September 5, 2026 11:26 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

బిక్కుబిక్కుమంటూనే నిర్లక్ష్యం.. లాక్ డౌన్‌కు ఏడాది

గత ఆరు నెలలుగా కొవిడ్ కేసుల సంఖ్య తగ్గినట్టు కనిపించినా.. పక్షం రోజులుగా మళ్లీ పెరుగుతుండడంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో విద్యాసంస్థల మూసివేతకు సర్కారు నిర్ణయం తీసుకుంది.

March 23, 2021 at 7:30 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

2020 మార్చి22..జనతా కర్ఫ్యూకి కొనసాగింపుగా మార్చి 23 నుంచి తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసరాలు తప్ప..మిగతావన్నీ బంద్ చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రాథమికంగా మార్చి 31వరకు ఈ లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించారు. రెండురోజుల తరువాత అంటే మార్చి 25నుంచి దేశమంతా లాక్ డౌన్ ప్రకటిస్తూ ప్రధాని ప్రకటన చేశారు. సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణలో లాక్ డౌన్ మొదలైంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రెండోవిడత లాక్ డౌన్‌ను ఏప్రిల్ 15నుంచి మే 3 వరకు, మూడో విడత మే 17వరకు, నాలుగో విడత మే 31వరకు ప్రకటించారు. రెండో విడత తరువాత కొన్ని మినహాయింపులు ఇచ్చారు.  మొదటి విడత లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల వెతలు, బయటకు వెళ్లిన వారికి పోలీసుల ఆంక్షలు,  సొంత ప్రాంతాలకు దూరంగా ఉన్న కుటుంబాలు, పిల్లలు ఒకచోట..తల్లిదండ్రులు ఒక చోట ఉన్న కుటుంబాల ఆవేదన అంతా ఇంతా కాదు. సరిగ్గా ఏడాదైంది. అదే భయం కొనసాగుతున్నా.. నిర్లక్ష్యమూ పెరిగిందని చెప్పవచ్చు. గత ఆరు నెలలుగా కొవిడ్ కేసుల సంఖ్య తగ్గినట్టు కనిపించినా.. పక్షం రోజులుగా మళ్లీ పెరుగుతుండడంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో విద్యాసంస్థల మూసివేతకు సర్కారు నిర్ణయం తీసుకుంది.

పెరుగుతున్న కేసుల సంఖ్య

ఇక గడిచిన ఐదురోజుల్లో దేశంలోనూ కేసుల సంఖ్య పెరిగింది. టెస్టులూ పెరిగాయి. మార్చి 18‌న 39 వేలు, మార్చి 19‌న 42 వేలు.., మార్చి 20‌న 43 వేలు.., మార్చి 21‌న 46 వేలు.., మార్చి 22‌న 43 వేల కేసులు చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలోనూ కేసుల సంఖ్య పెరిగింది. అయితే టెస్టుల సంఖ్య పెరగడం కూడా కేసుల సంఖ్య పెరిగేందుకు కారణమైంది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన టెస్టుల సంఖ్య 96,50,662కాగా  గత 24 గంటల్లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉండగా.. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతునట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.  దేశం మొత్తం మీద కొవిడ్ బాధితుల సంఖ్య 1కోటి 16లక్షల 86వేల 796కు చేరింది.

Also  Read ;- కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు బంద్

నిర్లక్ష్యమూ కారణమే..

ఓవైపు టెస్టుల సంఖ్య పెంచడంతో కొవిడ్ కేసుల సంఖ్య పెరగడం ఒక కారణం కాగా.. పౌరుల నిర్లక్ష్యం కూడా కారణంగా కనిపిస్తోంది. గత రెండు నెలల్లో మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వారి సంఖ్య, మాల్స్‌లో తిరుగుతున్న వారి సంఖ్య ఎక్కువైంది. సామాజిక దూరం పాటించకపోవడంతో పాటు రోగనిరోధక శక్తి పెంచుకునే యత్నం ఆపివేయడం కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓవైపు హెర్డ్ ఇమ్యూనిటీ 60శాతానికి పైగా వచ్చిందని చెబుతున్నా.. కొవిడ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. వివాహాది శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు గతంలో కొన్ని జాగ్రత్తలు పాటించే పరిస్థితి ఉండేది. అయితే క్రమేణా సాధారణ సంఖ్యలో జనం గుమి కూడడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంకూడా కారణంగా కనిపిస్తోంది.

విద్యా సంస్థల మూసివేత..

తెలంగాణలో బుధవారం నుంచి విద్యాసంస్థలను మూసివేయనున్నారు. ఈమేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాత్కాలికంగా విద్యా సంస్థల మూసివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆన్‌లైన్‌ క్లాసులు యథావిధిగా కొనసాగుతాయన్నారు. మెడికల్‌ కాలేజీలకు మినహాయింపునిచ్చారు.

విభేదించేవారూ ఉన్నారు..

కాగా కొవిడ్ భయంతో లాక్ డౌన్ మళ్లీ ఉంటుందని కొన్నిచోట్ల వార్తలు వస్తున్నా..ప్రభుత్వాలు అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాయి. ఆర్థిక వ్యవస్థలపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో లాక్ డౌన్‌ని వ్యతిరేకించేవారూ ఉన్నారు. అదే సమయంలో విపరీతమైన భయం కూడా ప్రమాదమేనని, కొవిడ్ కంటే టెన్షన్ చాలా డేంజర్ అని చెప్పేవారూ ఉన్నారు.

Must Read ;- అత్యవసరమైతే తప్ప… బయటకు రావొద్దు : కరోనాపై మంత్రి ఈటల సమీక్ష

Tags: again carona cases increasingcorona cases in telangana and ap todaycorona telangana bulletincorona telangana countcorona telangana latest news livecorona telangana lockdown updatecorona telangana newscorona telangana todaycorona telangana updatecorona telangana updatesEditorspickleotopone year for lock downtelangana corona active cases corona cases in telangana and aptelangana corona cases total listtelangana corona media bulletin todaytelugu news
Previous Post

కాంగ్రెస్ VS టీఆర్‌ఎస్ మధ్యలో బీజేపీ..  సాగర్ ఈదేదెవరో..?

Next Post

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం వైసీపీ సర్కారుకు ఉందా : కొమ్మారెడ్డి పట్టాభి

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE సూపర్ స్టార్.. భార్య సపోర్ట్!

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

Lavanya Tripathi

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist