January 27, 2021 10:20 PM
18 °c
Hyderabad
23 ° Wed
23 ° Thu
23 ° Fri
23 ° Sat
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వెలగపూడి ప్రశాంతం : ఎంపీ నందిగం సురేష్‌పై కేసు నమోదు?

వెలగపూడిలో ఎస్సీల్లోని గొడవలకు ఎంపీ నందిగం సురేషే కారణమని, మరియమ్మ మృతి కేసులో ఆయన్ను ఏ వన్‌గా చేర్చాలన్న డిమాండ్ నెరవేరడంతో బాధితులు శాంతించారు. దీంతో ఇక్కడ ప్రస్తుతానికి ఉద్రిక్తతలు తగ్గాయి.

December 29, 2020 at 11:39 AM
velagapudi case on Nandigam Suresh
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమరావతి రాజధాని గ్రామం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవలు సర్ధుమణిగాయి. ఎస్సీ కాలనీ ఆర్చీకి పేరు పెట్టే విషయంలో ఎస్సీల్లోని రెండు కులాల మధ్య చెలరేగిన అల్లర్లలో మరియమ్మ అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. మరయమ్మ మరణంతో వెలగపూడిలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సోమవారం మరియమ్మ మృతదేహంతో బాధితులు ఆందోళన చేశారు. రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టింది బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అంటూ బాధితులు ఆరోపించారు. శవంతో ధర్నా విరమించాలని హోం మంత్రి సుచరిత నచ్చచెప్పినా బాధితులు మెత్త పడలేదు. ఎఫ్ఐఆర్‌లో ఎంపీ నందిగం సురేష్‌ను ఏ వన్ గా చేరిస్తేనే మరియమ్మకు అంత్యక్రియలు నిర్వహిస్తామని బాధితులు పట్టుపట్టారు. పది లక్షల పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా బాధితులు దిగి రాలేదు. చివరకు ఎంపీ నందిగం సురేష్ పేరు ఎఫ్ఐఆర్‌లో చేరుస్తామని హోం మంత్రి సుచరిత హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. మరియమ్మ మృతదేహానికి అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో వెలగపూడిలో 24 గంటల పాటు నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత తగ్గింది.

ఏ వన్ గా ఎంపీ నందిగం సురేష్ పేరు?

వెలగపూడిలో ఓ వర్గంపై రాళ్ల దాడిపై 29 మందిపై కేసు పెట్టాలని బాధితులు ఫిర్యాదు ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పేరు మొదటగా పేర్కొన్నారు. హోం మంత్రి హామీ మేరకు ఎంపీ నందిగం సురేష్‌పై కేసు పెట్టడంతోపాటు, అతన్ని ఈ కేసులో ఏ వన్‌గా చేర్చాల్సి ఉంది.  ఎంపీ నందిగం సురేష్ పేరుతో కూడిన ఫిర్యాదును తుళ్లూరు పోలీసులు బాధితుల నుంచి స్వీకరించారు. అయితే, ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. వెలగపూడి ఘటనపై బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన తుళ్లూరు సీఐ ధర్మేంద్ర బాబును వీఆర్‌కు బదిలీ చేశారు. దీంతో బాధితులు కొంత శాంతించారు.

రోజంతా డ్రామా

వెలగపూడిలో ఇరు వర్గాలకు సర్ధిచెప్పేందుకు హోం మంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఘటనా ప్రాంతానికి చేరుకున్న సమయంలో బాధితులు తిరగబడ్డారు. ఒక సమయంలో ఎంపీ నందిగం సురేష్‌ను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీని అక్కడ నుంచి దూరంగా తరలించారు. దీంతో బాధితులు శాంతించారు. వెలగపూడి ఎస్సీల మధ్య గొడవ పెట్టింది ఎంపీ నందిగం సురేషేనని బాధితులు బలంగా నమ్ముతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవడాలని వారు డిమాండ్ చేశారు. ఓ సమయంలో మరియమ్మ శవాన్ని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ముందుకు తరలించేందుకు బాధితులంతా ఒక్కసారిగా కదిలారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇలా రోజంతా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.  అర్థరాత్రి మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంతో ఉద్రిక్తతలు ప్రస్తుతానికి తగ్గాయి.

Must Read ;- ఎంపీ నందిగం సురేష్‌తో ప్రాణహాని.. సీఎం రక్షణ కోరిన బాధితుడు

Tags: andhra pradeshmp nanadigam name included as victims demand in velagapudi issuenandigam sureshonline newstelugu mewstelugu newstrending newsvelagapudivelagapudi case on Nandigam Sureshvelagapudi issueVelagapudi residents serious on YCP MPvelegapudi politicsvijayawadaYCP MP Nandigam Sureshycp party leadersycp politics
Previous Post

నటన ‘మయూరి’ కి లెజెండ్ అవార్డ్

Next Post

ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణహత్య

Related Posts

Latest News

దాదా సేఫ్, కానీ, మరో స్టెంట్ పడాల్సిందే!

by లియో రిపోర్టర్
January 27, 2021 8:30 pm

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో కోల్‌కతాలోని...

Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యే ఫత్వా : జాగ్రత్త! చూసి ఓటు వేయండి!

by లియో రిపోర్టర్
January 27, 2021 8:01 pm

వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో...

General

కరోనా వ్యాక్సిన్ వికటించి డాక్టర్‌కు తీవ్ర అస్వస్థత

by లియో రిపోర్టర్
January 27, 2021 7:34 pm

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో కరోనా టీకా వికటించింది. ప్రభుత్వ యువ డాక్టర్...

Andhra Pradesh

పవన్ సూచన మేరకే ‘చిరు’ సీక్రెట్ బయటపెట్టిన నాదెండ్ల

by లియో రిపోర్టర్
January 27, 2021 7:28 pm

చిరంజీవి మరలా రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. జనసేన పొలిటికల్...

Andhra Pradesh

తమ్మినేనిపైకి టీడీపీ ఎక్కుపెట్టిన బాణం ఎవరో తెలుసా?

by లియో రిపోర్టర్
January 27, 2021 6:00 pm

(శ్రీకాకుళం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీ రాజకీయాలకు...

Andhra Pradesh

కర్నూలు విజయా డైరీపై కన్నేసిన వైసీపీ నేతలు

by లియో రిపోర్టర్
January 27, 2021 5:40 pm

కర్నూలు విజయాడైరీ ఎన్నిక వివాదాస్పదంగా మారింది. గడచిన 25 సంవత్సరాలుగా భూమా నాగిరెడ్డి...

Andhra Pradesh

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : ఎస్ఈసీ

by లియో రిపోర్టర్
January 27, 2021 5:07 pm

(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా...

Andhra Pradesh

భయభక్తులతో నిమ్మగడ్డ మీటింగులకు హాజరు!

by లియో రిపోర్టర్
January 27, 2021 4:58 pm

స్థానిక ఎన్నికలపై సుప్రీంతీర్పులో ఏపీ ఉన్నతాధికారులు దారిలోకి వచ్చారు. సుప్రీం తీర్పుకు ముందు...

General
britain corona

బ్రిటన్‌ లో లక్ష దాటిన కరోనా మరణాలు!

by chamundi G
January 27, 2021 2:12 pm

కరోనా న్యూ స్ట్రెయిన్‌ దెబ్బకు విలవిల్లాడుతున్న బ్రిటన్‌ లో మరణాల సంఖ్య లక్ష...

Andhra Pradesh
padmaja madanapalle

శివుడికే కరోనా పరీక్షలా!

by chamundi G
January 27, 2021 2:05 pm

కన్నబిడ్డలు బాధ ఏమాత్రం లేదు.. వారిని హత్య చేశామనే భావన ఆమెలో ఏ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

సర్కారు వ్యూహం.. తిప్పికొట్టిన ఎస్ఈసీ

రేషన్ సరఫరా పథకం వాయిదా..

కేసీఆర్ ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగులు

భయభక్తులతో నిమ్మగడ్డ మీటింగులకు హాజరు!

ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!

కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!

వైసీపీ ఎమ్మెల్యే ఫత్వా : జాగ్రత్త! చూసి ఓటు వేయండి!

థ్రెట్ ఉందా? : హై సెక్యూరిటీ జోన్ లో నిమ్మగడ్డ!

ముఖ్య కథనాలు

దాదా సేఫ్, కానీ, మరో స్టెంట్ పడాల్సిందే!

పవన్ సూచన మేరకే ‘చిరు’ సీక్రెట్ బయటపెట్టిన నాదెండ్ల

‘ఆచార్య’ టీజర్ కి చరణ్‌ వాయిస్ ఓవర్

విజయ్, నాని తర్వాత ఇతని కన్ను రవితేజ పై పడిందా?

ఆస్కార్ బరిలో సూర్య ‘సూరా‌రై పోట్రు’

వెంకీ నిర్ణయంతో.. అప్ సెట్ అయిన శ్రీకాంత్

విక్రమ్ కుమార్ నుంచి మరో ‘మనం’ ?

పవన్ – రానా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

2020 మధుర జ్ఞాపకం అదేనట.. !

మెగాస్టార్ ‘ఆచార్య’ టీజర్ కు ముహూర్తం

సంపాదకుని ఎంపిక

ప్రతిభా భారతి వారసురాలు సిద్ధం.. మారనున్న రాజాం రాజకీయం

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

మత సామరస్యానికి ప్రతీక.. అయోధ్యలో మసీదుకు నేడు శంకుస్థాపన

సర్కారు వ్యూహం.. తిప్పికొట్టిన ఎస్ఈసీ

బీజేపీకి బీపీ తెప్పిస్తున్న సోము వీర్రాజు వైఖరి

ఎస్ఈసీ క‌త్తి ప‌దునెంతంటే.. క్ష‌ణాల్లో ఇద్దరు ఐఏఎస్‌లు బ‌దిలీ

కేంద్రం, గవర్నర్‌లకు సిబ్బంది ఏర్పాటు బాధ్యత..

సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సంఘ నేతల వైఖరి ‘మారాల్సిందే’..?

అయినా సరే.. తొడకొడుతున్న జగన్!

రాజకీయం

వైసీపీ ఎమ్మెల్యే ఫత్వా : జాగ్రత్త! చూసి ఓటు వేయండి!

పవన్ సూచన మేరకే ‘చిరు’ సీక్రెట్ బయటపెట్టిన నాదెండ్ల

తమ్మినేనిపైకి టీడీపీ ఎక్కుపెట్టిన బాణం ఎవరో తెలుసా?

కర్నూలు విజయా డైరీపై కన్నేసిన వైసీపీ నేతలు

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : ఎస్ఈసీ

భయభక్తులతో నిమ్మగడ్డ మీటింగులకు హాజరు!

కేసీఆర్ ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగులు

శివుడికే కరోనా పరీక్షలా!

బైడెన్‌ నివాసంలో చంద్రశిల!

మేమూ.. మేమూ.. ఒక్కటే..

సినిమా

‘ఆచార్య’ టీజర్ కి చరణ్‌ వాయిస్ ఓవర్

వివాదంలో నానీ ‘అంటే.. సుందరానికీ’ సినిమా

విజయ్, నాని తర్వాత ఇతని కన్ను రవితేజ పై పడిందా?

ఆస్కార్ బరిలో సూర్య ‘సూరా‌రై పోట్రు’

వెంకీ నిర్ణయంతో.. అప్ సెట్ అయిన శ్రీకాంత్

మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది..!

విక్రమ్ కుమార్ నుంచి మరో ‘మనం’ ?

పవన్ – రానా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

2020 మధుర జ్ఞాపకం అదేనట.. !

నాకు సిల్క్ స్మిత అంటే ఇష్టం ఉండదు 

ప్రేమలో పడిపోయానంటున్న రేణు దేశాయ్ 

జనరల్

కరోనా వ్యాక్సిన్ వికటించి డాక్టర్‌కు తీవ్ర అస్వస్థత

బ్రిటన్‌ లో లక్ష దాటిన కరోనా మరణాలు!

అమ్మలూ.. ఇంటినీ, పనినీ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి!

వైభవంగా శంబర పోలమాంబ జాతర

గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలపై మరోసారి పంజా

కేంద్రం ఎత్తులు చిత్తు.. : ఢిల్లీని హడలెత్తించిన రైతులు

ఎర్రకోటపై రైతన్నల జెండా రెపరెపలు

రజనీ ‘అన్నాత్త’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆ నలుగురు : తెలుగు పద్మాలు.. వీరే!

కరోనాను కట్టడి చేస్తోన్న నారీ శక్తి!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist