December 15, 2025 1:08 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సీఎం హస్తిన టూర్ సంజాయిషీ ఇచ్చుకునేందుకేనా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తుండడం ప్రస్తుత నేపథ్యంలో ఆసక్తికరంగా ఉంది. రాష్ట్ర అవసరాలకోసం వెళ్తున్నారా? కేంద్రానికి సంజాయిషీ ఇవ్వడానికి వెళ్తున్నారా? తెలియడం లేదు.

January 19, 2021 at 9:37 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. హఠాత్తుగా సీఎం హస్తిన బాట పట్టడంపై అనేక రాజకీయ విశ్లేషణలు హల్‌చల్ చేస్తున్నాయి. సీఎం హస్తిన టూర్ పెట్టుకున్నారా? లేదంటే ఢిల్లీ పెద్దలే సీఎంను ఢిల్లీ రావాలని ఆదేశించారా? అనే అనుమానాలు ప్రజల్లో వక్తం అవుతున్నాయి. అకస్మాత్తుగా సీఎం ఢిల్లీ టూర్ ను షెడ్యూల్ లో లేకుండానే ప్రకటించడంపై అనేక సందేహాలు చుట్టుముడుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఢిల్లీ చేరుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి, ముందుగా కేంద్ర హో మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆ తరవాత ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

దేవాలయాల ధ్వంసంపై కేంద్రం సీరియస్

ఏపీలో 145 దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రామతీర్థం కోదండరాముని ఆలయంలో దుండగులు రాముని శిరస్సు చేధించడంపై కేంద్ర బీజేపీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా, దుండగులను పట్టుకునేందుకు ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వానికి తెలియజేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు హిందూ దేవాలయాలపై వరుస దాడుల పట్ల హిందువుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం వస్తోంది.

వీటిపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఏపీ సీఎంను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీకి పిలిపించినట్టు తెలుస్తోంది. అందుకే సీఎం హడావుడిగా ఢిల్లీ టూర్ ప్రకటన చేయాల్సి వచ్చింది. షెడ్యూల్ లో కూడా కేవలం కేంద్ర హోం మంత్రితో భేటీ మాత్రమే ప్రకటించారు. ఇతర మంత్రులను కలిసే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఎందుకంటే అందుబాటులో ఉండి, అపాయింట్ మెంట్ ఇచ్చిన కేంద్ర మంత్రులను సీఎం కలిసే అవకాశం లేకపోలేదు.

Must Read ;- విగ్రహాల ధ్వంసం కేసులు.. కేంద్రం ఏడాదిగా నిర్లక్ష్యం!

హైకోర్టు కర్నూలుకు తరలిస్తారా?

అమరావతిలో కొనసాగుతున్న హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అవుతున్నారనే సమాచారం కూడా వస్తోంది. మార్చి తరవాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముందుగా విశాఖకు తరలించాలని వైసీపీ అధినేత పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే ప్రకటించారు. మరోమూడు నెలల్లో రాజధాని విశాఖకు వస్తుందంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయని కూడా వారికి సంకేతాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే రాజధానితో పాటు హైకోర్టును కూడా అమరావతి నుంచి తరలించి, ఇటు వైపు చూసే పనిలేకుండా చేయాలని వైసీపీ అధినేత భావిస్తున్నారనే అనుకోవాల్సి వస్తోంది.

పోలవరం నిధులు రాబడతారా? లేదా?

ఏపీ జీవనాడిగా చెప్పుకుంటోన్న పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే గ్రావిటీతో కాలువలకు నీరు విడుదల చేయాల్సి ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం పోలవరం పనులను అంత సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. ఒక వేళ ప్రధాన ప్రాజెక్టు పనులు పూర్తి చేసినా, పునరావాసం, పరిహారం ప్రధాన సమస్యలను అధిగమించాల్సి ఉంది. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రూ.15000 కోట్లు ఖర్చు చేశారు. పునరావాసం, పరిహారం చెల్లింపులకు మరో రూ.30 వేల కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ మొత్తం కేంద్రం విడుదల చేస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలవరం అంచనా వ్యయం దాదాపు రూ.55వేల కోట్లు ఈ మొత్తం కేంద్రం భరిస్తుందా? లేదా? అనే విషయంపై కూడా ఏపీ ప్రభుత్వానికి స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం మొత్తం వ్యయం అంటే రూ.55 వేల కోట్లు మేమే భరిస్తామని ఈ మధ్య కాలంలో ప్రకటించిన దాఖలాలు లేవు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టారు, కాబట్టి మొత్తం వ్యయం కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ విషయంపై కూడా ఏపీ సీఎం అమిత్ షాతో పాటు, కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్ తో చర్చించే అవకాశం ఉంది.

ఏపీ బీజేపీ నేతలకు కళ్లెం వేస్తారా?

ఏపీ బీజేపీ నేతలు ఇటీవల బాగా స్వరం పెంచారు. రామతీర్థం ఘటన తరవాత అధికార పార్టీతో అంటకాగిన బీజేపీ నేతలు కూడా దూరంగా జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలపైనే కేసులు పెట్టడంపై ఆయన డీజీపీపై కూడా విరుచుకుపడ్డారు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయకుండా, బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంపై ఏపీ బీజేపీ నేతలు సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వ తీరును వారు తప్పు పడుతున్నారు. అంతర్వేదిలో చర్చిపై ఒక్క రాయి వేసి నందుకు 40 మంది బీజేపీ, వీహెచ్ పీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు 145 దేవాలయాలను ధ్వంసం చేసినా ఇప్పటికీ బాధ్యులను అదుపులోకి తీసుకోకపోవడంపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది.

Also Read ;- ఉగాది నాటికి రాజధాని విశాఖకు తరలింపు

Tags: Andhra CM latest newsAP CM Delhi tourAP cm jaganleotopPolitical news updatestemples attack news updatesYS Jagan Mohan Reddy
Previous Post

గుడివాడ టు టౌన్ ఎస్.ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య

Next Post

పవన్ కళ్యాణ్ పాత్ర ‘గని’ పేరుతో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్

Related Posts

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

by లియో డెస్క్
December 13, 2025 7:04 pm

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత...

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

by లియో డెస్క్
December 12, 2025 3:45 pm

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2...

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

by లియో డెస్క్
December 10, 2025 9:20 pm

తిరుమలలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి...

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

by లియో డెస్క్
December 10, 2025 8:18 pm

వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం....

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

by లియో డెస్క్
December 10, 2025 4:17 pm

కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.....

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

by లియో డెస్క్
December 9, 2025 6:21 pm

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులు...

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

by లియో డెస్క్
December 8, 2025 9:47 pm

వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి...

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

by లియో డెస్క్
December 8, 2025 1:15 pm

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన గ్రాండ్‌గా స్టార్ట్‌ అయింది. డాలస్‌లో నిర్వహించిన...

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

by లియో డెస్క్
December 6, 2025 6:32 pm

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

by లియో డెస్క్
December 5, 2025 7:35 pm

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

అప్సరసలు అసూయపడే అందమంటే ఇదేనేమో!

నటన, రాజకీయంలో ‘జయప్రద’మైన జీవితం

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Pooja Bhalekar Ups The Heat

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Ramaraju For Bheem | Bheem Intro | RRR | NTR Ram Charan Ajay Devgn Alia Bhatt | SS Rajamouli

ముఖ్య కథనాలు

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist