June 29, 2022 7:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

రైతుల దీక్షలో చీలిక: కేంద్రం తలచినదే జరిగినదా?

రైతుల దీక్షలో చీలిక వచ్చింది. దీక్షలోని పట్టుదల సడలిపోయింది. ఇది కేంద్రం కోరుకున్న పరిణామమేనా? ఇలా జరుగుతుందని ఆశించే ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించారా? లేదా.. ఇలా కేంద్రమే వ్యూహాత్మకంగా పావులు కదిపిందా?

January 28, 2021 at 9:28 AM
in Editors Pick, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్ష 62 రోజులకు చేరింది. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు 41 రైతు సంఘాలు ఢిల్లీలో చేపట్టిన దీక్ష హింసాత్మకంగా మారింది. రైతులను తప్పుదారి పట్టించి ముందుగా అనుమతించిన మార్గంలో కాకుండా వారిని రెచ్చగొట్టి దీప్ సిద్దూ అనే కళాకారుడు వారిని ఎర్రకోట వైపు మరలించాడనే ఆరోపణలు వస్తున్నాయి. దీప్ సిద్దూ ఆర్ ఎస్ ఎస్ మనిషని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతుల నిరశన పరేడ్ లో హింసను బూచిగా చూసి ఉద్యమాన్ని అణచివేసే కుట్రకు బీజేపీ ప్రభుత్వం తెరలేపిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతుల దీక్షలో సంఘవిద్రోహ శక్తులను ప్రవేశపెట్టారని రైతు సంఘాల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రైతుల దీక్షలో చీలిక

ఢిల్లీలో 3 లక్షల మంది రైతులు రెండు నెలలకు పైగా తీవ్రమైన చలి, వర్షాలను లెక్కచేయకుండా నిరసన కొనసాగిస్తున్నారు. ఇంత వరకు ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. కానీ జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్ రోజున చేపట్టిన ట్రాక్టర్ల పరేడ్ లో తీవ్ర హింస చోటు చేసుకుంది. ఈ హింసను కావాలనే కొందరు ప్రోత్సహించారని అందులో దీప్ సిద్దూ ప్రధాన నిందితుడని కేంద్రం అతనిపై నిఘా పెట్టింది. అయితే ఢిల్లీలో హింసకు కారణంగా భావిస్తున్న వారిపై 22 ఎఫ్ ఐ ఆర్ లు తెరిచారు. 37 మందిపై కేసులు పెట్టి, 200 మందిని అరెస్టు చేసినట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

ప్రశాంతంగా జరుగుతున్న రైతుల దీక్షను హింసాత్మకంగా మలచి, రైతుల దీక్షను అణచివేసే కుట్రలు సాగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దీప్ సిద్దూ ఆర్ ఎస్ ఎస్ మనిషని ఆయన గుర్తుచేశారు. రైతుల దీక్షలో హింస చోటు చేసుకోవడంతో రెండు రైతు సంఘాలు దీక్షను విరమించాయి. ఎవరిష్టం వచ్చినట్టు వారు దీక్షలు చేసేట్టయితే, మేం అలాంటి వారితో కలసి పనిచేయలేమని రెండు రైతు సంఘాలు దీక్షను విరమించాయి.

Must Read ;- కేంద్రం ఎత్తులు చిత్తు.. : ఢిల్లీని హడలెత్తించిన రైతులు

కేంద్రం తలచినదే జరిగిందా

రైతు సంఘాల మధ్య విభేదాలు సృష్టించి వారిలో చీలిక తేవడం ద్వారా నిరసన దీక్షను మసకబార్చే విధంగా చేయాలని బీజేపీ పెద్దలు వేసిన వ్యూహం కొంత వరకు సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పాలి. రైతులు ర్యాలీ చేపడితే లక్షలాది మంది పాల్గొనే అవకాశం ఉంది. వారిని అదుపు చేయడం ఒక్కోసారి కష్టం. కానీ ఢిల్లీలో రైతులు చాలా వరకు శాంతియుతంగానే ర్యాలీ నిర్వహించారు.

కానీ దీప్ సిద్దూ రైతులను రెచ్చగొట్టి, వారిని దారి మళ్లించి ఎర్రకోటపై జెండా ఎగురవేశారని తెలుస్తోంది. అక్కడ జరిగిన హింసకు దీప్ సిద్దూ చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలే కారణంగా భావిస్తున్నారు. అమాయక రైతులను రెచ్చగొట్టడంలో దీప్ సిద్దూ అనుకున్నది సాధించినట్టు తెలుస్తోంది. అయితే దీప్ సిద్దూకు రైతు సంఘాలతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఉద్యమంలో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసి, ఉద్యమాన్ని దారి మళ్లిస్తుంటే బలగాలు ఏం చేస్తున్నాయి. కావాలనే వారిని వదిలేశారా? అనే అనుమానాలు వస్తున్నాయి.

రైతుల దీక్షలో హింస జరగాలని కేంద్రం కోరుకుందా? అంటే అవుననే అనుమానించాల్సి వస్తోందని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. రైతుల దీక్షలు హింసాత్మకంగా మారాయని వారిని అణచివేయాలని చూస్తే, మరింత తీవ్రంగా ఉద్యమాన్ని తీసుకెళతామని వారు హెచ్చరిస్తున్నారు.

Also Read ;- రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం.. ఒకరి మృతి

రైతులు దీక్ష విరమిస్తారా?

నూతన సాగు చట్టాలు రద్దు చేసే వరకు లక్షలాది రైతులు చేస్తున్న దీక్షను విరమించేది లేదని 39 రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. ట్రాక్టర్ల ర్యాలీలో చోటు చేసుకున్న హింసకు రైతులకు సంబంధం లేదని అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకటి రెండు సంఘాలు రైతుల దీక్ష నుంచి తప్పుకున్నా, తాము మాత్రం అనుకున్నది సాధించుకుని మాత్రమే ఇంటిదారిపడతామని రైతు సంఘాల నాయకులు కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే రెండు నెలలకు పైగా దీక్షలు చేస్తున్నారు.

తినడానికి సరైన తిండి, వసతి లేకపోయినా అర్థాకలితో అయినా దీక్షను కొనసాగించేందుకు రైతులు, రైతు సంఘాలు సిద్దంగా ఉన్నాయి. కేంద్రం దిగిరాకుంటే రైతుల ఉద్యమం ఎంతకాలమైనా కొనసాగే అవకాశం ఉంది. 2 సంవత్సరాల పాటు చట్టాలను నిలిపివేస్తామని కేంద్రం ప్రకటించినా రైతులు దీక్షను విరమించేందుకు ముందుకు రాలేదు. నూతన సాగు చట్టాల రద్దే ప్రధాన అజెండాగా వారు ముందుకు సాగుతున్నారు. చట్టాలు రద్దు అయ్యే వరకు దీక్షలు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read ;- వివాదాస్పద సాగు చట్టాల నిలిపివేతకు కేంద్రం అంగీకారం

Tags: bjp governmentBJP Government in indiacontroversial farm billsfarm billfarm bill 2020 newsfarm bill issue 2021farm bill protestfarm billsfarmers actfarmers protestsfarmers tractor rallyfarmers tractor rally news telugufarmers tractor rally updatesfarmers tractorsrally became violent
Previous Post

సంఘాల ‘పంచాయితీ’ వెనుక ఉన్నదెవరు..?

Next Post

ఏకగ్రీవానికి జై కొట్టకుంటే.. సంగతి తేలుస్తారంతే!

Related Posts

Andhra Pradesh

మోడీ పై ప్రకాష్ రాజ్ సెటైరరికల్ పోస్ట్

by కృష్
June 21, 2022 6:08 pm

విలక్షణ నటుడిగా పేరు పొందిన వ్యక్తి ప్రకాష్ రాజ్. కేవలం నటుడిగానే కాక...

Editorial

రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధులపై వీడని టెన్షన్

by కృష్
June 15, 2022 7:56 pm

భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. నేటి నుంచి ఈ నెల...

Editorial

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం పై క్లారిటీ ఇచ్చిన శరద్ పవార్

by కృష్
June 14, 2022 1:55 pm

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం పై ఎన్.సి.పి అధినేత శరద్ పవార్ క్లారిటీ...

Bollywood

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

Editorial

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు.. పొంచి ఉన్న ప్రమాధం..

by కృష్
May 24, 2022 3:53 pm

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుతున్నాయి. కోవిడ్ తర్వాత కోటీశ్వరుల సంఖ్య...

Andhra Pradesh

అనకాపల్లి వైసీపీలో ముసలంకి మంత్రి అమరనాథ్ కారణమా ?

by కృష్
May 18, 2022 5:32 pm

ఆ నియోజకవర్గంలోని అధికార వైసీపీలో ముసలం మొదలయ్యిందా ? ఆ జూనియర్ మంత్రి...

Andhra Pradesh

వైసిపిలో అగ్గిరాజేస్తున్న క్యాబినెట్ కూర్పు

by కృష్
March 30, 2022 9:27 pm

మంత్రివర్గ విస్తరణ అధికార వైసీపీలో అగ్గిరాజేస్తోందా ? సిఎం జగన్ వ్యాఖ్యల తో...

Andhra Pradesh

జగన్ సర్కార్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన జీవిఎల్

by కృష్
March 30, 2022 8:28 pm

ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహా రావు...

Andhra Pradesh

మంచు మనోజ్ కారుకు 700 రూపాయలు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు

by కృష్
March 30, 2022 3:16 pm

సినీ హీరో మంచు మనోజ్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.కారుకు బ్లాక్...

Andhra Pradesh

RRR Review: గురితప్పని రాజమౌళి అస్త్రాలు.. బాక్సాఫీస్ బద్దలే.. ఆర్ఆర్ఆర్ రివ్యూ!

by కృష్
March 25, 2022 11:31 am

RRR Review: నాలుగేళ్లుగా తెలుగు సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

గుడ్ బై అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

పల్నాడులో వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

జగన్ ని దూరం పెడుతున్న రెడ్డి సామాజికవర్గం

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

ముఖ్య కథనాలు

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

వంట నూనెలతో చక్కని ఆరోగ్యం..అదెలాగో ఇక్కడ చూడండి !

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

పల్నాడులో వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

జగన్ రెడ్డిది మోసపు పాలన – చంద్రబాబు

సంపాదకుని ఎంపిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

సిబిఐ నోటీసులు తిరస్కరించిన ఎంపీ అవినాష్ రెడ్డి ?

ఛలో ఆంధ్ర యూనివర్సిటీకి పిలుపునిచ్చిన అఖిలపక్షం

రాజకీయం

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

పల్నాడులో వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

జగన్ రెడ్డిది మోసపు పాలన – చంద్రబాబు

వివేకా హత్య కేసులో దేవిరెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టు ని కోరిన సునీత రెడ్డి

నాకు జరుగుతున్న అవమానాలు చాలు – కిల్లి కృపారాణి

జగన్ ని దూరం పెడుతున్న రెడ్డి సామాజికవర్గం

సిఎం జగన్ కు అమరావతి జేఏసీ నేతల డిమాండ్

సినిమా

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

గుడ్ బై అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్

బాలయ్యకు కరోనా పాజిటివ్..

డైరెక్టర్ పూరీ, హీరోయిన్ ఛార్మి ల అఫైర్ పై తొలిసారి స్పందించిన పూరీ కుమారుడు ఆకాశ్ పూరీ

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన కృతి శెట్టి

టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె పై స్పందించిన సి కళ్యాణ్, మంత్రి తలసాని

మోడీ పై ప్రకాష్ రాజ్ సెటైరరికల్ పోస్ట్

తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన సమంత

బాలయ్య మూవీలో హీరో రాజశేఖర్ ?

వివాదంలో చిక్కుకున్న సాయి పల్లవి

జనరల్

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

వంట నూనెలతో చక్కని ఆరోగ్యం..అదెలాగో ఇక్కడ చూడండి !

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

పల్నాడులో వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

జగన్ రెడ్డిది మోసపు పాలన – చంద్రబాబు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In