September 5, 2026 1:51 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విశాఖ ఉక్కుపై జ‌గ‌న్‌ది కుట్రే.. ఆధారాలతో వెల్లడించిన ప‌ట్టాభి

విజ‌య‌వాడ న‌గ‌రంలో ప‌ట్ట‌ ప‌గ‌లు జ‌రిగిన దాడిలో గాయపడి కోలుకున్న టీడీపీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభి విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై జ‌గ‌న్ సర్కారు కుట్ర చేస్తోందని తగిన ఆధారాలతో వెల్లడించారు.

February 17, 2021 at 12:26 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ పొలిటిక‌ల్ కేపిట‌ల్ విజ‌య‌వాడ న‌గ‌రంలో ప‌ట్ట‌ ప‌గ‌లు జ‌రిగిన దాడిలో తీవ్ర గాయాల‌పాలై కొన్ని రోజుల పాటు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుని ఇటీవ‌లే ఇంటికి చేరిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరాం మ‌ళ్లీ రంగంలోకి దిగారు. ఏ రోజు అధికార పార్టీ ఆగ‌డాల‌పై మీడియా ముందుకు వ‌చ్చినా… ప‌క్కా ఆధారాలు, సాక్ష్యాల‌తో రంగంలోకి దిగుతున్న ప‌ట్టాభి నిజంగానే అధికార పార్టీకి కంటిలో న‌లుసుగా మారార‌ని కూడా చెప్పాలి. ఇప్ప‌టికే ప‌లుమార్లు మీడియా ముందుకు వ‌చ్చి అధికార పార్టీ ఆగ‌డాల‌ను ఎండ‌గ‌ట్టిన ప‌ట్టాభి త‌న‌పై జ‌రిగిన దాడి త‌ర్వాత మ‌రింత ప‌కడ్బందీగా మీడియా ముందుకు వ‌చ్చారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రిని ఎండ‌గ‌ట్ట‌డ‌మే కాకుండా… అస‌లు విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేట్ ప‌రం అవుతుంద‌న్న విష‌యం తెలిసి కూడా ఏడాది పాటుగా నిమ్మ‌కునీరెత్తిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన వైసీపీ స‌ర్కారు ద‌మ‌ననీతిని ఆయ‌న ప‌క్కా ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టారు.

గూడు పుఠాణిని వివరించిన ప‌ట్టాభి

ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ కాల‌నీలో త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో ప‌ట్టాభిపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు మూకుమ్మ‌డి దాడికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప‌ట్టాభి కారుపై విచుకుప‌డిన ప‌ది మంది దుండ‌గులు రాళ్లు, క‌ర్ర‌లు, రాడ్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఈ దాడి సంద‌ర్భంగా ప‌ట్టాభి కారు డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆ దాడి నుంచి ప‌ట్టాభి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. దుండగుల దాడిలో ప‌ట్టాభికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ దాడి ఒక్క విజ‌య‌వాడ‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను క‌ల‌క‌ల‌మే రేపింది. అధికార పార్టీపై ప్ర‌త్యేకించి సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై వ‌రుస విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం, స‌ద‌రు విమ‌ర్శ‌ల‌ను ఏదో అదాటుగా కాకుండా ప‌క్కా ఆధారాల‌తో బ‌య‌ట‌పెడుతున్న కార‌ణంగానే ప‌ట్టాభిపై దాడి జ‌రిగింద‌ని అంతా అనుకున్నారు. దాడిలో తృటిలో త‌ప్పించుకున్న ప‌ట్టాభి… చికిత్స అనంత‌రం మంగ‌ళ‌వారం ఓ తెలుగు వార్తా సంస్థ‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌పై జ‌రిగిన దాడిని వివ‌రించ‌డంతో పాటుగా ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌ను ఓ కుదుపు కుదిపేస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌పై జ‌రుగుతున్న గూడు పుఠాణిని ప‌ట్టాభి పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు.

Must Read ;- పట్టాభిపై దాడి కేసులో ఆరుగురి అరెస్టు

పోలీసుల తీరుతో మరింత బాధ

త‌న‌పై జ‌రిగిన దాడిపై ప‌ట్టాభి ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే.. నాడు తాను త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌… ఓ స్పీడ్ బ్రేక‌ర్‌ను దాటుతున్న స‌మ‌యంలో కారు స్పీడ్ త‌గ్గ‌గా… ఒక్క‌సారిగా ప‌ది మంది దుండగులు రాళ్లు, క‌ర్ర‌లు, రాడ్లు చేత‌బ‌ట్టుకుని దాడికి దిగార‌ట‌. పెద్ద సంఖ్య‌లో ప్ర‌ముఖులున్న ప్రాంతం కావ‌డం, అక్క‌డి వారికి తానెవ‌రో తెలియ‌డం, త‌న‌పై దాడి జ‌రుగుతుండ‌టాన్ని చూసిన వారంతా అరుచుకుంటూ ప‌రుగెత్తుకుని రాగా.. దుండ‌గులు పారిపోయారు. అదే స‌మయంలో త‌న డ్రైవ‌ర్ కూడా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా తాను దాడి నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డేసింద‌ని కూడా ప‌ట్టాభి చెప్పారు. ఆపై ఎంట్రీ ఇచ్చిన పోలీసులు… ఎక్క‌డైతే గాయాల‌య్యాయో అక్క‌డే చేతుల‌తో గ‌ట్టిగా ప‌ట్టేసుకుని త‌న‌ను మ‌రింత బాధ‌కు గురి చేశార‌ని చెప్పారు. త‌న‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్లేందుకు క‌నీసం ఒక్క 108 వెహికిల్ కూడా అందుబాటులోకి రాలేదా? అంటూ ప‌ట్టాభి ప్రశ్నించారు. ఈ దాడిపై త‌మ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు వెనువెంట‌నే స్పందించ‌డం, త‌న ఇంటికి రావ‌డం, త‌న‌పై జ‌రిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజిల‌ను సేక‌రించిన వైనాన్ని ఆయ‌న వివరించారు. నాడు చంద్ర‌బాబు స్పందించ‌క‌పోయి ఉంటే… స‌ద‌రు సీసీటీవీ ఫుటేజీని కూడా జ‌గ‌న్ స‌ర్కారు మాయం చేసి ఉండేద‌ని కూడా ప‌ట్టాభి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న‌పై జ‌రిగిన దాడి ముమ్మాటికీ జ‌గ‌న్ స‌ర్కారు చేయించిన‌దేన‌ని కూడా ప‌ట్టాభి ఆరోపించారు. త‌న‌పై దాడికి దిగిన వారు… దాడి సంద‌ర్భంగా మా జ‌గ‌న‌న్న‌పైనే మాట్లాడ‌తావా? అంటూ విరుచుకుప‌డ్డార‌ని ప‌ట్టాభి చెప్పుకొచ్చారు.

Must Read ;- ఇక్కడా, అక్కడా బలైయింది రైతులే.. విశాఖ ఉక్కు బాధితులకు అమరావతి రైతుల సంఘీభావం

 దాడుల‌కు భ‌య‌ప‌డేది లేదు..

ఇక ఆసుప‌త్రిలో చికిత్స‌, ఆ త‌ర్వాత ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న సంద‌ర్భంగా తాను ఏం ఆలోచించాన‌న్న విష‌యాన్ని వెల్ల‌డించిన పట్టాభి… జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌ర్కారుపై తాను చేస్తున్న పోరాటాన్ని తిరిగి ప్రారంభిస్తున్న‌ట్లుగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టిదాకా జ‌గ‌న్ స‌ర్కారుపై తాను కొన‌సాగించిన పోరాటాన్ని మ‌రింత తీవ్రంగా కొన‌సాగిస్తాన‌ని, ఇందుకు అనుస‌రించాల్సిన వ్యూహాల‌పైనే తాను ఆలోచించాన‌ని కూడా ప‌ట్టాభి చెప్పారు. జ‌గ‌న్ స‌ర్కారు త‌ప్పులు చేయ‌డాన్ని మానేస్తే… దోపిడీని మానేస్తే… తాను త‌న పోరాటాన్ని ఆపేస్తాన‌ని ఆయ‌న చెప్పారు. వైసీపీ స‌ర్కారు త‌ప్పులు చేసినంత కాలం తాను పోరాటం కొన‌సాగించ‌డ‌మే కాకుండా… ప్ర‌తి అంశంపైనా ఆధారాల‌తో స‌హా నిజానిజాల‌ను బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప‌ట్టాభి చెప్పారు. అయినా తాను ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా పోరాటం సాగిస్తే… త‌న నోరు మూయించేందుకు దాడులు చేయించే దుస్సాహ‌సానికి జ‌గ‌న్ స‌ర్కారు దిగుతోంద‌ని ఆరోపించారు. దాడుల‌కు తాను భ‌య‌ప‌డేది లేద‌ని, ఎంత‌మేర త‌న నోటిని అదుపు చేయాల‌ని య‌త్నిస్తే.. అంత‌కు రెండింత‌లుగా బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని ప‌ట్టాభి చెప్పారు. దాడి సంద‌ర్బంగా త‌న ఇంటిని దాదాపుగా చుట్టుముట్టేసిన పోలీసులు.. ఆ త‌ర్వాత నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో ఎందుకు ఆస‌క్తి చూప‌లేద‌ని ప్ర‌శ్నించారు.

వైసీపీ ఎంపీల‌కు ఏడాది క్రిత‌మే తెలుసు

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు అడుగులు వేస్తుండ‌గా… అందులో త‌మ పాపమేమీ లేద‌న్న‌ట్లుగా క‌ల‌రింగ్ ఇస్తున్న వైసీపీ స‌ర్కారు నిజ స్వ‌రూపం ఏమిట‌న్న విష‌యాన్ని కూడా ఈ సంద‌ర్భంగా ప‌ట్టాభి బ‌య‌ట‌పెట్టారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ ప‌రం చేస్తున్న విష‌యం వైసీపీ ఎంపీల‌కు ఏడాది క్రిత‌మే తెలిసిన వైనాన్ని కూడా ప‌ట్టాభి బ‌య‌ట‌పెట్టారు. ఏడాదిగా విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా మోదీ స‌ర్కారు అడుగులు వేస్తున్నా… ఆ విష‌యం తెలిసి కూడా వైసీపీ ఎంపీలు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన వైనాన్ని ఆధారాల‌తో స‌హా ప‌ట్టాభి బ‌య‌ట‌పెట్టారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) (విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌)ను జ‌పాన్ లేదా కొరియా కంపెనీల‌కు విక్ర‌యించ‌డం గానీ, ఆ కంపెనీల‌తో జాయింట్ వెంచ‌ర్ లు ఏర్పాటు చేయ‌డం గానీ ఏమైనా చేస్తున్నారా? అంటూ గ‌తేడాది అంటే… 2020 ఫిబ్ర‌వ‌రి 5న రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్ర‌బాక‌ర్ రెడ్డి ఓ ప్ర‌శ్న‌ను సంధించార‌ట‌. ఈ ప్ర‌శ్న‌కు ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న ధ‌ర్మేంద్ర ప్రదాన్‌… కొరియాకు చెందిన ఫోస్కో కంపెనీతో ఆర్ఐఎన్ఎల్‌ను జ‌త కట్టేసి ఓ జాయింట్ వెంచ‌ర్‌ను ఏర్పాటు చేసే దిశ‌గా ఓ ఒప్పందం కుదిరింద‌ని విస్ప‌ష్టంగా స‌మాధానం ఇచ్చార‌ట‌. అది జ‌రిగిన నెల‌కే అంటే… 2020 మార్చి 3న ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి పార్ల‌మెంట‌రీ క‌మిటీ ఆయా ప‌రిశ్ర‌మ‌ల్లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి ప‌రిశ్ర‌మల‌పై ఏర్పాటైన పార్ల‌మెంట‌రీ క‌మిటీ ఓ నివేదిక ఇచ్చింద‌ట‌. ఈ క‌మిటీలో జ‌గ‌న్‌కు స్వ‌యానా సోద‌రుడు అయిన ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి స‌భ్యుడిగా ఉన్న విష‌యాన్ని ప‌ట్టాభి బ‌య‌ట‌పెట్టారు. ఈ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ప‌ట్టాభి పూర్తి ఆధారాల‌ను బ‌య‌ట‌ పెట్టారు. అంటే… 2020 ఫిబ్ర‌వరిలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా అడుగులు ప‌డుతున్న విష‌యం వైసీపీ ఎంపీల‌కు తెలిసిపోయింద‌ని, విశాఖ ఉక్కుకు చెందిన విలువైన భూముల‌ను కొట్టేసే య‌త్నంలో భాగంగానే జ‌గ‌న్ అండ్ కో త‌మ‌కేమీ తెలియ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని… మొత్తంగా ఈ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు పెద్ద కుట్ర‌కే పాల్ప‌డుతోంద‌ని ప‌ట్టాబి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Tags: Editorspickjagan govt know visaka steel privatisationjagan govt know visaka steel privatisation one year back pattabi reveals with proofsjagan govt knows one year back about visaka steel privatisationleotoppattabipattabi newspattabi reveals with proofstelugu newsvizag local newsvizag newsvizag news todayVizag Steel Plantvizag steel plant employeesvizag steel plant employees - jaganVizag Steel Plant newsvizag steel plant privatisationvizag steel plant privatisation latest newsvizag steel plant privatisation tendervizag steel plant privatizationvizag steel plant protestvizag steel plant protest Publishedys jagan in vizagys jagan ruling as cm
Previous Post

అనసూయ వేశ్య పాత్ర పై క్లారిటీ ఇచ్చిన మారుతి

Next Post

‘ఆచార్య’ షూటింగులోనే చరణ్ 

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist