December 8, 2025 3:17 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఎవరి లెక్కలు వారివి..గెలుచిన వారు మావారేనంటున్న పార్టీలు

ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు.

February 14, 2021 at 10:43 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎవరి లెక్కలు వారివిలా ఉన్నాయి.. గెలిచిన వారు మా పార్టీ వారంటే మా పార్టీ వారంటూ గణాంకాలు విడుదల చేస్తున్నారు. టీడీపీ మరో అడుగు ముందుకు వేసి జిల్లాల వారీగా ఏ గ్రామంలో ఎవరు గెలిచారు, గెలిచిన వారి పేరు, అతను ఏ పార్టీ వారు అనే గణాంకాలను కూడా విడుదల చేయడంతో వైసీపీ నాయకులకు దిక్కుతోచడం లేదు. 94 శాతం పంచాతీల్లో గెలవకపోతే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటామని ప్రకటించిన మంత్రి బొత్స ప్రస్తుతం నోరు మెదపడం లేదు. రెండో విడత పంచాయతీ ఫలితాల్లో విజయనగరం జిల్లాలో వైసీపీకన్నా టీడీపీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ పంచాయతీలు గెలిచారని టీడీపీ గణాంకాలతో సహా ప్రకటించడం విశేషం.

గుర్తులేకపోవడంతో గజిబిజి..

పార్టీ రహితంగా పంచాయతీల ఎన్నికలు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయినా క్షేత్ర స్థాయిలో మాత్రం ఒక్కో పార్టీ ఒక్కో అభ్యర్థిని బలపరుస్తోంది. గ్రామాల్లో సర్పంచ్ లుగా పోటీ చేసేవారు ఎవరు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో స్థానిక ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినా పోరు మాత్రం ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థుల మధ్యే ఉంటుంది. దీంతో ఏ పార్టీ వారు ఎంత మంది గెలిచారనేది చెప్పడం పెద్ద కష్టం కాదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కాసేపటికే సోషల్ మీడియాలోనూ ఏ పంచాయతీలో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్ధి, ఎంత మెజారిటీతో గెలిచారో పోస్ట్ లు వచ్చేస్తున్నాయి. ఇక పార్టీలకు సొంత నెట్ వర్క్ ఉంటుంది. ఇలా టీడీపీ మండలాల వారీగా, తాజా గణాంకాలు సేకరించింది. ఏ గ్రామంలో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. అతని పేరు, ఎంత మెజారిటీతో గెలిచారు. అనే వివరాలతో సహా గెలుపోటముల పట్టికను విడుదల చేస్తున్నారు. తాజాగా రెండో విడత పంచాయతీ ఫలితాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు 952 మంది గెలిచారని ప్రకటించింది. అయితే ఈ గణాంకాలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు.

Must Read ;- ఎంపీ గోరంట్ల మాధవ్ స్వగ్రామంలో టీడీపీ పాగా..!

ఎవరి లెక్కులు వారివి..

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 1992 మంది గెలిచారని ఆ పార్టీ అధికారిక వెబ్ సైట్లో పొస్ట్ చేసింది. టీడీపీ వారు చెప్పేవన్నీ అబద్దాలని వారు కొట్టిపారేస్తున్నారు. 90 శాతం గ్రామాల్లో వైసీపీ విజయం సాధించిందని వారు చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు ఎక్కడా సంబరాలు చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో వారి గణాంకాలపై అనుమానాలు వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చివరకు కృష్ణా జిల్లాలో మంత్రి కొడాలి నాని స్వగ్రామం యలపర్రులోనూ టీడీపీ అభ్యర్థి గెలవడంతో వైసీపీ నేతల నోటికి తాళం పడినట్టయింది. అయితే విజయం మాదేనంటూ గంభీరంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీల్లో వైసీపీ ఓటమి పాలైతే వీటి ప్రభావం రాబోయే అన్ని ఎన్నికల్లో పడే ప్రమాదం ఉందని వైసీపీ అగ్రనేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అందుకే మిగిలిన స్థానిక ఎన్నికలు మొత్తం ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రా ష్ట్ర ఎన్నికల సంఘానికి రాయబారం పంపించారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.

అధికార పార్టీ నేతల్లో ఆందోళన..

స్థానిక ఎన్నికలు అధికార పార్టీ నేతలకు పెను సవాల్ గా మారాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 90 శాతం గెలవకపోతే మంత్రి పదవులు ఊడతాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచీ మంత్రులు వారి జిల్లాదాటి వెళ్లడం లేదు. ప్రతిక్షణం పర్యవేక్షించుకుంటూ పంచాయతీల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి. వైసీపీకి బాగా పట్టున్న గ్రామాల్లో ఏకగ్రీవం చేయగలిగారు, కానీ టీడీపీ గెలుస్తుందనుకున్న గ్రామాల్లో మాత్రం ఎన్నికలను నిలువరించలేకపోయారు. అందుకే మంత్రులు, ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రామాల్లో సైతం టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో వైసీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు వైసీపీ 90 శాతంపైగా గ్రామాల్లో గెలిచిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీకి చుక్కలు కనిపించాయనే చెప్పవచ్చు. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించిందో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు ఎవరి లెక్కలు వారు ప్రచారం చేసుకునే వీలుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఫలితాలు వస్తే ఏ పార్టీ బలం ఎంతో లెక్క స్పష్టంగా తేలిపోనుంది.

Must Read ;- టార్గెట్ 90% : మంత్రుల గుండెళ్లో రైళ్లు!

Tags: andhra cm jagan mohan reddyandhra cm ys jagan reddyap local body elections 2021ap local body elections 2021 latest newsap local body elections latest newsAP panchayat elections election codefirst phase panchayat electionsjagan vs ap election commissionerleotoplocal body electionslocal body elections 2021 news todaylocal body elections updates 2021local pollsPanchayat Electionspanchayat elections appanchayat elections in ap 2021panchayat elections in ap 2021 datessecond phase panchayat electionsstones pelting between yscp and tdptdptdp manifesto on panchayat electionsTDP vs YSRCPysrcp
Previous Post

ఎన్టీఆర్ మూవీలో ఇద్దరు కామెడీ హీరోలు?

Next Post

కొత్త కారులో చైతూ – సామ్ షికారు

Related Posts

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

by లియో డెస్క్
December 6, 2025 6:32 pm

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

by లియో డెస్క్
December 5, 2025 7:35 pm

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు...

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

by లియో డెస్క్
December 4, 2025 1:31 pm

దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర కల సాకారం అయ్యే సమయం వచ్చింది. విశాఖ...

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

by లియో డెస్క్
December 2, 2025 7:26 pm

CID మాజీ చీఫ్‌ PV సునీల్‌ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా...

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

by లియో డెస్క్
December 2, 2025 6:19 pm

జగన్‌ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత...

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

by లియో డెస్క్
December 2, 2025 12:51 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా??...

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

by లియో డెస్క్
December 1, 2025 8:14 pm

ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే...

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

by లియో డెస్క్
December 1, 2025 5:04 pm

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి...

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

by లియో డెస్క్
December 1, 2025 11:44 am

పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా...

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

by లియో డెస్క్
November 29, 2025 4:58 pm

వైసీపీ నేతలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు, లీగల్ సెల్‌ అడ్వకేట్లు సైతం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

ఆపదకాలంలో అండగా : కరోనా బాధితుల కోసం రేవంత్ రెడ్డి హాస్పిటల్

Bollywood Actress Nora Fatehi Bold Pictures

Actress Pragathi Latest Pics Going Viral

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

ముఖ్య కథనాలు

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist