September 5, 2026 2:56 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ ఢిల్లీ టూర్..  దేశ వ్యాప్తంగా రచ్చకెక్కిన రఘురామ ఎపిసోడ్

ఎంపీ రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగం దేశ వ్యాప్తంగా రచ్చకెక్కడంతో ఈ రోజు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.

June 10, 2021 at 7:00 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం ధిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అపాయింట్ ఖరారైందని, అయితే సమయంపై ఇంకా స్పష్టత రాలేదని వార్తలు వస్తున్నాయి. గత సోమవారం వైఎస్ జగన్ ధిల్లీకి వెళ్తారని ప్రచారం జరిగినా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాతో అపాయింట్‌మెంట్ ఖారారు కాకపోవడంతో పర్యటన రద్దైన విషయం తెలిసిందే. తరవాత వైసీపీ ఎంపీలు ధిల్లీలోనే ఉండి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అపాయింట్ మెంట్ ఖరారైందని, గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ఉందని తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే తప్ప ఏపీ సీఎం వైఎస్ జగన్ ధిల్లీ పర్యటన దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి.

పలు అంశాలు ప్రసావిస్తారంటూ..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ పర్యటనలో పలు అంశాలు ప్రస్తావిస్తారని, పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు, కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా తదితర అంశాలపై మాట్లాడతారని చెబుతున్నారు. కాగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిల్లీ టూర్ పై పలు రకాలు చర్చ నడుస్తోంది. ఈ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్రి సింగ్ షెకావత్ ని కూడా కలుస్తారని చెబుతున్నా ఇంకా అపాయింట్లు ఖరారు కాలేదు.

వైఎస్ జగన్ ధిల్లీ టూర్ పై ప్రతిపక్ష టీడీపీ ఇప్పటికే పలు విమర్శలు చేస్తోంది. ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రానికి కావాల్సిన, రావాల్సిన నిధుల విషయాలకంటే తనపై ఉన్న కేసుల విషయంలోనే ఎక్కువగా మాట్లాడేందుకు వెళ్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. గతంలోనూ వైఎస్ జగన్ ధిల్లీ టూర్‌పై ఇలాంటి కామెంట్లే చేశారు. ఇక ఇటీవల నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యవహారం కూడా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Must Read ;- జగన్‌కు హింట్ ఇచ్చిన ABN ఆర్కే.. కమలదళం వ్యూహం అదేనా..?

బెయిల్ రద్దు పిటిషన్ వేసినందుకే తనపై దాడి అంటున్న రఘురామరాజు..

సీఐడీ అరెస్టు చేసిన సమయంలో తనపై దాడి జరిగిందని, కస్టడీలో థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, దేశ ద్రోహం కేసు నమోదుచేయడంతో పాటు చిత్రహింసలకు గురిచేశారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఇప్పటికే ఆరోపించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకు, కేంద్ర మంత్రులకు, దేశంలోని ఎంపీలకు, ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలకు వారివారి స్థానిక భాషలో లేఖలూ రాశారు. ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు  పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తాను పిటిషన్ వేసినందునే తనపై కక్షగట్టారని, ఎంపీగా ఉన్న తనని చిత్రహింసలకు గురిచేశారని చెబుతూ రఘురామకృష్ణ రాజు ఆరోపిస్తున్నారు. ధిల్లీలో ఉండి జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, భారీ ఎత్తున కమిషన్లు పొందారని ఆరోపిస్తూ రఘురామకృష్ణ రాజు  కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసి ఆర్మీ ఆసుపత్రిలో తనకు చికిత్స జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఆధారాలతో సహా వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా తన ఐ ఫోన్‌కు సంబంధించి, సీఐడీ కస్టడీలో ఉన్నట్లుగా చెబుతున్న ఫోన్ నుంచి వెళ్లిన మెస్సేజ్ గురించి ధిల్లీలో పార్లమెంటు స్ట్రీట్ పోలీసులకు రఘురామకృష్ణ రాజు  ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇక  వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కూడా విచారణలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతకరించుకుంది. అయితే ఇప్పటికి పలుమార్లు ధిల్లీ వెళ్లిన వైఎస్ జగన్ ఎక్కువ పర్యాయాలు కేంద్ర హోంమంత్రితోనే భేటీ అయ్యారని, ఇతర శాఖ మంత్రులల్లో ఇద్దరు ముగ్గురితో భేటీ కావడం కూడా చాలా తక్కువ సార్లు జరిగిందని టీడీపీ విమర్శిస్తోంది.

Must Read ;- పోలవరంలో అవినీతిపై షెకావత్‌కు రాఘురామరాజు ఫిర్యాదు

Tags: ap latest newcm jagancm jagan delhicm jagan delhi tourcm jagan latest newsEditorspickjagan amith shah appointmentjagan delhi tour had importance onraghurama raju incidentleotopmp raghurama raaju third degreetelugu news
Previous Post

‘అఖండ’ తేజోవంతం ఈ ‘నందమూరి’ నట తారకం

Next Post

ప‌రిశ్ర‌మ‌ చంద్ర‌బాబుది.. ప్ర‌చారం జ‌గ‌న్‌ది: నారా లోకేష్‌

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Actress Naina Ganguly Looks Stunning

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist