June 26, 2026 6:13 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పోలవరం: ప్రాజెక్టును బ్యారేజీగా మార్చే కుట్ర నడుస్తోందా?

కాఫర్ డ్యాం నిర్మాణంతో ఒక్క గ్రామం కూడా మునగడానికి వీల్లేదంటున్న ముఖ్యమంత్రి మాటలు బాగున్నాయి గానీ.. జనంలో ఏదో అనుమానం, భయం కలుగుతున్నాయి.

January 30, 2021 at 12:18 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు అసంపూర్తిగా మిగలనుందా? పోలవరం జాతీయ ప్రాజెక్టును, బ్యారేజీగా మార్చే కుట్ర సాగుతోందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. రైతు సంఘాల నేతలు. పోలవరం ప్రాజెక్టును పూర్తి ఎత్తునకు నిర్మించినా కేవలం 48 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయడం ద్వారా ప్రాజెక్టు ఫలితాలు 30 శాతం కూడా రైతులకు చేరవని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 195 టీఎంసీలు. కానీ 48 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయడం వల్ల కేవలం పోలవరంలో 50 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే వీలుంటుంది. దీని వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరే అవకాశం కోల్పోవాల్సి ఉంటుంది.

రూ.30వేల కోట్ల పరిహారమే ప్రధాన అడ్డంకి

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. అందుకు అవసరమయిన నిధులు కూడా విడుదల చేస్తూనే ఉంది. అయితే కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేవలం రూ.20,153 కోట్లుగా నిర్థరించింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తిగా నీటిని నిల్వ చేయాలంటే 273 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఇందుకు రూ.35 వేల కోట్లు అవసరం అవుతాయి. ఇంత మొత్తం ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా లేదని తెలుస్తోంది.  ఇంత భారీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కూడా కష్టమే. అందుకే పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మిస్తామని అంటున్నా, పునరావాసం పరిహారం చెల్లింపు విషయంలో మాత్రం సందిగ్ధత తొలగడం లేదు.

మరో నర్మద ప్రాజెక్టు కానున్న పోలవరం

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం మొత్తం ఏపీలోనే 90 శాతం ఉండటం కలసివచ్చే అంశం. అయితే పోలవరంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 7 మండలాల్లోని 273 గ్రామాల్లోని 2 లక్షల మందికి పునరావాసం కల్పించడం, వారికి పరిహారం చెల్లించడం అనేది చాలా క్లిష్టమైన వ్యవహారం. పోలవరం ప్రధాన ప్రాజెక్టును నిర్మించి పనులు అయ్యాయంటే చేతులు దులిపేసుకున్నట్టే భావించాల్సి ఉంటుంది. ఏ ప్రాజెక్టు అయినా పూర్తిగా అందుబాటులోకి రావడం అనేది పునరావాసం, పరిహారం నూరు శాతం చెల్లించినప్పుడే సాధ్యం అవుతుంది. పోలవరం విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ప్రాజెక్టు నిర్మాణం అయితే పూర్తవుతుంది.. కానీ ఎంత వరకు నీటిని నిల్వ చేస్తారనే విషయంపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు.

Must Read ;- మతలబు : పోలవరం ఎత్తులో కాదు, నీటి నిల్వలో ఉందట

కేంద్రం సిద్దంగా లేదు

పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.55 వేల కోట్లు. ఈ మొత్తాన్ని భరించేందుకు కేంద్రం సిద్దంగా లేదని తెలుస్తోంది. కేవలం రూ.20153 కోట్లు చెల్లించి పోలవరం పూర్తయిందనిపించే ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలోనూ బీజేపీ అనుకూలతను కనబరుస్తున్న వైసీపీ ప్రభుత్వం ఉండటంతో కేంద్రంతో పోరాడి సాధించుకునే ఆలోచన విరమించారు. కేంద్రం ఏది చెబితే అది, వారు ఎంత ఇస్తే అంత అన్న విధంగా పోలవరం ప్రాజెక్టు వ్యవహారం తయారైంది. దీంతో కేంద్ర జలసంఘం కూడా పోలవరం వ్యయం రూ.20153 కోట్లేనంటూ కొత్త పాట అందుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా 48 మీటర్ల వరకే పోలవరంలో నీటిని నిల్వ చేస్తే ఎంత పరిహారం అవుతుంది…. అనే అంచనాల లెక్కలు కడుతున్నారు. ఇప్పటికే చెల్లించిన పరిహారంతోపాటు, మరో రూ.3000 కోట్లు చెల్లిస్తే పోలవరంలో 48 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయవచ్చని ఏపీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.  గ్రావిటీ ద్వారా కాలువలకు నీటిని విడుదల చేసి చేతులు దులిపేసుకునే ఆలోచన చేస్తున్నారని రైతు సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

కేంద్రంలో ప్రభుత్వం మారితేనే సాధ్యమా?

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయం చెల్లించే అవకాశం లేదని తెలుస్తోంది. ఎలాగూ బీజేపీ ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పోలవరం పూర్తి చేసినా, ప్రత్యేక హోదా ప్రకటించినా ఏపీలో బీజేపీ అభ్యర్థులు కనీసం కార్పొరేటర్ గా కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందుకే ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు ఇచ్చినా ఇక్కడ బీజేపీ లేచే పరిస్థితి లేదు కనుక కేంద్ర పెద్దలు ఏపీకి రిక్తహస్తం చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక కేంద్రంపై పోరాటం చేయాల్సిన అధికార వైసీపీ- బీజేపీతో చేతులు కలిపింది. ఇక కేంద్రాన్ని నిలదీసేవారే లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుకు పూర్తి పరిహారం చెల్లించేందుకు కేంద్రం ముందుకు వస్తుందని  భావించలేమని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Also Read ;- పోలవరంపై హైకోర్టులో పిల్..

Tags: polavarampolavaram dampolavaram financial estimatepolavaram irrigation project statuspolavaram projectpolavaram project current statuspolavaram project fundingpolavaram project latest newspolavaram project statuspolavaram project updatepolavaram project updatespolavaram project workys jagan on polavaram project
Previous Post

బాపూజీకి ప్రముఖులు నివాళులు..

Next Post

తేజకు షాక్ ఇచ్చిన సాయిపల్లవి

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

గాజుగ్లాసుతో బీజేపీకి తలనొప్పులు.. గుర్తింపు లేదట

Actor Narasimha Raju About His Movie Entrance In Tollywood | Akkineni Nageswar Rao

వైసిపిలో అగ్గిరాజేస్తున్న క్యాబినెట్ కూర్పు

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist