీ ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయవచ్చు. ఒక అభ్యర్థికి ఒక నెంబరు మాత్రమే – ఒక నెంబరు ఒక్కరికి మాత్రమే వేయాలి. రెండు నెంబర్లు ఒకే అభ్యర్థికి వేసినా, ఒకే నెంబరు ఇద్దరు అభ్యర్థులకు వేసినా, నెంబరు కాకుండా టిక్ మార్కులు పెట్టినా లేదా ఇతర రాతలు, అక్షరాలు ఉన్నా ఆ ఓటు పరిగణలోకి తీసుకోరు. చెల్లనిదిగా పరిగణిస్తారు. అంతేకాదు.. ప్రాధాన్యతల నెంబరుకూడా మొత్తం ఉండాలి. మధ్యలో నెంబరు మిస్ అయితే..అక్కడి వరకే ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారు. ఉదాహరణకు 1,2,3,4,5,6, 8, 9,10 ప్రాధాన్యతల ప్రకారం ఓటు వేస్తే.. మధ్యలో 7నెంబరు ఎవరికీ ఇవ్వలేదు కాబట్టి.. 6 వ ప్రాధాన్యత ఓటు వరకే పరిగణలోకి తీసుకుంటారు.

Must Read ;- పెద్ద సంఖ్యలో ఓటేసిన పట్టభద్రులు.. పట్టం కట్టింది ఎవరికో..?

50శాతం ఫార్ములా..

కాగా సాధారణ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించిన వారు విజేత కాగా..ఎమ్మెల్సీ ఎన్నికల్లో సగానికి పైగా మొత్తం ఓట్లు (ప్రాధాన్యతలు అన్నీ కలిపి) రావాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు మొత్తం పోలైన ఓట్లు 50వేలు అనుకుంటే.. 25001ఓట్లు రావాలి. అందుకు అంటే 50%+1 ఫార్ములా అమలవుతుంది. ఓవైపు ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి-  తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి పోలైన ఓట్లలోని ప్రాధాన్యత ఓట్లను కలుపుతూ వెళ్తారు. ఎక్కడైతే ఏదేని అభ్యర్థి 50%+1 సాధిస్తారో అక్కడ కౌంటింగ్ ఆపేస్తారు.

ఉదాహరణ చూస్తే..

మొత్తం పోలైన ఓట్లు 15000. గెలిచేందుకు 7,501 రావాల్సి ఉంటుంది. తొలుత మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్య ఓట్లు 7501వస్తే అలా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే 90శాతం అది జరిగే అవకాశం ఉండదు. గతంలో చాలా తక్కువ సార్లు మొదటి ప్రాధాన్యత ఓటు గెలుపును నిర్ణయిచింది. తొలిరౌండ్‌లో ఆ ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తారు.  అక్కడి నుంచి అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఆ లెక్కింపు  ఎలా ఉంటుందో ఇక్కడ A,B,C,D,E,F అభ్యర్థులుగా చూద్దాం.

మొదటి ప్రాధాన్యత ఓట్లు

  • A అభ్యర్థికి – 4,000
  • B అభ్యర్థికి –  5,000
  • C అభ్యర్థికి –  3,000
  • D అభ్యర్థికి – 1,000
  • E అభ్యర్థికి  – 800
  • F అభ్యర్థికి – 1200

ఇందులో ఎవరికీ7501 ఓట్లు రాలేదు కాబట్టి ఎవరూ గెలవలేదు. దీంతో ప్రాధాన్యత ఓటింగ్‌లో ఎలిమినేషన్‌ చేసి ఓట్లు లెక్కిస్తారు.అంటే ఇందులో E అభ్యర్థికి అందరి కన్నా తక్కువ ఓట్లు వచ్చినందున అతడిని పోటీ నుంచి తొలగిస్తారు. అదే అదే సమయంలో Eకి వచ్చిన 800ఓట్లలో రెండో ప్రాధాన్యత ఉన్న ఓట్ల ప్రకారం మిలిగిన అభ్యర్థులకు పంచుతారు. అంటే 800 ఓట్లలో A అభ్యర్థికి 300, B అభ్యర్థికి 200, C అభ్యర్థికి 100, D కి 50, F అభ్యర్థికి 150 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి అనుకుందాము. అప్పుడు మళ్లీ లెక్కిస్తారు.

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు..

  • A అభ్యర్థికి 4000+300=4300
  • B అభ్యర్థికి 5000+200=5200
  • C అభ్యర్థికి 3000+100=3100
  • D అభ్యర్థికి 1000+50=1,050
  • F అభ్యర్థికి 1200+150=1350

ఈ ప్రకారం చూస్తే అందరికంటే B అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినా గెలిచేందుకు అవసరమైన ఓట్లు రాలేదు. కాబట్టి ఇక్కడా మూడో ప్రాధాన్యత ఓటు లెక్కింపు అవసరం అవుతుంది. అందుకు గాను రెండో ప్రాధాన్యత ఓటు పరిగణనలోకి తీసుకున్న తరువాత ఎవరికైతే తక్కువ ఓట్ల వచ్చాయో వారిని తొలగిస్తారు. అప్పుడు D అభ్యర్థిని పోటీ నుంచి తొలగిస్తారు. అతడికి వచ్చిన 1000+50 ఓట్లలో మూడో ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చిందో ఆ ప్రకారం మిగతా అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. అంటే Dని తొలగించిన తరువాత రేసులో ఉండేది నలుగురే.

మూడో ప్రాధాన్యత లెక్కింపు..

అలా D అభ్యర్థికి వచ్చిన (1000+50) మూడో ప్రాధాన్య ఓట్లను అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. మొదటి 1000 ప్రాధాన్యత ఓట్లలో A అభ్యర్థికి 200, B అభ్యర్థికి 550, C అభ్యర్థికి 100,  F అభ్యర్థికి 150 ఓట్లు చొప్పున, రెండో ప్రాధాన్య ఓట్ల దక్కిన బ్యాలెట్లలో మూడో ప్రాధాన్య ఓట్లు A 10 ఓట్లు, Bకు 30, Cకు 3, Fకు7 వచ్చాయనుకుందాం. అప్పుడు మళ్లీ లెక్క చూస్తారు.

  • A అభ్యర్థికి 4300+200+10=4510
  • B అభ్యర్థికి 5200+550+30=5780
  • C అభ్యర్థికి 3100+100+3=3203
  • F అభ్యర్థికి 1350+150+7=1507

ఇప్పుడు కూడా ఎవరికి 7,501 ఓట్లు ఎవరికి రాలేదు.  దీంతో ఈ నలుగురిలో తక్కువ ఓట్లు వచ్చినవారిని పోటీ నుంచి తప్పిస్తారు. ఆ ప్రకారం చూస్తే.. Fని తప్పిస్తారు. అతడికి వచ్చిన ఓట్లను, నాలుగో ప్రాధాన్యత ప్రకారం మిలిగిన అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. నాలుగో ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారు. అయినా ఎవరూ 7501వరకు రాని పక్షంలో ప్రాధాన్యత ప్రకారం ఓట్ల లెక్కింపు చేస్తూ వెళతారు. ఎక్కడైతే నిర్ణీత ఓట్ల సంఖ్యను అభ్యర్థి అధిగమిస్తారో వారు విజేత అవుతారు. అందుకే అభ్యర్థులు మొదటి ప్రాధాన్య ఓటు, రెండో ప్రాధాన్య ఓటు, మూడో ప్రాధాన్య ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ పరిస్థితుల్లో నాలుగో ప్రాధాన్య ఓటు లోపే విజేతలు ఎవరో తేలిపోతుంది.

Also Read ;- పైసలు పంచండి,‌ఓట్లు కొనండి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Tags: diffrence between genral elections vs mlc electionsEditorspickhigh polling rateleotopmlc election benefitsgenral election vs mlc electionsmlc election full formmlc election polling who is winner in mlc electionsmlc election resultsmlc election rulesmlc election updatesmlc election winnermlc elections hyderabadmlc elections in telangana 2021mlc elections telanganamlc elections winner should get more than 50 percent of polled otestelugu newswho got more than 50 percent of polling votes will be the winner in mlcwhy graduates only vote for mlc election
Previous Post

మలయాళ ఇండస్రీలోకి ఇషా రెబ్బా ఎంట్రీ.. !

Next Post

రాత్రికి రాత్రి విశాఖకు లేచిపోవాలని జగన్ ప్లాన్.. ఎంపీ రఘురామరాజు

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

బాలు కోలుకుంటున్నారు

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

ఇండియాలోనే మొదటి వర్చువల్ ఫిల్మ్ చేస్తున్న స్టార్ హీరో

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist