July 12, 2026 8:05 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఎన్నుకున్నోళ్లకు విలువేది.. ప్రజల కన్నా పార్టీనే ముఖ్యమా..!

ప్రజల ఓట్లతో గెలుపొంది, అధికారంలోకి వచ్చి ఆ ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలను వ్యతిరేకించాల్సిన ప్రజాప్రతినిధులు తమకు పార్టీనే ముఖ్యమని తేల్చిపారేశారు.

June 24, 2021 at 12:32 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

ప్రజల ఓట్లతో గెలుపొంది, అధికారంలోకి వచ్చి ఆ ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలను వ్యతిరేకించాల్సిన ప్రజాప్రతినిధులు తమకు పార్టీనే ముఖ్యమని తేల్చిపారేశారు. ఘనత వహించిన అధికార పార్టీ వైఎస్సార్సీపి కార్పొరేటర్లు జీవీఎంసీ కౌన్సిల్ రెండవ సమావేశంలో ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఓటేశారు.

ఆస్తి పన్ను పెంపుపై భగ్గుమన్న ప్రతిపక్షాలు..

కౌన్సిల్ సమావేశంలో ఆస్తి పన్ను పెంపుపై ప్రతి పక్షాలు భగ్గుమన్నాయి. కౌన్సిల్ బయట, లోపల ఆందోళనలతో అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ కౌన్సిల్ ప్రారంభానికి ముందే కమ్యూనిస్టులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అదేవిధంగా ప్రతిపక్షాల వాకౌట్‌లు, వాగ్వాదాల అనంతరం అజెండాలోని 140 అంశాలకు 138 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

పెంచిన ఆస్తిపన్నుకు ఆమోదం..

ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనల నడుమ, మేయర్ హరి వెంకట కుమారి పెంపు ప్రతిపాదనను కౌన్సిల్ ముందు ఉంచారు. దీంతో తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు, బిజెపి, జనసేన, ఇండిపెండెంట్లు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. నగర మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలపై భారం మోపడం సరికాదని తమ వాదన వినిపించారు. ఈ క్రమంలో పలు మార్లు వాకౌట్ చేశారు. అయితే ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనను ఎంతమంది ఆమోదిస్తున్నారు అన్న విషయాన్ని మేయర్ ఓటు ద్వారా తెలుసుకోవాలని నిర్ణయించారు. మెజారిటీ సీట్లు సాధించిన వైఎస్‌ఆర్‌సిపి కార్పొరేటర్లు అంతా ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఆమోదం తెలిపారు. 65 మందికి పైగా ఆస్తి పన్ను పెంపును సమర్థించారు. దీంతో అజెండాలో ఈ అంశం కూడా పాస్ అయ్యింది. దీనిని బట్టి చూస్తే ప్రజల మనోభావాలతో, అభిప్రాయాలతో, ఆర్థిక ఇబ్బందులతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తమకు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..

రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను ప్రతిపాదనను తెరపైకి తెచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నిర్ణయానికి అండగా నిలవడం విడ్డూరం. ప్రజల ఓట్లతో గెలిచి, వారి పైన ఆర్థిక భారం మోపే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెన్నుపోటుతో సమానమని కమ్యూనిస్టు నేతలు అభివర్ణించారు. ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు ఏ మేరకు  సఫలమవుతాయో వేచి చూడాలి.

మధ్యస్తంగా మాట్లాడిన వాళ్లే లేరు..

వైఎస్సార్సీపీ కార్పొరేటర్లలో ఒక్కరు కూడా మధ్యస్తంగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పన్ను పెంపుపై పునరాలోచనకు కృషి చేస్తామని ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అలా చేస్తే పార్టీ పెద్దలు కన్నెర్ర చేస్తారనే భయం నేతల్లో కనిపించింది. ప్రభుత్వ నిర్ణయాలను అధికార పార్టీ నేతలు నూరు శాతం వ్యతిరేకించకపోయినా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రజల పక్షాన మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. విశాఖలో అదీ జరగలేదు.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా..

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతల అంశాన్ని ప్రస్తావించాల్సి ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు తెలుగుదేశం పార్టీ పూర్తి వ్యతిరేకం. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని, మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అయితే ప్రజల అభీష్టం మేరకు విశాఖలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేశారు. పార్టీ కన్నా ప్రజలే ముఖ్యమని నిరూపించారు. అధినేత ఆదేశాలను ధిక్కరించి, విశాఖ వాసులుగా.. తాము విశాఖ పరిపాలన రాజధానిగా  స్వాగతిస్తున్నామని నగర ఎమ్మెల్యేలు ప్రకటించారు. అయితే ముందుగా అమరావతి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ తెరపైకి తెచ్చారు. అదేవిధంగా నగరంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు. అవసరమైతే అధినేత దృష్టికి ప్రజల అభిప్రాయాన్ని తీసుకువెళతామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు కూడా నేతల అభిప్రాయానికి విలువ ఇచ్చారు. క్రమశిక్షణ పేరిట చర్యలు తీసుకోవడం, పార్టీ చెప్పింది చేయాల్సిందేనంటూ పట్టుబట్టడం లాంటి దిగజారుడు చర్యలకు ఉపక్రమించ లేదు. అదే పన్ను పెంపు విషయం వచ్చే సరికి అధికార పార్టీ కార్పొరేటర్లు అంతా ప్రభుత్వ నిర్ణయానికి జై కొట్టడం.. ప్రజల మనోభావాలను కించపరచడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Must Read ;- మానసిక వికలాంగులున్న సంస్థ షెడ్ కూల్చివేత.. జీవీఎంసీ అధికారులపై విమర్శలు

Tags: Editorspickgvmc-corporaters-gave-importance-to-party-more-than-publicleotoptelugu news
Previous Post

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ

Next Post

దేశం గర్వించేలా క్రీడాకారులను తీర్చిదిద్దండి!

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

మనిషికి ఎందుకీ తాపత్రయం?

చక్ర (రివ్యూ)

JR NTR Shreds His Muscles For Komaram Bheem

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

పుష్ప 2 లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలీవుడ్ సీనియర్ హీరో

జగన్ మార్క్ న్యాయం.. సుగాలి ప్రీతి కేసు అటకెక్కేసిందా?

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist