June 24, 2026 4:19 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

‘కొత్త చట్టాల’ బంతి రైతుల కోర్టులోకే.. చర్చలకు సిద్ధమన్న మోదీ

ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ప్రభుత్వం ఉందని, చర్చలకు సిద్ధమని, నూతన వ్యవసాయ చట్టాలను 18 నెలలు వాయిదా వేసేందుకు కూడా సిద్ధమని ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశంలో ప్రకటించడం నిర్ణయాన్ని రైతులకే వదిలేసినట్లు స్పష్టమవుతోంది.

January 31, 2021 at 11:12 AM
in Latest News, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద జరిగిన ఆందోళనలు, జాతీయ జెండాకు అవమానం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఓ వైపు పోలీసులు ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. శనివారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో రైతులకు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ప్రభుత్వం ఉందని, చర్చలకు సిద్ధమని, నూతన వ్యవసాయ చట్టాలను 18నెలలు వాయిదా వేసేందుకు కూడా సిద్ధమని వ్యాఖ్యానించారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే పరిష్కారమని రైతు సంఘాలు పట్టుబడుతున్న నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అఖిల పక్ష సమవేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం మీద పార్లమెంటులో చర్చకు సహకరించడం, రైతుల నిర్ణయమే ఫైనల్‌గా చెప్పిన మోదీ.. రైతుల కోర్టులోకే బంతిని విసిరారని చెప్పవచ్చు. చట్టాల రద్దు తప్ప మిగతా ప్రతిపాదనలకు తాము సిద్ధమని మోదీ ప్రభుత్వం అంటుండగా రద్దు తప్ప వేరే మార్గం లేదని రైతు సంఘాలు చెబుతున్న విషయం తెలిసిందే.

Also Read ;- రైతుల దీక్షలోకి అరాచక శక్తులు, ఢిల్లీ ఉద్రిక్తం

ఆనవాయితీకి భిన్నంగా..

సాధారణంగా ప్రతిసారి పార్లమెంటు సమావేశాల ప్రారంభానికంటే ముందు అఖిల పక్ష సమావేశం జరుగుతుంది. అయితే, ఈ సారి పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాక సమావేశం నిర్వహించారు. శుక్రవారం సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. వర్చవుల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతు ఉద్యమంపైనే చర్చ నడిచింది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా శుక్రవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలోనూ ప్రతిపక్ష పార్టీలు ఇవే డిమాండ్లను లేవనెత్తాయి. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి చర్చించాల్సిన అంశాలు, పార్లమెంటు ముందుకు రానున్న బిల్లులపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో విపక్షాలన్నీ సాగు చట్టాలపై సమగ్ర చర్చకు పదే పదే డిమాండ్‌ చేసినపుడు ప్రధాని స్పందిస్తూ తాము రైతులతో చర్చలకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని, ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామని అన్నారు. ఏడాదిన్నర పాటు కొత్త చట్టాలను వాయిదా వేసేందుకు సిద్ధమని, తాము సానుకూల ఫలితం లక్ష్యంతోనే చర్చలకు వెళ్తున్నామని, తమ వైఖరి అదేనని, జనవరి 22న చివరిసారి చర్చలు జరిగినపుడు ప్రభుత్వం ఏ వైఖరితో ఉందో ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉందన్నారు. చట్టాలపై సంయుక్త కమిటీ ద్వారా విచారించేందుకు  కేంద్రం సిద్దమేనని వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రకటించిన విషయాన్నిమోదీ ప్రస్తావించారు. దీంతోపాటుగా ఈ ప్రతిష్టంభన తొలగాలంటే పార్లమెంటులో చర్చతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగితే అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్ధమని, సభ సరిగ్గా జరగని పక్షంలో పార్టీలకు మాట్లాడే అవకాశం లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. అకాలీదళ్, ఎల్‌జేపీ, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు పదేపదే ప్రస్తావించడంతో ఈ మేరకు ప్రధాని వ్యాఖ్యానించారు.

ఈ సమావేశం తరువాత ఎన్డీయే మిత్ర పక్షాలతో మోదీ సమావేశమయ్యారు. ఇక ఇదే సమావేశంలో బీజూ జనతాదళ్ మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించింది. టీఆర్ఎస్, వైసీపీలు మద్దతు పలికాయి. తరువాత విభజన హామీలు అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు నామా, కేకే లు కోరగా ఏపీ నుంచి టీడీపీ, వైసీపీ కూడా తమ వాదన వినిపించే యత్నం చేశారు. కేకే మాట్లాడుతూ..వ్యవసాయచట్టంపై అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయో కేంద్రానికి చెప్పామన్నారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 38 బిల్లులను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ పై చర్చ, నాలుగు ఆర్డినెన్స్‌లను బిల్లులుగా మార్చడం, 3 చట్టాల ఉపసంహరణ బిల్లులు, ఐదు ఫైనాన్స్ బిల్లులు ఉన్నాయి.

Must Read ;- రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం.. ఒకరి మృతి

Tags: Budget sessionEditorspickfarm billFarmers Protestfarmers protest against agriculture lawsFarmers Protest At DelhiFarmers protest delhifarmers protest in delhifarmers protest in new delhifarmers protest in punjabfarmers protest newsFarmers protest updatesindia prime minister narendra modiindian prime minister narendra modileotopmodi told they are ready for discussions with farmersnarendra modinarendra modi agenarendra modi latest newsnarendra modi latest news todaynarendra modi twitterparliament budget session 2021parliament budget session 2021 newsparliament sessionPM moditelugu news
Previous Post

మాస్ మహారాజా ‘ఖిలాడి’ వచ్చేరోజు అదే!

Next Post

యో ముందు ‘కిమ్’అనలేరు!

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

బాలు కోలుకుంటున్నారు

మెగాస్టార్ కూడా మల్టీస్టారర్ షురూ చేస్తాడా?

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist