April 12, 2021 3:53 AM
25 °c
Hyderabad
29 ° Mon
28 ° Tue
28 ° Wed
30 ° Thu
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

సవాళ్లను ఎదుర్కొని, ప్రతిభను చాటుకుని.. సీజేగా ఎన్వీ రమణ

భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24న బాధ్యతలు స్వీకరించనున్నారు.

April 6, 2021 at 6:26 PM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖరారైంది. ప్రస్తుత సీజే జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన తన వారసుడిగా సీనియార్టీ ప్రకారం ఎన్వీ రమణను ప్రతిపాదిస్తూ నిబంధనల ప్రకారం కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. ఈ మేరకు రాష్ట్ర పతి ఆమోద ముద్ర పడింది. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన రెండో వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ. అంతుకు ముందు జస్టిస్ కోకా సుబ్బారావు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.

సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి..

ఇక జస్టిస్ ఎన్వీ రమణ విషయానికి వస్తే.. సుప్రీంకోర్టు సీజేగా 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ ఎన్వీ రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. ఆయన 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం. వివిధ హోదాల్లో పని చేశారు. 1983 ఫిబ్రవరి 10న బార్ అసోసియేషన్‌లో నమోదు చేసుకున్నారు. 2000 జూన్ 27న ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తరువాత వివిధ హోదాల్లో పని చేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నతస్థాయికి ఎదిగారు.

అవాంతరాలు అధిగమించి..

తన ప్రాంతానికి చెందిన వారికి దేశంలో అత్యున్నత పదవి లభిస్తుందంటే.. సాధారణ పరిస్థితుల్లో అంతా హర్షిస్తారు. అయితే జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణపై పలు ఆరోపణలు చేస్తూ సీజేకు లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు కూడా బహిర్గతం చేసింది వైసీపీ ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించడంతోపాటు అమరావతిలో ఆయన సంబంధీకులు భూములు కొన్నారని ఆరోపిస్తూ లేఖ రాశారు. దీనిపై అంతర్గత విచారణ జరిపిన సుప్రీంకోర్టు అన్ని అంశాలు పరిశీలించాకే జస్టిస్ ఎన్వీ రమణను సీజేగా సిఫారసు చేస్తున్నామని ప్రకటించింది.

Must Read ;- ఎన్వీ రమణకు లైన్ క్లియర్.. జగన్ ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

కక్ష పూరిత ఆరోపణలేనంటూ..

అయితే ఇవి వైఎస్ జగన్ కక్ష పూరితంగా చేసిన ఆరోపణలేనని కొన్ని రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ ఆరోపణల వెనుక గతంలో దేశ స్థాయిలో ఒక పవిత్రమైన విభాగంలో సేవలందించిన వ్యక్తి కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆయన సంబంధీకులకు ఏపీ ప్రభుత్వంలో అడిషనల్ హోదా కూడా వచ్చింది. తనకు రాని అవకాశం తన ప్రాంతానికి చెందిన వ్యక్తికే వస్తుంటే ఇలా ఎందుకు చేస్తారు అనే ప్రశ్నతో పాటు అనుభవం జాస్తి..అత్యున్నత హోదా నాస్తి చర్చకూడా రాజకీయాల్లో నడిచింది. మొత్తం మీద ఎన్ని అవాంతరాలు ఎదురైనా జస్టిస్ ఎన్వీ రమణ సరోన్నత న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. ఇక కేవలం సీనియార్టీ ప్రకారమే జస్టిస్ ఎన్వీ రమణకు ఈ హోదా దక్కనుందనుకుంటే పొరపాటే. ఆయన ఇచ్చిన తీర్పులు, అంకితభావం కూడా తోడయ్యాయని చెప్పవచ్చు. తన కెరియర్లో దాదాపు 13వేలకుపైగా కేసులను పరిశీలించిన ఆయన ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే..మహిళల విషయంలో జస్జిస్ ఎన్వీ రమణ ఇచ్చిన తీర్పు..ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గృహిణుల శ్రమ..భర్త ఆదాయం కంటే ఎక్కువే..

2014లో ఢిల్లీలో ఓ ప్రమాదంలో భార్యాభర్తలు చనిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త లెక్చరర్ కాగా భార్య గృహిణి. అయితే అప్పటికే బీమా ఉన్నప్పటికీ బీమా సంస్థ పరిహారం ఇచ్చేందుకు నిరాకరించడంతో బాధిత కుటుంబానికి చెందినవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ కుటుంబానికి రూ. 40.17 లక్షల బీమా పరిహారాన్ని ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. అయితే చనిపోయిన వ్యక్తి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అంత బీమా పరిహారం రాదని, కేవలం ఒకే సంపాదనపరుడు ఆ కుటుంబంలో ఉన్నాడని బీమా సంస్థ వాదించింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విచారణ అనంతరం పరిహారాన్ని రూ. 22 లక్షలకు తగ్గిస్తూ తీర్పు వెలువడింది.

బాధిత కుటుంబం సుప్రీంను ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణులు చేస్తున్న శ్రమను కూడా ఆదాయంగానే పరిగణనలోకి తీసుకోవాలని, ఇంటి పని చేయడంలోనూ శ్రమ ఉందని, కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా, వారి ఉద్యోగ, ఉపాధి మార్గాలకు సహకరించేలా గృహిణులు శ్రమపడుతున్నారని వ్యాఖ్యానించడంతోపాటు గృహిణులకు ఆదాయం లేదనే వాదనకు అర్థం లేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. గృహిణి చేస్తున్న చాకిరిని విస్మరించలేమని, కచ్చితంగా ఆదాయంగానే తీసుకోవాలని సూచిస్తూ సదరు బీమా కంపెనీ రూ.30.20 లక్షలను 9 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని తుది తీర్పు ఇచ్చింది. అంతేకాదు..ఈ మేరకు మార్గదర్శకాలను కూడా ఖచ్చితంగా రూపొందించాలని బీమా సంస్థలకు పరోక్షంగా సూచించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. మహిళలు చేసే ఇంటిపని భర్త చేసే ఉద్యోగానికి ఏమాత్రం తక్కువ కాదని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. జస్టిస్ ఎన్వీ రమణ 2001లోనూ లతా వాధ్వా కేసులో ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. మనదేశంలో పురుషుల కన్నా స్త్రీలే ఇంటి పనులు ఎక్కువగా చేస్తున్న నేపథ్యంలో కుటుంబంలో మంచి చెడులను భుజాన వేసుకుంటారని, ఆహారం, దుస్తులు, ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిల్లల అవసరాలను చూడటం, వస్తున్న ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను నిర్వహించడం వంటివి సవాళ్లతో కూడుకున్నవేనని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

ఇక మరికొన్ని తీర్పులు పరిశీలిస్తే..

సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్, 2019 కేసులో సుప్రీంకోర్టు సీజే కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఉన్నారు. 2016లో నబమ్ రెబియా, బమాంగ్ ఫెలిక్స్ VS డిప్యూటీ స్పీకర్ కేసులో కీలక తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసం. ముఖ్యమంత్రి, మంత్రి మండలి, స్పీకర్‌లను సంప్రదించకుండా అసెంబ్లీ సమావేశాలను నెల రోజులు ముందుకు జరపాలంటూ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనంలో జస్టిస్ రమణ ఒకరు. 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో 4జీ సేవల నిలిపివేత జరిగింది. ఈ కేసులో ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కశ్మీర్ కేసులో 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను అనుమతించాలని జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది.  ఎండీ.అన్వర్ వర్సెస్ ఎన్‌సీటీ ఆఫ్ ఢిల్లీ, 2020 కేసులో మానసిక అనారోగ్యం, మతిస్థిమితం లేకపోవడం వంటి కేసుల్లో కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించాలని తీర్పు చెప్పారు. జస్టిస్‌లు ఎన్.వీ.రమణ, ఎస్.ఏ నజీర్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం మానసిక రుగ్మతలకు నిర్వచనాన్ని వివరించింది. ఇవే కాదు.. రాష్ట్ర-కేంద్ర పన్నుల వివాదం, నదీ జలాల వివాదాలు, రాష్ట్రాలకు ఆర్థిక అంశాల్లో స్వేచ్ఛ తదితర అంశాల్లో కీలకమైన తీర్పులను ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఎన్వీ రమణ కూడా కీలకంగా వ్యహరించారు.

Also Read ;- ఇలా జరుగుతుందని తెలిసే.. జగన్ అలా చేశారా?

Previous Post

సీఎస్ సోమేశ్ కు కరోనా : ముఖ్యమంత్రిని కలిసిన మరుసటి రోజే!

Next Post

అమర జవానుకు కన్నీటి వీడ్కోలు

Related Posts

Editors Pick
YS Sharmila Khammam Public Meeting - www.theleonews.com

షర్మిల పక్కా స్క్రిప్ట్.. అధికార టీఆర్ఎస్‌ను అంటేనే ఆదరిస్తారనా..!

by లియో డెస్క్
April 11, 2021 8:00 am

 ఖమ్మం సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. బీజేపీ,...

Editors Pick

మాజీ మిసెస్ శ్రీలంక  నిర్వాకం..  అభాసుపాలైన అందాల పోటీ

by లియో డెస్క్
April 11, 2021 7:00 am

మిసెస్ శ్రీలంక పోటీల్లో విజేత ప్రకటన విషయంలో జరిగిన ఘటన ప్రపంచవ్యాప్తంగా విమర్శలపాలైంది....

Andhra Pradesh
Tirupati Bypoll - www.theleonews.com

బాబు పిలుపు… టీడీపీకి ఓటుతో జ‌గ‌న్ అరాచ‌కానికి చ‌ర‌మ గీతం

by కృష్
April 10, 2021 10:20 pm

తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శ‌నివారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట‌లో నిర్వ‌హించిన...

General

ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో ఈడీ సోదాలు..

by లియో డెస్క్
April 10, 2021 5:52 pm

సంచలనం సృష్టించిన ఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్‌కు సంబంధించి హైదరాబాద్ నగరంలో పది ప్రాంతాల్లో...

Andhra Pradesh

జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్.. భూముల అమ్మకంపై విస్తుబోతున్న విశాఖ జ‌నం  

by లియో డెస్క్
April 10, 2021 4:48 pm

నిజ‌మే... ఏపీలోని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే... లెక్క‌లేన‌న్ని...

Latest News

బెంగాల్ ఎన్నికల్లో హింస.. పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి

by లియో డెస్క్
April 10, 2021 4:20 pm

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న నాలుగో విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. బెంగాల్‌లోని కూచ్...

General
Danger Bells of Corona Second Wave - www.theleonews.com

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్..

by లియో డెస్క్
April 10, 2021 11:58 am

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజే...

Editors Pick

ఎన్వీ రమణ@ సోషల్ జస్టిస్

by లియో డెస్క్
April 10, 2021 6:30 am

జస్టిస్ నూతలపాటి వెంకటరమణ..త్వరలో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు రాష్ట్రపతి...

Andhra Pradesh
chandrababu,naralokesh

వైసీపీకి ఓటెందుకు వెయ్యొద్దో బాబు, లోకేశ్ చెప్పేశారు

by కృష్
April 9, 2021 10:52 pm

పోలింగ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో అధికార వైసీపీపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ...

General

జులై 8న పార్టీ పేరు, అజెండాను ప్రకటిస్తా.. వైఎస్ షర్మిల

by కృష్
April 9, 2021 9:46 pm

తెలంగాణలో రాజన్న పాలన తెచ్చేందుకు మనమూ ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నామంటూ, పార్టీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

గోడౌన్ కూల్చివేత ఆంధ్రజ్యోతిపై కక్షా.. షర్మిల ఇంటర్వ్యూ టెన్షనా..?

వైసీపీ ఎమ్మెల్యేకు అడుగడుగునా అవమానం : మా గ్రామాలకు రావొద్దు!

ప్రైవేట్ జెట్ లో మరోసారి ప్రేమ పక్షుల విహారం

భూమిలో లంకె బిందెలు.. అమ్మవారి ఆశీస్సులేనన్న యజమాని

క్వారంటైన్ కు ‘వకీల్ సాబ్’ : ఆందోళనలో అభిమానులు

వీళ్ల డ్యాన్స్ కు ఫిదా అవ్వాల్సిందే!

బాలయ్య , బోయపాటి సినిమా టైటిల్ రోర్ కి సమయం ఆసన్నమైంది !

పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ కు డివైడ్ టాక్

‘కింగ్ మేకర్’ గా మెగాస్టార్ చిరంజీవి ?

తిరుపతిలో నేటి నుంచి చంద్రబాబు ప్రచారం

ముఖ్య కథనాలు

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే మా ఎంపీలందరూ రాజీనామా: పెద్దిరెడ్డి

రూల్స్ వీళ్లకు వర్తించవా..? దాసోజు ట్వీట్ వైరల్

విజయమ్మా..బైబిల్ పై ప్రమాణం చేస్తారా..: ఏబీఎన్ ఆర్కే

‘ఆదిపురుష్’ శ్రీరామ నవమి స్పెషల్ అదేనట!

క్వారంటైన్ కు ‘వకీల్ సాబ్’ : ఆందోళనలో అభిమానులు

బాలయ్య , బోయపాటి సినిమా టైటిల్ రోర్ కి సమయం ఆసన్నమైంది !

లోకేశ్‌ సవాలుకు భయపడే.. జగన్‌ పర్యటన రద్దు : రామ్మోహన్ నాయుడు

మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ అల్లరి హంగామా!

నువ్వా – నేనా : సై అంటున్న తండ్రి కొడుకులు!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే !

సంపాదకుని ఎంపిక

షర్మిల పక్కా స్క్రిప్ట్.. అధికార టీఆర్ఎస్‌ను అంటేనే ఆదరిస్తారనా..!

మాజీ మిసెస్ శ్రీలంక  నిర్వాకం..  అభాసుపాలైన అందాల పోటీ

జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్.. భూముల అమ్మకంపై విస్తుబోతున్న విశాఖ జ‌నం  

జగన్‌కు ఏబీవీ మాస్టర్ స్ట్రోక్.. సీబీఐ ద‌ర్యాప్తునకు డిమాండ్‌

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్..

ఎన్వీ రమణ@ సోషల్ జస్టిస్

వైసీపీ అరాచక పాలనను అడ్డుకోండి.. ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్‌

ముఖేష్ అంబానీని బెదిరించిన కేసు.. మహా సర్కారుకే ముప్పుతప్పదా..?

ఐపీఎల్‌లో ఏఏ జట్టుకు ఎవరెవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా..?

భూమిలో లంకె బిందెలు.. అమ్మవారి ఆశీస్సులేనన్న యజమాని

రాజకీయం

షర్మిల పక్కా స్క్రిప్ట్.. అధికార టీఆర్ఎస్‌ను అంటేనే ఆదరిస్తారనా..!

మాజీ మిసెస్ శ్రీలంక  నిర్వాకం..  అభాసుపాలైన అందాల పోటీ

బాబు పిలుపు… టీడీపీకి ఓటుతో జ‌గ‌న్ అరాచ‌కానికి చ‌ర‌మ గీతం

రేపటి నుంచి వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరలు పెంచవద్దు.. హైకోర్టు

మోడీకీ ట్వీట్‌తో షాకిచ్చిన సీతక్క..

జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్.. భూముల అమ్మకంపై విస్తుబోతున్న విశాఖ జ‌నం  

బెంగాల్ ఎన్నికల్లో హింస.. పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి

సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు

జగన్‌కు ఏబీవీ మాస్టర్ స్ట్రోక్.. సీబీఐ ద‌ర్యాప్తునకు డిమాండ్‌

గుండెల్లో పోటును గుండె పోటన్నారు.. వివేకా హత్య కేసు వెంటనే తేల్చాలన్న ఆదినారాయణరెడ్డి

సినిమా

బాలీవుడ్ లోకి వెళుతోన్న శంకర్ ‘అపరిచితుడు’

రూ. 5 కోట్ల ధర పలుకుతోన్న జాతిరత్నం

విజయోత్సాహంలో ‘వకీల్ సాబ్’ జరీనా

అఖిల్ ‘ఏజెంట్’ కోసం మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ ?

‘ఆదిపురుష్’ శ్రీరామ నవమి స్పెషల్ అదేనట!

బాలయ్య , బోయపాటి సినిమా టైటిల్ రోర్ కి సమయం ఆసన్నమైంది !

మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ అల్లరి హంగామా!

ప్రైవేట్ జెట్ లో మరోసారి ప్రేమ పక్షుల విహారం

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే !

‘కింగ్ మేకర్’ గా మెగాస్టార్ చిరంజీవి ?

కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కంగానా సినిమా వాయిదా !

జనరల్

మాజీ మిసెస్ శ్రీలంక  నిర్వాకం..  అభాసుపాలైన అందాల పోటీ

బాబు పిలుపు… టీడీపీకి ఓటుతో జ‌గ‌న్ అరాచ‌కానికి చ‌ర‌మ గీతం

ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో ఈడీ సోదాలు..

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్..

వైసీపీకి ఓటెందుకు వెయ్యొద్దో బాబు, లోకేశ్ చెప్పేశారు

జులై 8న పార్టీ పేరు, అజెండాను ప్రకటిస్తా.. వైఎస్ షర్మిల

తిరుమల పవిత్రతను కాపాడాలి.. చంద్రబాబు

సవాళ్లను ఎదుర్కొని, ప్రతిభను చాటుకుని.. సీజేగా ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ

గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా : తెలంగాణలో వైసీపీ కనుమరుగైనట్టేనా!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist