టాలీవుడ్ లో ఒన్ మూవీ సెన్సేషన్ ముద్దుగుమ్మల లిస్ట్ తీస్తే అందులో ముందుగా కనిపించే పేరు హెబ్బా పటేల్. ‘కుమారి 21’ ఎఫ్ తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన అమ్మడి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అపీరెన్స్ కుర్రకారు మతులు పోగొట్టింది. తొలి చిత్రంతోనే అత్యధిక మోతాదులో స్కిష్ షో చేసిన హెబ్బాకి ఆ తర్వాత ఆ క్రేజ్ ను సస్టెయిన్ చేయడం కష్టమైపోయింది. వరుస అవకాశాలు దక్కినప్పటికీ… ఆశించిన స్థాయిలో టాలీవుడ్ లో గుర్తింపు రాకపోవడం గమనార్హం.
టాలీవుడ్ కన్నా ముందే కోలీవుడ్, శాండిల్ వుడ్ లో కథానాయికగా డెబ్యూస్ ఇచ్చిన హెబ్బా.. ఎందుకనో తెలుగు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం విశేషం. ఎర్లియర్ గా రాజ్ తరుణ్ తో ‘ఓరేయ్ బుజ్జిగా’ అనే మూవీతో మెరిసినా ఆ సినిమా ఎప్పటిలాగానే ఫ్లాప్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. అలాగే.. ‘రెడ్’ సినిమాలో ఆమె ఐటెమ్ కీ సరైన గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీలో పక్కా పల్లెటూరి గెటప్ లో ఆకట్టుబోతున్న హెబ్బా పటేల్, తెలిసినవాళ్ళు అనే హారర్ మూవీతోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఇక అందాల కుమారి ప్రస్తుతం లాక్ డౌన్ టౌమ్ ను ఎంచక్కా సోషల్ మీడియాకే అంకితం చేస్తోంది. తాజాగా హెబ్బా పటేల్ పోస్ట్ చేసిన త్రో బ్యాక్ థై షో పిక్స్ .. ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. క్లీవేజ్ ప్లస్ థైస్ పోజులు కుర్రకారును రెచ్చగొడుతున్నాయి. తరచుగా ఆమె పోస్ట్ చేసే హాట్ పిక్స్ కు వచ్చే రెస్పాన్స్ కన్నా కాస్త ఎక్కువగానే కుర్రోళ్ళు స్పందిస్తున్నారు. కుమారి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పోజులకు గట్టిగానే ఆఫర్స్ దక్కవచ్చని అనుకుంటున్నారు.
Must Read ;- రెచ్చగొడుతోన్న ఒంపుల సొంపుల పాలక్ సుందరి