June 29, 2026 3:35 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

అటు మమత విమర్శలు.. ఇటు తిరుపతి,‌సాగర్ షెడ్యూల్ జాప్యం..?

పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికల నిర్వహణపై ఓ వైపు మమతా బెనర్జీ ఫైర్ అవుతుండగా, మరో వైపు తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.  

February 27, 2021 at 6:34 PM
in Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తమ రాష్ట్రంలో 8 విడతల్లో పోలింగ్‌పై మమత విమర్శలు.. తిరుపతి,‌సాగర్ షెడ్యూల్ జాప్యంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేశంలోని తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్, పుదుశ్చేరి అసెంబ్లీ ఎన్నికలతోపాటు కేరళలోని మల్లాపురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు కూడా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అయితే ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల అవుతుందని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా శుక్రవారం వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటే వీటికి కూడా నోటిఫికేషన్ విడుదల అవుతుందని భావించినా..ఎన్నికల సంఘం నుంచి ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. దీంతో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మమత ఆరోపణలు ఇవీ..

తమిళనాడు, పుదుశ్చేరి, కేరళల్లో ఒకే విడత ఎన్నికలు జరగనుండగా అసోంలో మూడు విడతల్లో, పశ్చిమ బెంగాల్ లో 8 విడతల్లో ఎన్నికలు జరగున్నాయి. కాగా పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికల నిర్వహణపై మమతా బెనర్జీ పరోక్షంగా ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి లాభం చేకూర్చేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. 8 విడతల్లో మార్చి 27, ఏప్రిల్‌ 1, ఏప్రిల్‌ 6, ఏప్రిల్‌ 10, ఏప్రిల్‌ 17, ఏప్రిల్‌ 22, ఏప్రిల్‌ 26, ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనుండగా మిగతా రాష్ట్రాల్లో ఏప్రిల్ 6న ముగియనున్నాయి. ఈ నిర్ణయంపై మమత పలు ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 6న ఇతర ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసే సమయానికి..తమ రాష్ట్రంపై అంతా కలసి వస్తారని, ఆ యత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు మమత. అంతే కాకుండా ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటం ఏంటని ప్రశ్నించారు. టీఎంసీకి గట్టి పట్టున్న సౌత్ 24 పరగణా జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరగనుండడం కూడా మమత ఆగ్రహానికి కారణమై ఉండవచ్చనే చర్చ నడుస్తోంది. అంతే కాదు.. ఆ ప్రాంతాల్లో టీఎంసీకి ధీటైన అభ్యర్థులను నిలిపేందుకు బీజేపీ చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డాపై దాడికి యత్నం జరిగింది కూడా ఆ ప్రాంతంలోనే కావడం గమనార్హం.

Must Read ;- గుర్తుంచుకోండి.. మే2‌న నేను చెప్పిందే నిజమవబోతోంది: ప్రశాంత్ కిషోర్

తిరుపతి, నాగార్జునసాగర్‌లలో..

కన్యాకుమారి ఎంపీ (కాంగ్రెస్) వసంతకుమార్ గత ఏడాది ఆగస్టు 28న చనిపోయారు. ఇక కేరళలోని మల్లాపురం లోక్‌సభ స్థానానికి ఎంపీగా గెలిచిన  పీకే కున్హాలికుట్టి గత ఏడాది డిసెంబరు 23న తన పదవికి రాజీనామా చేశారు. కేరళలో ముస్లిలీగ్ కీలక నేతగా ఉన్న కుట్టి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కాగా తిరుపతి ఎంపీ (వైసీపీ) బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబరు 16న కొవిడ్ చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో చనిపోయారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక నాగార్జునసాగర్ ఎమ్మెల్సే (టీఆర్ఎస్) నోముల నర్సింహయ్య గత ఏడాది డిసెంబరు 1న అనారోగ్యం కారణంగా చనిపోయారు. మొత్తం మీద దేశంలోని 16 రాష్ట్రాల్లో 30పైగా ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆరునెలల్లోపు ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే వాటిలో ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాల్లోని మల్లాపురం, కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు మాత్రమే షెడ్యూల్ విడుదలైంది. మిగతా వాటికి త్వరలోనే షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.అది అనివార్యంగా జరగాల్సి ఉంటుంది.

జాప్యంపై చర్చ..

శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా మాట్లాడుతూ తిరుపతి, నాగార్జునసాగర్‌తో పాటు ఉప ఎన్నికలకు ప్రత్యేక నోటిఫికేషన్ ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే మరో షెడ్యూల్ వస్తుందని అంతా భావించినా ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ మాత్రం విడుదల కాలేదు. ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు, లేని ఉద్దేశాలు ఆపాదించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. అయినప్పటికీ ఈ అంశంపై పలు కోణాల్లో చర్చ నడుస్తోంది. ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల అభివృద్థి మండలి సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. మరుసటి రోజు కూడా ఆయన తిరుపతిలోనే ఉండనున్నారు. ఇందుకోసం భారీ భధ్రత కూడా ఏర్పాటు చేశారు.ఈ పర్యటనలో తిరుపతి లోక్‌సభ విషయంపైనా బీజేపీ నాయకులతో సుదీర్ఘ చర్చ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పనబాకలక్ష్మిని ఆ పార్టీ ఖరారు చేసింది. బల్లి దుర్గాప్రసాద్‌ కుమారుడు కల్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో గురుమూర్తి అభ్యర్థిత్వాన్నే వైసీపీ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎటొచ్చీ బీజేపీ-జనసేనల మధ్య అవగాహన కుదరడమే ఆలస్యంగా కనిపిస్తోంది.

 ఖరారు కాని బీజేపీ అభ్యర్థులు

గతంలో ఇక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ పార్టీ నుంచి బి.శ్రీహరి రావు పోటీ చేయగా 16125 ఓట్లు వచ్చాయి. జనసేనతో ఒప్పదంలో భాగంగా బీఎస్పీ నుంచి డి.శ్రీహరిరావు పోటీ చేయగా ఆయనకు 20971ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటాకు 25781ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాము గెలుస్తామని బీజేపీ చెబుతోంది. అయితే బీజేపీ-జనసేన మధ్య అభ్యర్థి ఎవరనే అంశంపై ఇంకా ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. అమిత్ షాతో మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణయం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక నాగార్జునసాగర్ విషయానికి వస్తే.. బీజేపీకి గతంలో డిపాజిట్ కూడా రాలేదు. అయితే దుబ్బాక, జీహెచ్ఎంసీల్లో తమ పార్టీ పట్టు నిలుపుకుందని, తెలంగాణలో తమ ఇమేజ్ పెరిగిందని, దానికి తోడు ఇటీవల నియోజకవర్గంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలను బీజేపీ చేర్చుకున్న నేపథ్యంతో ఇక్కడా గెలుస్తామని బీజేపీ చెబుతోంది. మొత్తం మీద తిరుపతి, నాగార్జునసాగర్ లలో బీజేపీకి అభ్యర్థి ఎంపిక విషయం కూడా పరీక్షా సమయంగా మారింది. కాకతాళీయమే అయినా.. ప్రస్తుతానికి షెడ్యూల్ విడుదల కాకపోవడం, ఈ రెండు చోట్ల బీజేపీకి అభ్యర్థి విషయంలో మరింత సమయం దొరకడంపై పార్టీల్లో చర్చ నడుస్తోంది.

Also Read ;- ఎన్నికల షెడ్యూలుకు గంట ముందు రాష్ట్రాల వరాల జల్లు..!

Tags: Editorspickmamata coments 8 phase elections in west bengalnagarjunasagar schedule not releasedtelugu newstirupati
Previous Post

గుర్తుంచుకోండి.. మే2‌న నేను చెప్పిందే నిజమవబోతోంది: ప్రశాంత్ కిషోర్

Next Post

‘పైన పటారం’ అంటూ అదరగొట్టేస్తున్న అనసూయ

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist