November 17, 2025 6:27 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

90 నిమిషాల భేటీ.. మూడు రాజధానులు,బకాయిలు ఇప్పించాలంటూ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి పలు అంశాలను చర్చించినట్టు ధిల్లీలో రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

June 11, 2021 at 11:22 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రాత్రి భేటీ అయ్యారు. సుమారు 90 నిమిషాల పాటు జరిగిన భేటీలో పలు అంశాలను చర్చించినట్టు ధిల్లీలో రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రక్రియలో భాగంగా రీనోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. ఈ భేటీలో రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు.అభివృద్ధిలో సమతుల్యత  కోసమే అమరావతి, విశాఖపట్నం, కర్నూలు రాజధానుల ఏర్పాటు  ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. ఈ విధానానికే ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేస్తున్నామని, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలు చేయబోతున్నామని చెప్పారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ..

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మరోసారి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. విభజన సమయంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని, ప్రస్తుత సమయంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి వల్ల రాష్ట్రం పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని, ప్రత్యేక హోదా ఇస్తే గ్రాంట్ల వల్ల అధిక నిధులు వస్తాయని చెప్పినట్టు తెలుస్తోంది.నిధులతో పాటు భారీ పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాల కల్పన కూడా సాధ్యమన్నారు. త్వరలో రాష్ట్రంలో 13 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని, మరికొన్ని నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారు.

 విద్యుత్   కొనుగోలు ఒప్పందాల సరెండర్‌కు..

ఇక కుడిగి, వల్లూరు థర్మల్ ప్లాంట్ల నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను సరెండర్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తాము అధిక ధరలకు ఈ ఒప్పందాలు చేసుకున్నందున సరెండ్ చేసేందుకు నిర్ణయించామన్నారు. ఈ ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.325కోట్ల అదనపు భారం పడుతోందని తెలపడంతో పాటు తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.5,541కోట్లు కూడా ఇప్పించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుత్ రంగ సంస్థలు రూ.50వేల కోట్ల రుణాల్లో ఉన్నాయని, వాటి పునర్వ్యవస్థీకరణకు అనుమతివ్వాలని కోరారు. విశాఖ జిల్లా అప్పర్ సీలేరు రివర్స్ విద్యుత్ ప్రాజెక్టుకు అయ్యే రూ.10445కోట్ల వ్యయంలో 30శాతం కేంద్రం భరించాలని విన్నవించారు. ఆత్మనిర్బర్‌ ప్యాకేజీ కింద తెలంగాణ డిస్కంలకు తగిన రుణ సదుపాయం కల్పించి, తద్వారా ఏపీ జెన్కోకు కేంద్రం నుంచి ఆ నిధులు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. పెండింగ్‌లో ఉన్న దిశ బిల్లుకు, ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు-2020కి ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అమిత్‌షాను ముఖ్యమంత్రి కోరినట్లు అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.

పీడీఎస్‌ బకాయిలివ్వండి..

ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలను, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రంనుంచి రావాల్సిన రూ.4,652.70 కోట్లను తక్షణమే విడుదల చేయించాలని కోరారు. సంవత్సరంలో ప్రస్తుతం ఉండే  పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలు రూ.529.95 కోట్లు ఉన్నాయని, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి మరో రూ.497 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఈ నిధులు వెంటనే విడుదల చేయించాలని కోరారు. అంతకుముందు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, ప్రకాశ్ జవదకర్‌తో భేటీ అయి పలు ప్రాజెక్టులపై చర్చించినట్టు అధికారులు తెలిపారు.

Must Read ;- పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి.. సీపీఎస్ రద్దుపై జగన్‌కు రఘురామరాజు మరో లేఖ

Tags: telugu newsthese-are-the-things-jagan-discussed-with-amit-sha
Previous Post

సంక్రాంతి కానుకగా పవర్ స్టార్ రీమేక్ మూవీ

Next Post

కేసు ఎత్తి వేయాలి.. లక్ష్మీఅపర్ణకు అండగా మహిళా సంఘాలు

Related Posts

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

by లియో డెస్క్
November 14, 2025 4:42 pm

ఏపీలో రక్త చరిత్ర రిపీట్‌ అయింది. అవినీతి ఆరోపణలైనా.. హ*త్య కేసులైనా.. వైసీపీ...

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

by లియో డెస్క్
November 13, 2025 5:59 pm

ఐటీ రంగంలో ఏపీని టాప్‌ పొజిషన్‌లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి...

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

by లియో డెస్క్
November 12, 2025 7:25 pm

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు CBI కోర్టు చెంప చెల్లుమనిపించింది. అక్రమాస్తుల...

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

by లియో డెస్క్
November 12, 2025 5:22 pm

TTDకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్‌ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో...

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

by లియో డెస్క్
November 10, 2025 2:15 pm

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మధ్య...

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

by లియో డెస్క్
November 9, 2025 5:50 pm

వైసీపీ అధినేత జగన్‌రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే...

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

by లియో డెస్క్
November 9, 2025 5:00 pm

ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చారంటే అది పార్టీ...

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

by లియో డెస్క్
November 9, 2025 3:55 pm

టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌... జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక...

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

by లియో డెస్క్
November 8, 2025 6:58 pm

కర్నూలులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టేందుకు వైసీపీ విశ్వ...

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

by లియో డెస్క్
November 8, 2025 1:52 pm

నారా లోకేష్‌ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

సంఘహితం కోసం పుట్టిన మాధ్యమం.. పత్రికలు

Priyanka Chopra Latest Hot Gallery

బడిలో కరోనా

Actress Naina Ganguly Looks Stunning

అభిమానులకు 7వ తేదీ కమల్ పుట్టిన రోజు కానుక

టాలీవుడ్ లో టాప్ గేరేసిన బాలీవుడ్ బ్యూటీ

Yashika Anand Bold Beautiful Pics

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ముఖ్య కథనాలు

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist