April 23, 2026 11:05 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

కరోనా ధాటికి విలవిల.. 16 ఏళ్ల తరువాత సాయం స్వీకరిస్తున్న భారత్‌

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు చేస్తున్న సాయాన్ని 16 ఏళ్ల తర్వాత భారత్ స్వీకరిస్తోంది.

April 30, 2021 at 6:30 AM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

135 కోట్ల జనాభా..3 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ.. ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాల్లో అగ్రగామిగా ఉన్న భారత్ ..కరోనా సెకండ్ వేవ్ ధాటికి విలవిలలాడుతోంది. నిత్యం 3లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతోంది. రానున్న కాలంలో వైద్యం విషయంలో ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన వైఖరి ఏంటో కరోనా తేటతెల్లం చేస్తోంది. భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు చేయూత నిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, సౌదీ అరేబియా,‌స్విట్జర్లాండ్, కెనడా, బ్రిటన్, భూటాన్ తదితర దేశాలు సాయాన్ని ప్రకటించాయి. ఇవి కాకుండా కొన్ని సంస్థలు, టాస్క్ ఫోర్స్‌లు కూడా సాయాన్ని ప్రకటించాయి. ఈ సాయంలో అమెరికా ముందుందని చెప్పవచ్చు. అమెరికా నుంచి 10 కోట్ల డాలర్ల విలువైన పరికరాలు, వస్తువులు అందనున్నాయి. వీటిలో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల విలువైన ఎన్ 95 మాస్కులు, 10 లక్షల రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ పరికరాలతో పాటు ఆస్ట్రాజెనికా కంపెనీ భారత్ కోసం 20 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి పంపనుంది.‌ఇక వ్యాక్సిన్ తయారీకి కూడా సాయం చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇతర దేశాలు ఆక్సిజన్ కాంన్సన్‌ట్రేటర్లు,‌వెంటిలేటర్లు సరఫరాతో పాటు సాంకేతిక సాయాన్ని అందించనున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా భారత్ అడిగితే సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ట్వీట్ చేశారు. ఈ చేయూత కార్యక్రమాలు ఎలా ఉన్నా.. భారత్ గతంలో ఈ స్థాయిలో అంతర్జాతీయ సహాయం స్వీకరించిన సందర్భాలూ చర్చకు వస్తున్నాయి.

16 ఏళ్ల తరువాత అంతర్జాతీయ సాయం..

సంక్షోభ సమయాల్లో ఆర్థిక చేయూత విషయానికి వస్తే భారత్ 16 ఏళ్ల తరువాత అంతర్జాతీయ సహాయ స్వీకరణకు సిద్ధమైంది.ఈ మేరకు కొన్ని నిబంధనలు కూడా మార్చింది. దౌత్య సాయం, రక్షణ పరికరాలు-సాంకేతిక అంశాల్లో మాత్రమే ఈ 16ఏళ్లలో సహాయాన్ని స్వీకరించిన భారత్ ఇప్పుడు వైద్య, సాంకేతిక విభాగాల్లో సహాయం స్వీకరిస్తోందని చెప్పవచ్చు.‌ఈ సహాయ స్వీకరణ కూడా దేశాల వారీగా, అంశాల వారీగా ఉండనుంది. చైనా నుంచి ఆక్సిజన్, మెడికల్ కిట్స్ సహాయం పొందేందుకు అంగీకరించినట్టు వార్తలు వస్తుండగా పాకిస్తాన్ కూడా భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి సహాయం స్వీకరించాలా వద్దా అనే అంశంపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తం మీద 2004 తరువాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో యూపీఏ 1 ప్రభుత్వ హయాంలో విదేశీ సహాయ స్వీకరణకు సంబంధించి విధానాలను మార్చింది. ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప దేశ రక్షణ విషయం, అంతర్జాతీయ దౌత్యం మినహా ఎలాంటి సాయం కూడా తీసుకునేందుకు వీల్లేకుండా విధానాలను మార్చింది. అప్పటి నుంచి ఇటీవలి వరకు విదేశీసాయం అందలేదని చెప్పాలి. స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు, వ్యక్తిగత విరాళాలపై కూడా నిఘా పెంచిందని చెప్పవచ్చు.

ఎన్నో విపత్తులు..

1991లో అప్పటి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఉత్తరఖండ్ (ఉత్తర కాశీ)లో తీవ్ర భూకంపం వచ్చింది. వేలాదిమంది చనిపోయారు. వేల కోట్ల నష్టం వచ్చింది. అలకనంద నదీ పరివాహక ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల దాదాపు 3లక్షల మంది నిరాశ్రయులయ్యారు.‌1294 గ్రామాలకు నష్టం వాటిల్లింది. అప్పుడు భారత్‌కు విదేశాల నుంచి ఆర్థిక సాయం అందింది. ఇక 1993లో మహారాష్ట్రలో వచ్చిన భూకంపం భారీగా ప్రాణాలను బలిగొంది.‌పదివేల మంది చనిపోగా 30వేల మంది గాయపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, ఇరాన్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు భారీగా చేయూత ప్రకటించాయి. ఇక 2001లో జనవరి 26న గుజరాత్‌లోని కచ్ డివిజన్‌లో వచ్చిన భూకంపం వల్ల దాదాపు 18వేల మంది ప్రాణాలు కోల్పోయారు.4లక్షల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. భూకంప కేంద్రానికి దగ్గరలో ఉన్న భుజ్ ప్రాంతం శవాల దిబ్బగా మారింది. ఆ తరువాత 2002లో బెంగాల్‌ను తుపాను అతలాకుతలం చేసింది. 2004 జులైలో బీహార్‌ను వరదలు ముంచెత్తాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అంతర్జాతీయంగా భారత్ విదేశీ సాయం స్వీకరించడం ఈ విపత్తుతోనే చివరిదని చెప్పవచ్చు.

Must Read ;- భారత్‌కి 40 కంపెనీల బాసట.. అమెరికా నుంచి స్ట్రైక్ టీం

సాయానికి పలు దేశాలు ముందుకు వచ్చినా..

2004లో డిసెంబరు 26 సునామీ భీభత్సం కారణంగా 14దేశాల్లో 2.3లక్షల మంది చనిపోయారు. భారత్‌లో 10వేల మంది చనిపోయినట్లు అంచనా. ఈ సమయంలో అంతర్జాతీయంగా సహాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వచ్చినా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అంతర్జాతీయ సహాయాన్ని తిరస్కరించారు. అవసరమైతే చేయూత కోరతామని, తమ దేశం ప్రస్తుత్తం అంతర్జాతీయ సహాయం తీసుకునేందుకు సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ఆ తరువాత కొన్ని రోజులకే పాలసీల్లో మార్పులు చేశారు. అప్పటి నుంచి కొన్ని అంశాల్లో తప్ప భారత్ విదేశీ సాయం పొందలేదు. 2005లో కశ్మీర్ భూకంపం, 2013లో ఉత్తరఖండ్ వరదలు, 2014లో కశ్మీర్ వరదల సమయంలోనూ స్వీకరించలేదు. 2018లో కేరళ వరదల సమయంలో UAE రూ.700కోట్ల భారీ ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సమాచారాన్ని కేరళ ప్రభుత్వం కేంద్ర సర్కారుకు పంపింది. అయితే అప్పటి పాలసీ కారణంగా అందుకు కేంద్రం సమ్మతించలేదు.

పాలసీల్లో మార్పులు ఇలా..

భారత్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా  ఇప్పటి వరకు, 20కి పైగా దేశాలు భారతదేశానికి సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. భూటాన్ ,అమెరికా,బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఐర్లాండ్, బెల్జియం, రొమేనియా, లక్సెంబర్గ్, పోర్చుగల్, స్వీడన్, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌదీ అరేబియా, హాంకాంగ్, థాయిలాండ్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నార్వే , ఇటలీ, యుఎఇ ముందుకు వచ్చాయి. అయితే ఇవి నేరుగా సాయం అందించేందుకు వీల్లేదు. భారత ప్రభుత్వ అనుమతి ఉన్న పీఎం కేర్స్ ఫండ్‌కి, లేదా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కాని అందించాల్సి ఉంటుంది. వైద్య సహాయం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ (పబ్లిక్ హెల్త్)‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. దిగుమతులు కూడా కేంద్ర పరిధిలోనే ఉంటున్న నేపథ్యంలో కేంద్ర పర్యవేక్షణలో మాత్రమే సాయం పొందే వీలుంది. మొత్తం మీద 16ఏళ్ల తరువాత భారత్ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పవచ్చు.

Also Read ;- అందరి దృష్టి భారత్‌పై.. మోదీ పరపతికి దెబ్బ?

Tags: after 16 years india accepting help from other countriescorona 2nd wave in india latest newscorona second wave in india in telugucorona second wave in india lockdowncorona second wave india death ratecorona second wave india latest newscorona second wave india lockdowncorona second wave india newscorona second wave india quoracorona second wave india symptomscoronavirus second wave in india latest newscovid 2nd wave india peakcovid cases second wave indiacovid second wave india latest newscovid second wave india lockdowncovid second wave prediction indiaEditorspickimpact of covid second wave on indian economyindia accepting help from other countriesindia import corona equipment teluguindia import oxygen cylindersindia latest newsis india accepting help from other countriessecond wave of corona in india latest newssecond wave of corona in india meaningtelugu newsThe leonews
Previous Post

ఆ రాష్ట్రాల్లో అధికారం వారిదే: ఎగ్జిట్ పోల్స్..

Next Post

ప్రముఖ తమిళ దర్శకుడు కె.వి.ఆనంద్ కన్నుమూత

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist